Home » Author »Mahesh
ప్రముఖ రైడ్-హెయిలింగ్ యాప్ తమ రైడర్ల కోసం కొత్త సేఫ్టీ ఫీచర్ ప్రవేశపెట్టింది. రియల్ టైమ్లో రైడర్లకు అభద్రతాభావం కలిగిన పరిస్థితుల్లో రిపోర్టు చేసేందుకు ఈ ఫీచర్ వారికి అనుమతి ఇస్తుంది. గతంలో యూజర్లు తమ రైడ్ పూర్తి అయ్యేంతవరకూ ఎదురైన పరిస్�
స్మార్ట్ స్పీకర్లు గురించి ప్రత్యేకించి చెప్పన్కర్లేదు. స్పీచ్ రికగ్నైజేషన్ డివైజ్ల్లో మన గొంతును గుర్తించే స్మార్ట్ స్సీకర్ల అంటే అందరూ ఇష్టపడతారు. అవి ఏం చెబితే అదే మనం చేస్తుంటాం కూడా. ఏది ఏమైనా.. ప్రైవసీ కారణాల దృష్ట్యా అమెజాన్, గూగుల్
ప్రేమించినవాళ్ల నుంచి దూరమైన తర్వాత ఫీలింగే బెటర్గా ఉంటుందంటున్నారు సింగిల్ యూత్. 2017నాటి స్టడీప్రకారం 71శాతం మంది ఇదే మాట చెబుతున్నారు. 11 వారాల తర్వాత బ్రేకప్ బాధను వాళ్లు మర్చిపోయేవాళ్లు. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని జ్ఞాపకాలను వెనక్క�
టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ పర్సనల్ కంప్యూటర్ వాడకమూ పెరిగిపోయింది. స్టీవ్ జాబ్స్, బిల్ గేట్స్లా పేరు సంపాదించుకోకపోయినా.. అతను కనిపెట్టిన కట్, కాపీ, పేస్ట్ దాదాపు 90శాతం మందికి ఉపయోగపడుతుంది. పర్సనల్ కంప్యూటర్ వాడుతున్న వారికీ, పరోక్ష�
భారత మార్కెట్లోకి కొత్త మోటో రేజర్ వస్తోంది. మడతబెట్టే స్మార్ట్ ఫోన్లలో ఆకర్షణీమైన ఫస్ట్ లుక్తో యూజర్లను ఎట్రాక్ట్ చేస్తోంది. ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో ఫోల్డబుల్ ఫోన్లు వస్తున్నాయి. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ పై రన్ అయ్యే మడతబెట్టే �
జపాన్కు చెందిన స్మార్ట్ ఫోన్ బ్రాండ్ టోన్ మొబైల్ యూనిక్ ఫీచర్ తో కూడిన ఒక ఫోన్ ప్రవేశపెట్టింది. కంపెనీ టోన్ ఆఫర్ చేసే ఈ ఫోన్ టోన్ e20 పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. e20 స్మార్ట్ ఫోన్లో AI స్పెషల్ యూనిక్ ఫీచర్ తో రూపొందించింది. ఈ AI ఫీచర్.. యూజర్�
ఆన్ లైన్ వీడియో మార్కెట్లో.. ఓటీటీ స్ట్రీమింగ్ సర్వీసులకు ఫుడ్ డిమాండ్ పెరుగుతోంది. ఆన్ లైన్ వీడియో స్ట్రీమింగ్ సర్వీసులను ఎన్నో అందుబాటులోకి వచ్చేశాయి. ఏయే స్ట్రీమింగ్ సర్వీసులు ఎలాంటి ఫీచర్లు, అద్భుతమైన వీడియో కంటెంట్ అందిస్తున్నాయో తెల
Google తల్లి..మందు ఎలా తయారు చేసుకోవాలో చెప్పవా..ప్లీజ్. నీ రుణం తీర్చుకోలేము. మళ్లా అడగగం. ఒకేఒక్కసారి చెప్పేయ్. ఇక ఇతరుల సంగతి చూసుకుంటాం..అంటున్నారు. అవును..పాపం లిక్కర్ దొరకక మందుబాబుల పడుతున్న కష్టాలు అంతాఇంతా కాదు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ దిక్�
చైనాతో బిజినెస్ చేయకూడదని ప్రపంచదేశాలు భావిస్తున్నాయని,ఇది భారతదేశానికి బ్లెస్సింగ్(ఆశీర్వాదం) అని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. FDI(విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు)ల విషయంలో భారత ప్రభుత్వం ఇటీవల రూల్స్ ని సవరించిన విషయం తెలిసిందే. అయిత�
వరుస ప్రకృతి ప్రకోపాలు, సంక్షోభాలతో తల్లడిల్లే కేరళ…ఇప్పుడు కరోనా విలయం, లాక్డౌన్ తో భారీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని ఆర్థికవేత్త, కేరళ ఆర్థికమంత్రి థామస్ ఐజాక్ శనివారం(ఏప్రిల్-25,2020) ఆందోళన వెలిబుచ్చారు. లాక్ డౌన్ కు నెల రోజులు
