Home » Author »Mahesh
కరోనా వైరస్ కారణంగా దేశం మొత్తం ఇళ్లలో బందీ అయ్యింది. ప్రజలు బయటకు రాలేని పరిస్థితి ఇటువంటి పరిస్థితిలో మన దేశంలో ఇప్పుడు చైనా తయారు చేసిన టిక్ టాక్ ని బాన్ చెయ్యాలి అనే డిమాండ్లు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఆశ్చర్య కలిగ
బ్లాక్బెర్రీ లిమిటెడ్ సంచలన వార్త బయటపెట్టింది. చైనా ప్రభుత్వ హ్యాకర్లు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంప్యూటర్లలో నుంచి పదేళ్ల సమాచారాన్ని దొంగిలించారట. ఊహించని సమయంలో దాడి చేయడమే వారి టార్గెట్. ఈ మేరకు బ్లాక్బెర్రీ 44పేజీల సుదీర్ఘమైన రిపోర�
ఫేస్ బుక్ సొంతం చేసుకున్నప్పటి నుంచి వాట్సప్ సరికొత్త అప్డేట్స్తో ఆశ్చర్యపరిచే ఫీచర్స్ తో రెడీ అవుతుంది. కొద్ది రోజుల గ్యాప్ లో కొత్త ఫీచర్ రావడం చూసి వినియోగదారులు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఇప్పుడు వాట్సప్ మరో ఫీచర్ తో ముస్తాబవుత
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభించింది. ఈ వైరస్ కారణంగా ప్రజలు భయాందోళనలకు గురి అవుతున్నారు. ఈ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. దాంతో స్కూల్స్, కాలేజీలు అన్ని మూసివేశారు. దాంతో విద్యార్ధులు, ప్రజలు ఇళ్లకే పరిమ
ప్రపంచ ఓటీటీ దిగ్గజం స్ట్రీమింగ్ ప్లాట్ ఫాం నెట్ ఫిక్స్ కరోనా కష్టాల్లో ముందుకొచ్చింది. భారతదేశంలో కరోనా సంక్షోభంతో అల్లాడిపోతున్న ఎంటర్ టైన్మెంట్ ఇండస్ట్రీలోని రోజువారీ కూలీలకు అండగా నిలిచింది. ప్రొడ్యుసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా (PGI) రిలీఫ్
తరచూ ఫోన్లు మార్చేవారికి వాట్సప్ తీసుకొస్తున్న ఈ లేటెస్ట్ ఫీచర్ భళే ఉపయోగపడుతుంది. టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ మరింత త్వరలోనే మార్కెట్లోకి రానుంది. బీటా వెర్షన్లలో సక్సెస్ అవడంతో దీనిపై నమ్మకం వచ్చిందంటున్నారు వాట్సప్ యాజమాన్యం. ఇటీవలే డా
జియోఫోన్ యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో రిటైల్ స్టోర్లన్నీ మూతపడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో జియో యూజర్లు తమ నెంబర్లపై రీఛార్జ్ చేసుకోలేని పరిస్థితి. అందుకే యూజర్ల కోసం రిలయన్స్ జియో కొత్త ఆఫర్ ప్రవే�
కరోనా వైరస్ లాక్ డౌన్ వాట్సప్ స్టేటస్ పైనా ప్రభావం చూపిస్తుంది. 30 సెకన్ల పాటు ఉండే వాట్సప్ వీడియో స్టేటస్ నిడివిని తగ్గించేయనున్నారు. ఫేస్బుక్ కంపెనీకి చెందిన వాట్సప్ వీడియో స్టేటస్ ఇకనుంచి 15సెకన్లు మాత్రమే ఉండనుంది. 16సెకన్ల వీడియో పోస్టు �
కరోనాపై ఎన్నో అపోహలు చక్కర్లు కొడుతోన్న వేళ రష్యా తన కొత్త సాంకేతికతతో వాటికి అడ్డుకట్ట వేసే పనిలో పడింది.. అంతేకాదు.. ప్రపంచంలోని ఏ దేశం చేయని విధంగా.. ఫేషియల్ రికగ్నైజేషన్ని వాడి వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తోంది. ఆధునిక టెక్నాలజీని కర�
గూగుల్ (AR)టెక్నాలజీతో మీకు చూడాలనుకున్న జంతువును ఇంట్లోనే చూడొచ్చు. లాక్ డౌన్ పీరియడ్ లో వినియోగదారులకు మరింత ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యేందుకు గూగుల్ కొత్త ఆన్ లైన్ ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. దీని సహాయంతో పులి, బాతు, కుక్క లాంటి వాటిని �
