Home » Author »Mahesh
కరోనా కట్టడిలో భాగంగా దాదాపు ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. భారత్ లో కూడా లాక్ డౌన్ విధించబడింది. అయితే భారత్ లో లాక్ డౌన్ ఒక్కటే కరోనా కట్టడికి పరిష్కార మార్గం కాదని నిపుణులు అంటున్నారు. నిరంతర సామాజిక దూరంతో asymptomatic individuals(�
కంటికి కనిపించని సూక్ష్మజీవి కరోనా వైరస్ మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. చాపకింద నీరులా ప్రబలుతూ లక్షలాది మంది ప్రాణాలు బలిగొంటోంది. ఇంతవరకు కోవిడ్-19 జన్యుక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కాకపోవడంతో పూర్తిస్థాయిలో �
మహారాష్ట్రలో ఓ పోలీస్ అధికారి నుంచి మంత్రికి కరోనా వైరస్ సోకింది. ఈ మేరకు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.మహారాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జితేంద్ర అవద్ సెక్యూరిటీ స్టాఫ్ కు కరోనా సోకడంతో మంత్రితోపాటు ఆయన కుటుంబ సభ్యులు వారం రోజుల
భారతదేశంలోని ప్రజలను కరోనా వైరస్ నుంచి రక్షించేది శారీరక రోగనిరోధక శక్తి కాదు.. మానసికంగా (అధ్యాత్మికం) శక్తి కూడా రక్షిస్తోందని చైనా టాప్ సైంటిస్టు చెప్పారు. ‘భారతదేశంలో మతపరమైన అంశాలకు ఫేస్ మాస్క్లు ధరించకుండా ఒకేచోట చేరినట్టు ఒక వార్త �
కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి మరీ డ్యూటీలు చేస్తున్నారు. మండు టెండుల్లో సైతం విధులు నిర్వహిస్తున్నారు. ప్రజలు ఇళ�
కరోనా పేషెంట్లకు ఫ్లాస్మా థెరపీ ప్రయోగం మంచి ఫలితాలనిస్తుందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. గడిచిన 4రోజులుగా ఢిల్లీలోని లోక్ నాయక్ జయ ప్రకాష్ నారాయణ్ హాస్పిటల్(LNJP) లో కరోనా వైరస్ సోకి ఆరోగ్యం విషమంగా ఉన్న 4గురు పేషెంట్లపై ఫ్లాస్మాధెరపీ ప�
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కంటికి కనిపించని ఈ శత్రువు 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి నెలలు కావొస్తున్నా ఇంకా ఇది మిస్టరీగానే ఉంది. అనేక
కేరళలో విషాదం చోటు చేసుకుంది. కరోనాతో 4 నెలల చిన్నారి మృతి చెందింది. గుండె సంబంధిత సమస్యలతో కోజికోడ్లోని కోజికోడ్ మెడికల్ కాలేజి హాస్పిటల్లో ఏప్రిల్ 21న చిన్నారిని అడ్మిట్ చేశారు. చికిత్స పొందుతున్న చిన్నారికి న్యుమోనియా లక్షణాలు ఉండ�
ఇవాళ(ఏప్రిల్-24,2020)పంచాయతీ రాజ్ దివస్ సందర్భంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని సర్పంచ్ లతో వీడియో కానర్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోడీ మాట్లాడారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధానితో పాటు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ కూడా పాల్గొన్�
ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే మ్యూచువల్ ఫండ్ సంస్థ స్వచ్చందంగా తమ 6 రుణ పథకాలను ఎత్తివేయాలని నిర్ణయించింది. ఫిక్సడ్ ఇన్ కమ్ డెబ్ట్ స్కీమ్స్ ఎత్తివేత ఏప్రిల్ 23, 2020 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. కరోనావైరస్ కారణంగా మార్కెట్ త్వరలో సాధారణ స్థ
