Home » Author »Mahesh
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) మీటింగ్ గురువారం సోనియా గాంధీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడిన సోనియా.. కరోనా వైరస్ మహమ్మారి సమయంలో మత విద్వేషాలు రెచ్చగొడుతుందంటూ వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీ గ్రేవ్ డామేజి చేసి సామాజిక భద్రతను �
COVID-19 ఇన్ఫెక్షన్తో పోరాడేందుకు.. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశమంతా ఒక్కటిగా నడుస్తోంది. తప్పనిపరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే మాస్కులు తప్పనిసరిగా వాడాల్సిందే. కేంద్ర ప్రభుత్వం సొంతగా మాస్కులు తయారుచేసుకోవాలంటూ పిలుపునివ్వడ�
భారతదేశంలో కరోనా వైరస్ విస్తరిస్తూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎన్న పకడ్బంది చర్యలు తీసుకుంటున్నా చాప కింద నీరులా సోకుతోంది. ఇప్పటికే లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రజలు ఎవరూ రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్ 19 కారణ
దగ్గు, జలుబు, జ్వరమే కాదు..గొంతునొప్పి కూడా కరోనా లక్షణమేనా ? విరోచనాలు, తలనొప్పి, వికారం వచ్చినా..అదేనేమో…ఇలాంటి..అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఎవరైనా దగ్గినా, తుమ్మినా..అదో విధంగా చూడడం కామన్ అయిపోయింది. కొంతమందిలో వైరస్ లక్షణాలు కనిపి
ప్రపంచాన్ని కరోనా భూతం వీడడం లేదు. ఎన్నో దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. భారతదేశంలో కూడా వైరస్ వ్యాపిస్తుండడంతో కేంద్రం పలు చర్యలు తీసుకొంటోంది. కఠినంగా ఆంక్షలు విధిస్తోంది. కానీ..కరోనా వైరస్ పై రకరకాల వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ వైరస్ సాధా�
వైద్యులు, వైద్య సిబ్బంది భద్రత కోసం కేంద్రం కొత్త ఆర్డినెన్స్కు రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించింది. డాక్టర్లపై జరుగుతున్న దాడులతో మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్డినెన్స్తో ఇకపై వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడి చేస్తే జైలుకే వెళ్లా�
కరోనా కష్టాలు ఇంకెన్ని రోజులు అంటున్నారు. సామాన్యుడి నుంచి మొదలుకుని…ప్రముఖుల వరకు ఎంతో మంది అష్టకష్టాలు పడుతున్నారు. భారతదేశం లాక్ డౌన్ లోకి వెళ్లిపోవడంతో వాణిజ్య సంస్థలు, ఆఫీసులు, వ్యాపారాలు..ఇతర..అన్నీ బంద్ అయిపోయాయి. దీంతో కామన్ మెన్ న�
కరోనా వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు యావత్ దేశమంతా సమష్ఠిగా పనిచేస్తుంది. ఈ క్రమంలో ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్లను సైతం తూ.చా తప్పకుండా పాటిస్తున్నారు ప్రజలు. ఇదిలా ఉంటే ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 30వరకూ పొడ�
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మూడోసారి ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. ఏప్రిల్ 27న దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమై పరిస్థితులు సమీక్షించనున్నారు. కరోనావైరస్ మహమ్మారి ప్రబలిన సమయంలో వ్యాప్తిని అడ్డుకోవడానికి రెండు సార్ల�
బావా మరదళ్ల సరదాలు కుటుంబంలో భలే ఉంటాయి. మరదళ్లు బావలను ఆటపట్టించటం, కొంటె మాటలతో బావలు మరదళ్ళకు కౌంటరివ్వడం అదో సరదా..కానీ అటువంటి సరదాలు పోయి మనుషుల్లో వికృత చేష్టలు మొదలైతే తట్టుకోవటం కూడా కష్టమే. జార్ఖండ్ రాష్ట్రంలో ఒక కామపిశ�
PUBG ప్లేయర్లందరికీ గుడ్ న్యూస్. India Today League Invitational 2020 పేరిట ఏప్రిల్ 23 నుంచి 26వ తేదీ వరకూ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ టోర్నీలో బెస్ట్ ప్రొఫెషనల్, సెమీ ప్రొఫెషనల్స్ను సెలక్ట్ చేసి ఛాంపియన్షిప్ నిర్వహిస్తారు. ఏప్రిల్ 23నుం
ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనానే… లాక్డౌన్లే.. ప్రపంచవ్యాప్తంగా మానవాళిని నాశనం చేస్తుంది కరోనా మహమ్మారి. అన్నీ దేశాలు కూడా కరోనాపై యుద్ధం చేస్తున్నాయి. అయితే ప్రపంచంతో యుద్ధం చేస్తున్న కరోనా మహమ్మారి కాస్త రూటు మార్చిందట.. ఇప్పటివరకు �
ఇంటిపక్కనే ఉన్న పాన్ షాప్ యజమాని అడిగినప్పుడు పాన్ మసాలా ఇవ్వలేదని దాడి చేయడంతో మృతి చెందాడు. ఈ ఘటన ఏప్రిల్ 14నే జరిగినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఉంటున్న ప్రేమ్ నరైన్ దివాకర్ అనే వ్యక్తి పాన్ షాప్ నిర్వహిస్�
చైనా నస్టాన్నితమకు లాభంగా వాడుకోవాలని ప్రధానమంత్రి భావిస్తున్నారు. చైనా నుంచి బైటకొచ్చే సంస్థలకు పూలదండతో స్వాగతం పలకడానికి మాస్టర్ ప్లాన్ వేశారు మోడీ. ఫ్యార్చూన్ 500 కంపెనీలే టార్గెట్. ప్రధానిమంత్రి కార్యాలయం నేతృత్వంలో. నీతిఆయోగ్, డిప�
కరోనా.. కోవిడ్-19 పేరు ఏదైనా మానవాళిని ఇంటికి పరిమితం చేసింది. అయితే దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా పవిత్ర నగరమైన హరిద్వార్లోని హర్-కి-పౌరి వద్ద గంగా నది నీటి నాణ్యత పెరిగిందని, ఇప్పుడు అక్కడి నీరు ‘తాగడానికి సరిపోతుంది’ అని చెబుతున్నార�
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వాలు లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తున్నాయి. అయినా కానీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. వీటిలో ఇతర ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారి వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్లు ఇప్పుడు బయట పడుతున్నారు. వీటికి సంబంధ
తబ్లిగీ జమాత్ సభ్యులు ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ వేదికగా సమావేశమైన ఘటనతో కేసుల వ్యాప్తి పెరిగిపోయింది. గత నెల ఢిల్లీలో జరిగిన ఈ సమావేశం కారణంగానే కేసుల తీవ్రత పెరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. కారణం అక్కడికి వెళ్లి వచ్చిన వారిలో కరోనా పాజిటి
కన్న బిడ్డ ఆకలి కంటే పడక సుఖమే ముఖ్యం అనుకుంది ఓ మహాతల్లి. ప్రియుడితో ఉన్నప్పుడు ఆకలితో ఏడ్చాడని కన్న బిడ్డను కసి తీరా కొట్టింది. ఆదెబ్బలకు బిడ్డ కన్నుమూశాడు. తమిళనాడు, కోయంబత్తూరులోని కోయిల్మేడు ప్రాంతానికి చెందిన దివ్య(30) కు కొన్నాళ్ల �
కరోనా వైరస్ ఎంతో మంది జీవితాలను ఛిద్రం చేస్తోంది. ఎన్నో విషాదకరఘటనలు వెలుగు చూస్తున్నాయి. మానవసమాజం తల దించుకొనే ఘటనలు జరుగుతున్నాయి. ఈ వైరస్ తమకు ఎక్కడ సోకుతుందోనని కనీసం కనికరం లేకుండా కొంతమంది ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ విషాద సంఘటన వె�
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మంగళవారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. తబ్లిగీ జమాత్ కు వెళ్లిన ముస్లింలను తాత్కాలికంగా జైళ్లో వేయాలని ఆదేశాలు ఇచ్చారు. మార్చి నెలలో ఢిల్లీలోని నిజాముద్దీన్ వేదికగా వేల మంది హాజరుకావడంతో కరోనా వేగవంత