ఒక నిమిషం పాటు ఎవరైతే శ్వాసను బిగబట్టి ఉంచగలరో వారికి కరోనా లేనట్లేనని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ అన్నారు. “ఆజ్ తక్” ఈ-అజెండా కార్యక్రమంలో రామ్ దేవ్ బాబా మాట్లాడుతూ… కరోనా లక్షణాలు ఉన్న కేసులకూ లేని వాటికీ ఈ టెక్నిక్ వర్తిస్తుందని
కరోనా వైరస్ వల్ల తాత్కాలికంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటీకీ. ప్రజారోగ్య పరిరక్షణలో ఎంతమాత్రం రాజీపడొద్దని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంపై శనివారం ఆయన ఢిల్లీ నుండి వి
కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో భారతదేశం విజయం సాధించిందని చైనా కాపాడిందని వైద్య నిపుణులు అంటున్నారు. భారతీయులను వారి మనో బలమే కాపాడిందని చెబుతున్నారు. భారత్ లో చిక్కుకున్న చైనా విద్యార్థులతో ఆ దేశ ప్రముఖ వైద్య నిపుణులు ఝాంగ్ వెన్ హాంగ్ వీడ�
కరోనా లాక్ డౌన్ నుంచి కేంద్రం కొన్ని వ్యాపార సంస్ధలకు నేటి నుంచి మినహాయింపు ఇచ్చింది. అయితే ఈ అంశంపై కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ వాత్సవ్ మరింత క్లారిటీ ఇచ్చారు. కేంద్రం ఇచ్చిన ఆదేశాలు కేవలం వస్తువులను అమ్మే షాపుల గురించి మాత్
లాక్ డౌన్ ఉల్లంఘించవద్దు అంటూ ప్రభుత్వాలు,మీడియా సంస్థలు ఎంత మొత్తుకుని చెబుతున్నా అవేమీ పట్టికోకుండా రోడ్లపై జాలీగా తిరుగుతున్నారు కొందరు ఆకతాయిలు. మొఖానికి మాస్క్ లేకుండా లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేసి రోడ్లపై బైక్ వేసుకుని సరదగా తిరుగు�
లాక్ డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మద్యం షాపులు బంద్ అయ్యాయి. దీంతో మందుబాబులు విలవిలలాడిపోతున్నారు. మద్యం దొరక్క పిచ్చోళ్లు అవుతున్నారు. కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. డబ్బున్న వాళ్లు బ్లాక్ లో అధిక ధరలకు మద్యం కొనుగోలు చేస్తున్నారు. ఏదో
కరోనా వైరస్ లాక్ డౌన్ మరియు సంబంధిత అనిశ్చితుల కారణంగా ఈ ఏడాది అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇందులో విద్యాసంవత్సరం(academic year)కూడా ఉంది. ఈ ఏడాది విద్యా సంవత్సరం రెండు నెలలు ఆలస్యంగా సెప్టెంబర్ నుంచి మొదలయ్యే అవకాశం సృష్టంగా ఉంది. కాలేజీలు,�
యునైటెడ్ స్టేట్స్ సైంటిఫిక్ ల్యాబ్ లో కరోనా వైరస్ కు ట్రీట్మెంట్, నయం చేసే సామర్థ్యం ఉన్న మొదటి వ్యాక్సిన్ ఇప్పుడు మానవులపై పరీక్షించబడుతున్న విషయం తెలిసిందే. టెల్ లోని కైజర్ పర్మనెంట్ వాషింగ్టన్ హెల్త్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్లోఈ ట్రయి�
కర్నాటకలో రిమాండ్ ఖైదీలు కరోనా వైరస్ బారిన పడ్డారు. రామనగర్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న పాదరాయనపుర నిందితుల్లో 5 మదికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో నిన్నటి వరకూ గ్రీన్ జోన్ లో ఉన్న ఆ ప్రాంతం ఇప్పుడు రెడ్ జోన్ పరిధిలోకి వెళ్లింది. కర
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు నెల రోజులకు పైగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. కరోనా వ్యాధి గ్రస్తుల సేవలో డాక్టర్లు తలమునకలై ఉన్నారు. జార్ఖండ్ లో ఒక డాక్టర్ జంట తమ పెళ్లిరోజు వార్షికోత్సవా