Home » Author »Mahesh
ప్రస్తుత లాక్డౌన్ సమయంలో సెలబ్రిటీలందరూ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్లో ఉంటున్నారు. రోజువారీ పనులతో సహా రకరకాల వీడియోల ద్వారా వారిని అలరిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో మేల్ సెలబ్రిటీలందరూ ‘బీ ద రియల్ మేన్’ ఛాలెంజ్లో పాల్గొంటు
లాక్డౌన్ వల్ల సినిమా షూటింగ్స్ ఆగిపోవడంతో సినీ సెలబ్రిటీలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. తమకి నచ్చిన పనులు చేస్తూ.. ఇంటి సభ్యులతో సరదాగా సమయాన్ని గడుపుతున్నారు. కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే సూపర్ స్టార్ మహేష్ బాబు కొ
ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ తనకు విసిరిన ‘బీ ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేసిన విక్టరీ వెంకటేష్, దానిని సూపర్ స్టార్ మహేష్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడిలకు విసరగా.. తాజాగా డైరెక్టర్ అనిల్ రావిపూడి తనకు ఎదురైన ఛాలెంజ్ను పూర్�
‘బీ ద రియల్ మేన్’ ఛాలెంజ్ టాలీవుడ్లో బాగా పాపులర్ అయింది. సందీప్ రెడ్డి వంగా నుంచి ప్రారంభమైన ఈ ఛాలెంజ్ ఇప్పుడు కోలీవుడ్, బాలీవుడ్ వరకు వెళుతుంది. సందీప్ విసిరిన ఛాలెంజ్ను రాజమౌళి విజయవంతంగా పూర్తి చేసి.. ఆ తర్వాత తారక్, రామ్ చరణ్, నిర్�
‘బీ ద రియల్ మేన్’ ఛాలెంజ్ టాలీవుడ్లో బాగా పాపులర్ అయింది. సందీప్ రెడ్డి వంగా నుంచి ప్రారంభమైన ఈ ఛాలెంజ్ ఇప్పుడు కోలీవుడ్, బాలీవుడ్ వరకు వెళుతుంది. ఇంట్లోని మహిళలతో ఇంటి పనులు చేయించకండి అంటూ ‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ సందీప్ వంగా మ
లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. సెలబ్రిటీల సంగతి చెప్పక్కర్లేదు. ఈ కరోనా లాక్డౌన్ సమయాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా మంచు లక్ష్మీ మొక్కలతో మాట్లాడడం స్టార్ట్ చేసిందట. తన ఇంటి పెరటిలో ఉన్న మామిడి �
దేశ వ్యాప్తంగా ప్రేక్షకులను ఎంతగానో అలరించిన బిఆర్ చోప్రా ‘మహాభారత్’ లాక్డౌన్ నేపథ్యంలో చాలా కాలం తర్వాత టీవీలో ప్రసారమవుతోన్న సంగతి తెలిసిందే. ఇందులోని నటులందరూ ఎంతో అంకితభావంతో పని చేశారు. అందుకు తగ్గట్టు మంచి పేరు వచ్చింది వారికి. ఈ స�
లాక్డౌన్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన సెలబ్రిటీలు వర్కౌట్స్, కుకింగ్, క్లీనింగ్ వంటి రోజు వారీ పనులకు సంబంధించిన ప్రతీ విషయాన్ని ఫోటోలు, వీడియోల రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ టీవీ నటి మల్హార్ రాథోడ్ గతంలో తనకు ఎదు�
తనకు సాయం చేసే శక్తి ఉంది.. శక్తి వంచన లేకుండా చేయాల్సిన వారికి సాయం చేస్తానని విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ చెప్పారు. లాక్డౌన్ కారణంగా తన ఫామ్హౌస్లోనే లాక్ అయిపోయారాయన. అక్కడి నుండే పలువురికి సాయం చేస్తూ, విరివిగా సేవా కార్యక్రమాలు చేపడుతు�
ఈ లాక్డౌన్ వలన ఇళ్లకే పరిమితమైపోయిన సెలబ్రిటీలు తమ రోజువారీ పనులతో పాటు రకరకాల ఛాలెంజ్లు విసురుతూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల తాను పాటిస్తున్న ఉపవాసం గురించి తెలియచేస్తూ ఓ �
