Home » Author »Mahesh
తెలంగాణలో కరోనా బాధితులకు కేంద్రం గుడ్ న్యూస్ వినిపించింది. గాంధీ ఆసుపత్రిలో ప్లాస్మా థెరపీకి కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి ప్లాస్మాను డాక్టర్లు సేకరించనున్నారు. సీరియస్ కండీషన్లో ఉన్న కరోనా బాధితులకు ఈ ప్లా�
కరోనా వ్యాప్తితో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఆంక్షలతో మే 3 వరకు కొనసాగనుంది. ఆ తర్వాత లాక్ డౌన్ కొనసాగింపులో కొన్ని సడలింపులు ఉండే అవకాశం ఉంది. వైరస్ ప్రభావ ప్రాంతాలను బట్టి సడలింపులు ఉండనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మే 7 వరకు పూర్తి స్థాయి
కరోనా వ్యాప్తితో నెల రోజులకు పైగా లాక్ డౌన్ కొనసాగుతోంది. అప్పటినుంచి హెయిర్ సెలూన్లు మూతపడ్డాయి. లాక్ డౌన్కు ముందు హెయిర్ స్టయిల్ కోసం సెలూన్లకు పరుగులు పెట్టిన వారంతా ఇళ్లకే పరిమితమయ్యారు. బయటకు వెళ్లే పరిస్థితి లేదు.. వెళ్లినా హెయిర్ సె
కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. దేశంలో 5 రాష్ట్రాలు కరోనా వైరస్ మహమ్మారి నుంచి బయటపడ్డాయి. ఇప్పుడు ఆ 5 రాష్ట్రాలు కరోనా ఫ్రీ స్టేట్స్. ఆ ఐదు కూడా ఈశాన్య రాష్ట్రాలు కావడం విశేషం. ఈశాన్య రాష్ట్రాల్లోని ఐదు రాష్ట్రాలు కరోనా మహమ్మారి బ�
కరీంనగర్….దేశ వ్యాప్తంగా ఈ పేరు మార్మోగుతోంది. కరోనా వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేయడంలో ఈ జిల్లా దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. కరోనాను కట్టడి చేయడంలో రాజస్థాన్లోని భిల్వారా జిల్లా మోడల్గా నిలవగా…. ఇపుడు దాన్ని మించిపోయింది. దక్షి�
తెలంగాణ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతుండడం శుభపరిణామమని..కానీ 2020, మే 07 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని..అప్పటి వరకు ప్రజలు నిబంధనలు పాటించాల్సిందేనని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అత్యవసరం అయితే..తప్ప ప్రజలు బయటకు రావొద్దని..పండుగలు ఇళ్లలోనే జర�
తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతోందా ? సీఎం కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయా ? త్వరలోనే ఫ్రీ కరోనాగా రాష్ట్రం మారుతుందా ? అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే అవుననే విషయం అర్థమౌతోంది. ఎందుకంటే కరోనా పాజి�
రంజాన్ మాసం వచ్చిందంటే చాలు..ఎక్కడలేని సందడి నెలకొంటోంది. ముస్లిం సోదరులు ఈ మాసాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ప్రతి రోజు తప్పకుండా మసీదుల్లో ప్రార్థనలు నిర్వహిస్తుంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కఠోర ఉపవాస దీక్ష చేపడుతారు. ఉపవాసంలో మంచ�
కరోనా వైరస్ భయంతో ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రపంచంలోని పలు దేశాల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు తీసుకోవలసని జాగ్రత్తల్లో భాగంగా….. ఇతర వ్యక్తులు తాకిన ఉపరిత�
ఏపీలోని 11 జిల్లాల్లో కరోనా కేసులు నమోదు కాగా.. నిన్నటివరకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మాత్రమే కొవిడ్ కేసులు నమోదు కాలేదు. ఉత్తరాంధ్రకు చెందిన ఆ రెండు జిల్లాలు నిన్నటివరకు కరోనా ఫ్రీగా ఉన్నాయి. ఈ విషయం ప్రభుత్వానికి కొంత ఊరట ఇచ్చింది. అయ�
ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 61 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 1016కు చేరింది. కాగా ఏదైతే జరక్కూడదని అంతా ఆశించారో అది జరిగింది. శ్రీకాకుళం జిల్లాను కూడా కరోనా తాకింది. జి�
ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా 62 కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 62 కొత్త కేసులు నమోదవగా, ఇద్దరు మరణించారు. దీంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 955కి చేరింది. ఇందులో 718 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 145మంది కోలుకుని డిశ్చార్జ్ అయ�
కరోనావైరస్ వ్యాక్సిన్ ఐరోపాలో మొదటి హ్యుమన్ ట్రయల్ Oxfordలో ప్రారంభమైంది. ఇద్దరు వాలంటీర్లకు కరోనా వ్యాక్సీన్ ఇంజెక్ట్ చేశారు. కరోనా వ్యాక్సీన్పై అధ్యయనం కోసం 800 మందికి పైగా హ్యుమన్ ట్రయల్స్ లో పాల్గొన్నారు. సగం మందికి కోవిడ్ -19 వ్యాక్సిన్ ఇస్�
చైనాని సర్వనాశనం చేసిన కరోనా వైరస్ మహమ్మారి మరోసారి ఆ దేశంలో కలకలం రేపింది. కరోనా వైరస్ వెలుగుచూడటంతో అప్రమత్తమైన ప్రభుత్వం వెంటనే మరో పెద్ద సిటీ హార్బిన్(harbin)ని లాక్ డౌన్ చేసింది. కరోనా వైరస్ కారణంగా వూహాన్ ను లాక్ డౌన్ చేసిన సంగతి తెలిసిందే.
కరోనా వైరస్ సోకితే జ్వరం, జలుబు, దగ్గు, శ్వాస సంబంధ సమస్యలు వస్తాయి. కరోనా సోకింది అని చెప్పడానికే ఇవే లక్షణాలు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే అప్రమత్తం అవ్వాలి. వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. లేదంటే ప్రమాదం తప్పదు. అయితే కరోనా వైరస్ గురించి రోజ
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 2.5 మిలియన్ మార్క్కు చేరుకుంది. అందులో లక్షా 80వేలకు పైగా చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడూ చూడనంతగా కరోనా మహమ్మారి నష్టం చేకూర్చింది. వైరస్ గురించి అందిన కొత్త సమాచారాన్ని బట్టి ప్రతి రోజూ ఏదో ఒక కొత్త వ్యక్త
ప్రపంచవ్యాప్తంగా దూసుకొస్తున్న మహమ్మారి కరోనావైరస్.. చైనాలోని వూహాన్ లో మొదలైన ఈ వైరస్.. అక్కడి నుంచి అమెరికా, ఇటలీ, ఆఫ్రికా, జపాన్, ఇండియా మొత్తం చుట్టేసింది. ఇటువంటి మహమ్మారి నుంచి మనల్ని కాపాడుకునే క్రమంలో మనం తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తల�
కొరోనావైరస్ వ్యాధి కోవిడ్ -19 వ్యాప్తి చైనాలో చాలావరకు మందగించింది. కరోనా వైరస్ అదుపు చెయ్యడంలో ఆ దేశం చాలావరకు సక్సెస్ అయ్యింది. కరోనా వైరస్ పుట్టిన వుహాన్లో కూడా జీవనం సాధారణ స్థితికి వచ్చింది. అయితే ఇప్పుడు ఒక కొత్త విషయం చైనాలోని వైద్యుల
COVID-19ను అర్ధంచేసుకోవడానికి ప్రయత్నిస్తున్న డాక్టర్లకు మరో కొత్త లక్షణం దొరికింది. దీనికి ‘COVID toes’అంటే కోవిడ్ బొటనవేలని పేరుపెట్టారు. ఊదారంగు లేదంటే, నీలిరంగలో పాదంమీద, బొటనవేలుమీద పుండుపుడుతుంది. దీనికి కారణమేంటో వైద్యనిపుణులకు అంతుచ�
కరోనావైరస్ బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా ఔషద దిగ్గజాలు COVID-19 కోసం వ్యాక్సిన్ తయారు చెయ్యడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మొత్తం ఆరు ఔషద తయారి భారతీయ కంపెనీలు కోవిడ్ -19 వ్యాక్సిన్ కోసం పనిచేస