Home » Author »Mahesh
అమెరికాలో విదేశీయులకు అనుమతి లేదంటూ అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న సంచలన నిర్ణయంతో భారతీయ అమెరికన్లలో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. ఇమిగ్రేషన్ను రద్దు చేయడానికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ట్రంప్ సంతకం చేశానన�
కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించేందుకు ప్రపంచవ్యాప్తంగా విస్తృత స్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్, హ్యుమన్ ట్రయల్స్ కూడా జరిగిపోతున్నాయి. మరికొన్ని చోట్ల కరోనా చికిత్సకు ఇతర వ్యాధులకు ఇచ్చే డ్ర�
ఉత్తరప్రదేశ్ లో ఒకే కుటుంబానికి చెందిన దాదాపు 19మందికి కరోనా సోకింది. రాష్ట్రంలోని సంత్ కబీర్ జిల్లాల్లో కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..ఓ విద్యార్థికి మొదట కరోనా వైరస్ సోకగా,అతని ద్వారా 18మంది కుటు
కరోనా కేసులు నెమ్మదిగా పెరిగిపోతున్న సమయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓ వైపు దేశవ్యాప్త లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో…రాష్ట్రంలో జూన్-30వరకు ఎక్కువమంది ప్రజలు ఒకచోట ఉండటాన్ని(పబ్లిక్ గేథరింగ్) అనుమతించలేదని యోగి సర్
లాక్ డౌన్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. లాక్ డౌన్ కారణంగా మనుషులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరీ ముఖ్యంగా వలస కూలీలు, నిరు పేదలు. ఉపాధి లేక ఆదాయం లేక తినడానికి తిండి కూడా కరువైంది. రోజంతా కష్టపడి పని చేస్తేనే వారి కడుపులు నిండుతాయి. నాలుగు వేళ్లు
అగ్రరాజ్యంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్న సమయంలో ఆకతాయి పిల్లోడి మాదిరిగా అమెరికా అధ్యక్షుడు చేస్తున్న వింత వాదనలు ఆ దేశ ప్రజల్లో భయాలను మరింత పెంచుతున్నాయి. వైట్ హౌస్ నుంచి ట్రంప్ చేస్తున్న ప్రకటనలపై ఆ దేశ సైంటిస్టులు, డాక్టర్
కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ఒకవైపు ప్రపంచమంతా పోరాటం చేస్తుంటే.. పాకిస్థాన్లోని మైనార్టీ హిందువులు మతపరమైన హింసను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇద్దరు మైనర్ హిందు బాలికలను సింధ్ ప్రావిన్స్లోని పేరున్న స్థానిక రాజకీయ నేత సోదరుడు ఎత
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోనే విషయంలో సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విదేశీ టూరిస్టుల రాకపై నిషేధం విధించింది. రాష్ట్ర సరిహద్దులను మూసివేసింది. విదేశాల �
భారత దేశాన్ని కరోనా మహమ్మారి విణికిస్తోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. మృతులు కూడా అంతకంతకూ పెరుగుుతున్నారు. దేశంలో ఇప్పటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య 24 వేల 596కు చేరింది. 779 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా 18 వేల 668 యాక్టివ్ కేసులు ఉండగా, 5 �
దేశంలో లాక్ డౌన్ సమయంలో క్వారంటైన్ రూల్స్ ఉల్లంఘించారంటూ 6 నెలల పసికందు, 2 ఏళ్ల వయస్సు పిల్లాడిపై ఉత్తరాఖండ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తర్కాశి జిల్లాలోని రెవెన్యూ పోలీసులు క్వారంటైన్ నిబంధనల ఉల్లంఘన కింద మొత్తం 51 మందిపై కేసు నమోదు చేశార
యావత్ ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు విలవిలలాడుతోంది. కంటికి కనిపించని ఈ సూక్ష్మజీవి 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. కరోనా వైరస్ మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. చాపకింద నీరులా ప్రబలుతూ లక్షలాది మంది ప్రాణాలు
కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో సడలింపు ఇస్తోంది. కరోనా హాట్ స్పాట్, కంటైన్ మెంట్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో నిబంధనలను సడలింపు చేసింది. పొరుగు ప్రాంతాల్లో షాపులను తెరిచేందుకు అనుమతినిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాత�
యావత్ ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు విలవిలలాడుతోంది. కంటికి కనిపించని ఈ సూక్ష్మజీవి 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. కరోనా వైరస్ పై విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇంకా చేధించాల్సిన మిస్టరీ చాలానే ఉంది. కాగా కరోనా
కరోనా వైరస్ చాప కింద నీరులా చేరుతోంది. తెలియకుండానే మనిషి ప్రాణాలను హరిస్తోంది. శరీరంలోని ప్రధాన అవయవాలపై ముప్పేట దాడి చేస్తోంది. ఒక్క ఊపిరితిత్తులపైనే కాదు.. శరీరంలో పలు అవయవాలపై కరోనా ప్రభావం ప్రమాదకర స్థాయిలో ఉంటుంది. ముందుగా కళ్లు, గొంత�
కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పోరాటంలో విజయం సాధిస్తున్నాయి. దేశంలో కరోనా రహిత రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య తొమ్మిదికి చేరింది. అరుణ
కరోనా నేపథ్యంలో ప్రపంచదేశాలన్నింటికీ చైనాపై మెల్లగా నమ్మకం సన్నగిల్లుతోంది. అగ్రరాజ్యంతో సహా ప్రపంచంలోని చాలా దేశాలు “కరోనా వైరస్”ను చైనా సృష్టించిన బయో వెపన్ గానే చూస్తున్నాయి. కరోనా కిట్ ల విషయంలో కూడా చైనా తీరుపై ప్రపంచదేశాలన్నీ మం
కరోనా లాక్ డౌన్ కారణంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన ఉత్తర ప్రదేశ్ కు చెందిన వలస కార్మికులను రాష్ట్రానికితీసుకువస్తామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను తీసుకు వచ్చ�
ప్రపంచంలో తొలుత కరోనా వైరస్ ఉద్భవించిన చైనాలో కరోనా కేసులపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ దేశాలు సైతం చైనా చెప్పే కరోనా లెక్కలను నమ్మే పరిస్థితి లేదు. కరోనా ముందుగా వ్యాప్తి చెందిన చైనాలో కరోనా కేసుల కంటే ఇతర ప్రపంచ దేశాల్లో కర�
దిశ వంటి కఠిన చట్టాలు తీసుకొచ్చినా, ఉరి శిక్షలు వేస్తున్నా కామాంధుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. మహిళలపై ఘోరాలు, అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు నీచులు దురాఘతాలకు ఒడిగడుతున్నారు. లాక్ డౌన్ సమయంలోనూ దేశంలో ఎక�
దేశాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. రోజురోజుకూ కేసులు, మృతుల సంఖ్య పెరిగిపోతోంది. ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది. 2 వేల 376 కేసులు నమోదు అయ్యాయి. తాజాగా ఢిల్లీలోని పారిశుద్ద్య కార్మికులకు కరోనా వైరస్ సోకింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ల