ఈ లాక్డౌన్ పుణ్యమా అని ఇళ్లకే పరిమితమైపోయిన చాలామంది తమ క్రియేటివిటీకి పదును పెడుతున్నారు. సామాన్యులు రకరకలా మీమ్స్, వీడియోలతో సందడి చేస్తుంటే.. సెలబ్రిటీలు తమ రోజువారీ పనులతో పాటు రకరకాల ఛాలెంజ్లు విసురుతున్నారు. తాజాగా పాపులర్ యాంకర
మెగాస్టార్ చిరంజీవి ‘బి ది రియల్ మేన్’ ఛాలెంజ్ను పూర్తి చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ విసిరిన ఛాలెంజ్లో భాగంగా చిరు ఇంటిని శుభ్రం చేయడంతో పాటు వంట కూడా చేశారు. అందరూ భార్యకు సహాయం చేస్తే.. మెగాస్టార్ మాత్రం తన తల్లి కోసం దోశెలు వేశారు. పక్కన �
ప్రముఖ నటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు మిథున్ చక్రవర్తి తండ్రి బసంత్కుమార్ చక్రవర్తి (95) మంగళవారం సాయంత్రం ముంబైలో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్య కారణాలతో బాధపడుతున్నారు. కాగా, దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో బెంగుళూరులో �
పాపులర్ సింగర్ సునిధి చౌహాన్ తన భర్త నుండి విడిపోయింది అనే వార్త వైరల్ అయింది. దీంతో ఆమె భర్త స్పందించాడు. మీడియాలో, సోషల్ మీడియాలో తాము విడిపోయినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు సునిధి భర్త హితేష్ సోనిక్. బాలీవుడ్ వర్గాలవారి సమాచా
ప్రస్తుతం దేశమంతటా లాక్డౌన్ పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో సెలబ్రిటీలందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. అలాగే ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో ‘బీ ద రియల్ మేన్’ ఛాలెంజ్ ట్రెండింగ్లో ఉంది. ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స
ప్రస్తుతం టాలీవుడ్లో ‘బి ది రియల్ మేన్’ ఛాలెంజ్ ట్రెండింగ్లో ఉంది. లాక్డౌన్ కారణంగా ఇళ్లలోనే ఉంటున్న సినీ ప్రముఖులు తమ భార్యలకు వంట పనిలోనూ, ఇంటి పనిలోనూ సహాయ పడాలన్నదే ఈ ఛాలెంజ్ ఉద్దేశం. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రారంభించిన ఈ ఛాలెం
లాక్డౌన్ వేళ తారల ఓల్డ్ పిక్స్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిన్ననాటి ఫోటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. లేడీ అమితాబ్, విశ్వనట భారతి విజయశాంతి చెర్రీని ఎత్తుకుని ముద్దు చేస్తున్న
టాలీవుడ్ హీరోల్లో గోపీచంద్ మరోసారి తన గొప్ప మనసును, వితరణను చూపించారు. ఇప్పటికే లాక్డౌన్ కారణంగా కష్టాలు పడుతున్న రెండు వేల కుటుంబాలకు నిత్యావర వస్తువులను అందజేసిన హీరో గోపీచంద్, తాజాగా చిరంజీవి ఆధ్వర్యంలో నడుస్తోన�
పబ్లిక్లో మాట్లాడేటప్పుడు లేదా సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేసే విషయంలో కానీ, సినిమాల్లో ఓ స్త్రీ గురించి చెప్పేటప్పుడు కానీ కొంచెం కేర్ తీసుకోవాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు. ప్రస్తుతం బాడీ షేమింగ్ను అందరూ తీవ్రమైన విషయంగా పరిగణిస్తున్న
క్రికెట్, బాలీవుడ్ కలయికలో సెలబ్రిటీ కపుల్ కోహ్లీ, అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంతోకాలం అనుబంధం తర్వాత ఇద్దరు పెళ్లి పీటలెక్కి ఒకటయ్యారు. అయితే ఈ సెలబ్రిటీ కపుల్కి చాలాకాలం తర్వాత కలిసి గడిపే అవకాశం లాక్డౌన్ కారణంగా