అసలే తమిళనాడు రాష్ట్రంలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. కరోనా దెబ్బకు ప్రజలు వణికిపోతున్నారు. ప్రాణ భయంతో బతుకుతున్నారు. ఇది చాలదన్నట్టు మరో కలకలం రేగింది. ఉన్నట్టుండి 50 కాకులు, మూడు కుక్కలు మృత్యువాత పడ్డాయి. తమిళనాడులోని నాగపట్టణం జిల్లా ప�
కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్డౌన్, ఎదురువుతున్న ఇబ్బందుల గురించి గ్రామస్థాయిలో తెలుసుకోడానికి ప్రధాని మోడీ రెడీ అయ్యారు. ఇందులో భాగంగా ఇవాళ(ఏప్రిల్-24,2020) ఉదయం 11గంటలకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని సర్పంచ్ లతో ప్రధాని మాట్లాడనున్న�
కరోనా వైరస్ని ఎదుర్కోవడానికి అన్ని రంగాల వారు తమ వంతు సాయం చేస్తున్నారు. సినీ రంగానికి చెందిన వారు సైతం ఎవరికి తోచిన రీతిలో వారు హెల్ప్ చేస్తున్నారు. కొందరు విరాళం ఇస్తున్నారు. మరికొందరు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు. ఇంకొందరు ఆర్థిక స�
కరోనావైరస్ వ్యాధి (కోవిడ్ -19) ఆస్పత్రుల్లో పడగ విప్పుతోంది. ఇప్పుడు నగర ఆస్పత్రులే ఎక్కువగా హై రిస్క్ జోన్లుగా మారిపోతున్నాయి. రోగులతో పాటు వైద్యులను కూడా వదలడం లేదు. ఎక్కువ మంది వైద్యులు, రోగులకు కరోనా పాజిటివ్ పరీక్షలు తేలాయి. లెఫ్టినెంట్ గ�
పాకిస్తాన్ టీవీ జర్నలిస్టు చైనా వాళ్లు చేస్తున్న పరీక్షలపై విస్తుపోయే నిజాలు బయటపెట్టారు. కొవిడ్-19 తగ్గించేందుకు కనిపెట్టిన వ్యాక్సిన్ను పాకిస్తాన్ పేషెంట్లపై ప్రయోగించనుందట. పాకిస్తాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్కు ఓ చైనా కంపెన
ఇటీవల చేసిన స్టడీ ఆధారంగా మరోసారి ప్రధాని నరేంద్ర మోడీనే ఫేస్బుక్లో టాప్ లీడర్గా నిలిచారు. పీఎం మోడీ పర్సనల్ పేజి మీద 45 మిలియన్ లైకులు ఉన్నాయి. అమెరికా ప్రెసిడెంట్ ఇందులో సగం వెనుకబడి ఉన్నారు. కేవలం 27 మిలియన్ లైకులతో సెకండ్ పొజిషన్ లో ఉన
లాక్ డౌన్ విధించి దాదాపు నెల రోజులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎదుర్కోంటున్న ఇబ్బందులు గుర్తించి కేంద్రం మరి కొన్ని రంగాలకు మినహాయింపు ఇచ్చింది. దీంతో ప్రజలకు కొంత ఊరట లభించనుంది. లాక్డౌన్ ఆంక్షల నుంచి దేశంలోని అ�
ఓవైపు ప్రపంచం అంతా కరోనా భయంతో వణికిపోతుంటే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సభ్య సమాజం భయపడే ఘటన చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్లోని దామోహ్లో తన ఇంటి సమీపంలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనలో బాలిక కళ్ళ నుంచి గుడ్లు కూడా బయటకు వచ్చాయి. చిన్న�
బాధితులు రావడమేకాని… రికవరయ్యి వెళ్లేవాళ్లు తక్కువే. అందుకే హాస్పటల్ బెడ్స్ నిండిపోతున్నాయి. పేరుకు మెట్రోలేకాని.. మరణాలు రేటు ఎక్కువ. అందుకే ప్రభుత్వాలకు టెన్షన్. పరిస్థితిని కంట్రోల్ చేయడానికి పదిరోజుల్లో containment zones ను రెండింతలు చేశా�
కరోనా రాకాసి కారణంగా భారతదేశంలో విధించిన లాక్ డౌన్ గడువు మే 03తో ముగియనుంది. ఇప్పటికే సెకండ్ టైమ్ దీనిని కొనసాగించింది కేంద్రం. కానీ గడువు ముగిసిన తర్వాత పరిస్థితి ఏంటీ ? మరలా లాక్ డౌన్ విధిస్తారా ? పొడిగిస్తారా ? లేక సడలింపులు ఇస్తారా ? ఇలా అనేక