Home » Author »Mahesh
కరోనా మహమ్మారితో పోరాటం చేస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అండగా నిలిచేందుకు తమిళ స్టార్ హీరో విజయ్ ముందుకొచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో 5 లక్షల రూపాయలను ఆర్థిక సహాయంగా ప్రకటించాడు. కరోనాపై పోరాటంలో భాగంగా విజయ్ ఇప్పటివరకు వి
లాక్డౌన్ నేపథ్యంలో రక్తం దొరక్క ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు, వారిని ఆదుకోవడం మన బాధ్యత అని మెగాస్టార్ చిరంజీవి పిలువునివ్వగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు స్వచ్ఛందంగా రక్త దానం చేస్తున్నారు. ఈ సందర్భంగా గతంలో త�
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏకలవ్య శిష్యుడైన శ్రీనివాసరావు భారీ బడ్జెట్తో ఓ సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాజమౌళి, శంకర్, రాంగోపాల్ వర్మ ఈ ముగ్గురు దర్శకుల స్ఫూర్తితో కథ రాసుకున్నారట దర్శకులు. అద్భుతమైన గ్రాఫిక్�
కరోనా కాలంలో పెళ్లిళ్లతో సహా ఇతరత్రా శుభకార్యాలు వాయిదా వేసుకుంటే మంచిదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. సెలవిస్తున్నాయి. తప్పదు అనుకుంటే.. 20 మందికి మించకుండా పెళ్లి వంటి తతంగాలు పూర్తి చేయాలని షరతు
లాక్డౌన్ నేపథ్యంలో రోజూవారీ సినీ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకోవడానికి అలాగే కరోనా పై పోరాటానికి సినిమా పరిశ్రమకు చెందిన ఎందరో ప్రముఖులు ముందుకు వచ్చి విరివిగా విరాళాలు అందిస్తున్నారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ హీరో
యంగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా విసిరిన ‘బీ ద రియల్ మేన్’ ఛాలెంజ్ క్రమంగా పలువుర్ని ఆకట్టుకుంటోంది. రాజమౌళికి తొలి ఛాలెంజ్ విసిరారు సందీప్. ఆయన కూడా ఓకే చెప్పి బీ ద రియల్ మేన్ ఛాలెంజ్ను పూర్తి చేశారు. అంతే కాకుండా తారక్, చరణ్ల�
కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు విసిరిన ఛాలెంజ్ ఒకటి మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోవిడ్ 19 ఎఫెక్ట్తో కొనసాగుతోన్న లాక్డౌన్ కారణంగా సినీ సెలబ్రిటీలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ‘కాఫీ ఛాల
ప్రస్తుతం కొనసాగుతున్న ఈ లాక్డౌన్ సమయంలో తమ ఇంట్లోని వారికి మనం కూడా ఎంతో కొంత పనుల్లో సాయపడాలని టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్టార్ట్ చేసిన ‘బి ది రియల్ మ్యాన్’ ఛాలెంజ్ ప్రస్తుతం టాలీవుడ్ తారలు ఒకరి నుండి మరొకరి వద్దకు చేరుతూ వేగ�
ముందుగా యువ దర్శకుడు అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ప్రారంభించిన ‘బి ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్, అక్కడినుంచి వరుసగా పలువురు సినీ ప్రముఖులకు చేరుకుంది. దర్శక దిగ్గజం ఎస్. ఎస్. రాజమౌళి వద్దకు చేరగా, ఆయన దానిని సక్సెస్ఫుల్గా పూర్తి చేసి, అ�
ఈ లాక్డౌన్తో మనం, సెలబ్రెటీలు అందరు ఇళ్లకే పరిమితం. మనకు లాక్డౌన్ అంటే ఇబ్బందికాని… సెలబ్రిటీలదేముంది? పెద్ద పెద్ద బిల్డింగ్లు…సర్వహంగులు..అసలు ప్రపంచమే వాళ్ల ఇంటిలో ఉంటుంది. ఈ సంగతితెలిసినా, మా తారాలోకం ఎలా ఉందోనని అభిమానులు తెగ ట
రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ పెద్ద సాహసమే చేశాడు తమిళ స్టార్ హీరో అజిత్. హైదరాబాద్ నుంచి చెన్నై వరకు అంటే 650 కిలోమీటర్లు బైక్ పై ప్రయాణం చేశాడు. అదీ ఒంటరిగానే. రీసెంట్గా చిత్ర బృందం ఈ విషయాన్ని చెప్పడంతో అజిత్ చేసిన రిస్క్ తెలిసి అంతా
లాక్డౌన్ కొనసాగుతున్న వేళ పబ్లిక్ సోషల్ మీడియాలో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ సైట్స్లో బిజీగా గడుపుతున్నారు. అందుకే ఇప్పుడు సెలబ్రిటీల పిక్స్, వీడియోలు బాగా వైరల్ అవుతున్న�
నటసింహ నందమూరి బాలకృష్ణతో మళ్లీ సినిమా చేయాలని ఉందని డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అన్నారు. ఆయన దర్శకుడిగా తెరకెక్కించిన తొలి చిత్రం ‘బద్రి’ సినిమా ఏప్రిల్ 20 నాటికి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బాలకృష్ణ నటించిన ‘పైసా వసూల్’ సినిమా �
లాక్డౌన్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలతో ఊపు ఊపుతున్నారు. వర్కౌట్స్, కుకింగ్, ఇంటి పనులు ఇలా ప్రతీ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా అనుష్క శెట్టి పోస్ట్ చేసిన ఫ్యామిలీ పిక్ వైరల్ �
సూపర్ స్టార్ మహేష్ బాబు కంప్లీట్ ఫ్యామిలీ మెన్ అనే సంగతి తెలిసిందే. తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో ఉన్న అనుబంధాన్ని, భార్య నమ్రత పిల్లలు గౌతమ్, సితారలతో గడిపే సమయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటారు. నేడు మహేష్ బాబు తల్లి ఇందిరమ్మ జన్మ�
కరోనా ఎఫెక్ట్తో ప్రస్తుతం దేశమంతా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో మిగతా రంగాలతో పాటు సినిమా రంగం కూడా మూతపడడం, పలు సినిమాల షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో స్టార్స్ అందరూ కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. కాగా ఇటువంటి సమయంలో పనుల్లేక, తిన
లాక్డౌన్ సమయాన్ని సెలబ్రిటీలు తెలివిగా వాడుకుంటున్నారు. వారి హాబీలను వీడియోలు చేసి సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానులకు ఫుల్ జోష్ అందిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం నోరా ఫతేహీ డ్యాన్స్ వైరల్ అయిన తర్వాత దిశా పటానీ డ్యాన్స్ టాప్ లేపేస్తు�
Los Angeles: పాపులర్ సింగర్ కమ్ యాక్ట్రెస్ Selena Gomez అనుమతి లేకుండా తన పేరుతో పాటు, మొహాన్ని కూడా వాడుకున్నారంటూ ఓ మొబైల్ ఫ్యాషన్ గేమ్ సంస్థపై భారీ మొత్తంలో దావా వేసింది. నష్టపరిహారంగా 10మిలియన్ డాలర్లు(రూ.70కోట్లపైగా) చెల్లించాలని డిమాండ్ చేసింది. తన ప్రె�
తెలుగు సినిమా పరిశ్రమలో తన సంగీతంతో ఇన్నాళ్లూ ప్రేక్షకులను అలరించిన సంగీత దర్శకులు కోటి ఇప్పుడు హీరోగా మారబోతున్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జునలతో కలిసి కరోనా పాటలో కనిపించారు కోటి. ఆయన స్వరపరిచిన ఆ పాట భారత ప్రధాని నరేంద�
దర్శకుడు తరుణ్ భాస్కర్, ర్యాప్ సింగర్ రోల్ రైడా పాడిన ‘సినిమా తీసినం’ సాంగ్ సోషల్ మీడయాలో వైరల్ అవుతోంది. రావు గారూ.. వర్మ గారూ.. అంటూ సంభాషణ మొదలుపెట్టి ఈ ఫిల్మ్ తీయడానికి ఎలాంటి పాట్లు పడ్డారో పాట రూపంలో ఆకట్టుకునేలా చెప్పారు. వేదం వంశీ, వరు