Home » Author »Mahesh
కోవిడ్ -19 నేపథ్యంలో విధించబడిన లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అనేక పెళ్లిళ్లు ఆగిపోయిన విషయం తెలిసిందే. చాలా జంటలు తమ వివాహాలను వాయిదా వేసుకోగా,మరికొందరు మాత్రం లాక్ డౌన్ సమయంలోనే కేవలం కుటుంబసభ్యుల సమక్షంలో వివాహాలు చేసుకుంటున్నారు. అ�
జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి 2009లో వచ్చిన అవతార్. వెండితెరపై ప్రేక్షకులకు కొత్త ప్రపంచాన్ని చూపించాడు. ప్యాండోరా గ్రహానికి చెందిన బయోల్యూమినెసెంట్ జీవులను చూపించి ఫుల్ ఫ్యామస్ అయ్యాడు. బయోల్యూమినెసెన్స్ అనేది కేవలం ఫిక్షన్ సినిమాలకు మాత�
ఏప్రిల్ 28.. తెలుగు సినిమా చరిత్రలో మూడు ఇండస్ట్రీ హిట్స్ అందించిన రోజు.. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న ఎన్టీఆర్, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కలయికలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్ ‘అడవి రాముడు’ చిత్రం 1977 ఏప్రిల్ 28న విడుదలైంది. 2020
ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా అందరూ ఇళ్లల్లోనే ఉండిపోయారు. సెలబ్రిటీలు తమరోజు వారీ పనుల తాలూకు ఫొటోలు, వీడియోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. తాజాగా నటి, నిర్మాత ఛార్మి తన పెంపుడు కుక్కతో కలిసున్న ఫొటోను తన ట్విట్టర్లో షేర్ చేసింది. �
ఏప్రిల్ 28.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేని రోజు. ఆయన దర్శకత్వంలో నటరత్న నందమూరి తారక రామారావు హీరోగా తెరకెక్కిన `అడవి రాముడు` 43 ఏళ్ల క్రితం ఏప్రిల్ 28న విడుదలై ఇండస్ట్రీ హిట్గా నిలిస్తే.. ఆయన సమర్ఫణలో రాజమౌళి తెరకెక�
సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ‘‘సింహా’’.. కనీవినీ ఎరుగని రీతిలో మొట్టమొదటిసారి ట్రెండింగ్లో నటసింహా నందమూరి బాలకృష్ణ.. బాలయ్య, బోయపాటి కలయికలో తెరకెక్కిన మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్టైనర్.. ‘‘సింహా’’.. 2010 ఏప్రిల్ 30న విడుదలైన ఈ చిత్రం 2020 ఏప్రిల�
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ పిండి ప్యాకెట్లలో నోట్లు పెట్టి పేద ప్రజలకు పంచారంటూ ఓ టిక్టాక్ వీడియో వైరల్ అవుతోంది. సినిమాను తలపించే ఈ వీడియోలో ఏముందంటే.. ఢిల్లీలో పేదలకు సాయం చేసేందుకు ఓ ట్రక్కు వీధి వీధికి తిరుగుతోంది. అందులో ఉన్న
హీరో ఫ్యాన్స్ హీరోయిన్ను ట్రోల్ చేయడం, వారి టార్చర్ తట్టుకోలేక ఆ హీరోయిన్ ట్వీట్ డిలీట్ చేయడం కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. వివరాళ్లోకి వెళ్తే.. తమిళ స్టార్ హీరో విజయ్, విజయ్ సేతుపతి, మాళవికా మోహనన్ వంటి భారీ తారాగణంతో, కార్తి ‘ఖైది’ ఫే
కరోనా లాక్డౌన్ వల్ల ఇంటికే పరిమితమైన మెగాస్టార్ చిరంజీవి సోమవారం నాడు ఈ మధ్య ఓ పాటను పదే పదే వింటున్నానని, దీనికి కారణం మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు చెబుతానని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన చెప్పినట్లుగానే ఈరోజు(మంగళ