Audible అనే సంస్థ ఆడిబుల్ స్టోరీలు ప్రతి ఒక్కరి వద్దకూ తీసుకెళ్లే ఆలోచనతో సరికొత్త ఆఫర్ తెచ్చింది. 200కు పైగా ఆడియో పుస్తకాలను ఫ్రీగా అందించనుంది. పుస్తకం పట్టుకుని చదవాలనుకుని బద్ధకంతో వదిలేసేవారికి ఇది సూపర్ టెక్నిక్. దీని కోసం ఎటువంటి లాగిన్ ల
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి వణికిస్తోంది. ప్రపంచదేశాల్లో భారతదేశం సహా చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. కరోనా నియంత్రణకు ప్రపంచమంతా సామాజిక దూరం పాటిస్తున్నాయి. అందరూ ఇంటికే పరిమితమవుతున్నారు. అంతటా లాక్ డౌన్ విధించడంతో ఎవరూ బయట&
ప్రముఖ ఫొటో-వీడియో షేరింగ్ యాప్ ఇన్ స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్ వచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధిస్తున్నాయి. సామాజిక దూరాన్ని పాటించేలా అందరిలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సోషల్ యాప్ ఇన్ స్టాగ్రామ్
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశాలన్ని లాక్ డౌన్ చేయబడ్డాయి. దాంతో ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో విధులను నిర్వహించటానికి వైఫై కనెక్షన్ తప్పనిసరి అవసరం. వైఫై కనెక్షన్ కోసం మీరు మంచి బ్రాడ�
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. వేలాదిమంది ప్రాణాలు తీసేస్తోంది. లక్షలాది మంది వైరస్ బారినపడుతున్నారు. రోజురోజుకీ కొత్త కరోనా కేసులు నమోదువుతున్నాయి. మందులేని కరోనాను కట్టడి చేసేందుకు భారత్ సహా ప్రపంచ దేశాలు లాక్ డౌన్ ప్రకట�
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ప్రపంచ దేశాలు సహా భారతదేశంలో చాలా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగులను ఇంటినుంచే పనిచేయాలని సూచిస్తున్నాయి. కొవిడ్-19 వ్యాప్తితో ముందుజాగ్రత్త చర్యగా అందరిని ఇంట్లోనే ఉండి పనిచేసేలా ప
ప్రపంచదేశాల్లో కరోనా విజృంభిస్తోంది. భారతదేశంలో కూడా కరోనా వ్యాప్తి రోజురోజుకీ తీవ్రమవుతోంది. ముందుజాగ్రత్త చర్యగా ఎవరిని బయటకు రావద్దని భారత ప్రభుత్వం ప్రజలను హెచ్చరిస్తోంది. మరోవైపు ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు కూడా తమ ఉద్యోగులను ఇంటిన
మద్యం తాగి కారు నడపడం లాంటివి కాకుండా కార్ యాక్సిడెంట్ అవడానికి ప్రధాన కారణాలు ఈ ఐదేనని చెప్పొచ్చు. వీటిని ముందే పసిగట్టి జాగ్రత్త తీసుకుంటే ప్రమాదాల నుంచి ముందే కాపాడుకోగలం. బ్రేక్లలో వైఫల్యం: ముందు చూసుకోవాలసింది బ్రేక్లు. వాటిలో ఏ చి�
డేటా సంచలనం రిలయన్స్ జియో డేటా వోచర్ ప్లాన్లను సవరించింది. రూ.11, రూ.21, రూ.51, రూ.101 4G డేటా వోచర్లపై డబుల్ డేటా ఆఫర్ చేస్తోంది. అదనంగా ఆఫ్ నెట్ నిమిషాలను కూడా అందిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తితో ఇంటి దగ్గర నుంచే పనిచేసే ఉద్యోగులను ప్రోత్సహించేందుకు వ�
సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ లో కొత్త ఫీచర్ రాబోతోంది. ఈ ఫీచర్ నిర్దిష్టమైన సమయంలో ఆటోమాటిక్ చాట్ మెసేజ్ లను డిలీట్ చేసేస్తుంది. దాన్నే Disappearing Messages అని పిలుస్తారు. తొలుత ఈ ఫీచర్ WaBetaInfoలో కనిపించింది. దీని రిపోర్టు ప్రకారం.. వాట్సాప్ కొత్త బీటా అప్ డ