టాలీవుడ్ టాలెండెట్ యాక్ట్రెస్ సమంత అక్కినేని పుట్టినరోజు నేడు(ఏప్రిల్28). అయితే లాక్డౌన్ నేపథ్యంలో సమంత పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకోలేని పరిస్థితి. అయితే సమంత పుట్టినరోజును భర్త చైతన్య సింపుల్గా సెలబ్రేట్ చేశారు. బే�
జూనియర్ ఎన్టీఆర్ ‘బృందావనం’ సినిమాలో లోపల ఒరిజినల్ అలాగే ఉంది. దాన్ని బయటకు తీస్తే రచ్చ రచ్చే అనే డైలాగ్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఇప్పుడీ డైలాగ్ టాలీవుడ్ నటి హేమ నోటి వెంట వచ్చింది. అలాగే బాలయ్య ‘లెజ్ండ్’ మూవీలో అడ్రస్ ఇవ్వు ఇంటికొచ్చి �
గతకొద్ది రోజులుగా టాలీవుడ్లో కొనసాగుతున్న నిత్యావసరాల సాయం గురించి తెలిసిందే. అవసరార్థులైన 24 శాఖల కార్మికులకు ఈ సాయం అందుతోంది. అయితే ఏ శాఖకు చెందకుండా యూనియన్ కార్డ్ లేకుండా పొట్ట పోషించుకోవడానికి వచ్చిన కార్మికులను ఆదుకో�
యువరత్న నందమూరి బాలకృష్ణ నటించిన రెండు చిత్రాలు 2020 ఏప్రిల్ 27 నాటికి 30 మరియు 35 సంవత్సరాలు పూర్తిచేసుకుంటున్నాయి. ప్రముఖ రచయితల ద్వయం, పరుచూరి బ్రదర్స్ దర్శకత్వంలో బాలయ్య, ఊర్వశి హీరో హీరోయిన్లుగా, సత్య చిత్ర పతాకంపై సత్యనారాయణ, సూర్యనారాయణ ని�
యువసామ్రాట్ అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, ఆమని హీరో హీరోయిన్లుగా.. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ అండ్ మ్యూజికల్ ఎంటర్టైనర్.. ‘ఘరానా బుల్లోడు’.. 1995 ఏప్రిల్ 27న విడుదలైన ఈ చిత్రం 2020 ఏప్రిల్ 27 నాటికి విజయవంతంగా 25 సంవ�
సరికొత్త ప్రేమ కథాంశంతో రూపొందిన రొమాంటిక్ చిత్రం ‘అమృతరామమ్’ ఈనెల 29న జీ5 ఓటీటీ ఫ్లాట్ ఫామ్పై విడుదలవుతున్నట్లు చిత్ర నిర్మాత సి.ఎన్. రెడ్డి తెలిపారు. పద్మజ ఫిల్మ్స్ఇండియా ప్రై.లి., సినిమావాలా పతాకంలో నిర్మిచిన ఈ సినిమాను ఉగాది పర్వదినాన వి
కరోనా విపత్కర కాలంలో పారిశుద్ధ్య కార్మికులు ఈ ఎండలలో తమ విధులను నిర్వర్తిస్తూ సమాజానికి సేవలందిస్తున్నారు. వారికి కృతజ్ఞత చెబుతూ ఒక నెల రోజుల పాటు వెయ్యిమంది సిబ్బందికి పాలు, మజ్జిగ అందించేందుకు ముందుకు వచ్చారు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఈ కా�
లాక్డౌన్ నేపథ్యంటో సెలబ్రిటీలు బాగానే ఉన్నారు గానీ సామాన్యులు.. మధ్య తరగతి, పేద ప్రజలు మాత్రం నానా ఇబ్బందులూ పడుతున్నారు. వారిని ఆదుకోవడానికి పలువురు ముందుకొచ్చి ఆహారం, నిత్యావసర వస్తువులు అందచేస్తున్నారు. తాజాగా యంగ్ హీరోయిన్ ప్రణితా తన�
లాక్డౌన్ కారణంగా షూటింగ్స్ నిలిచిపోయాయి. ప్రజలు, సెలబ్రిటీలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. సినీ సెలబ్రిటీల విషయానికి వస్తే వారు పుస్తకాలు చదువుతూ పిల్లలతో ఆటలాడుకుంటూ సరదాగా సమయాన్ని గడుపుతున్నారు. వర్కౌట్స్, వంట చేయడం వం�
కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సినీ రంగంలో వివిధ శాఖల్లో రోజువారీ కూలికి పనులు చేస్తున్న వారి పరిస్థితి దయనీయంగా తయారైంది. తాజాగా వారిని ఆదుకోవడానికి మలబార�
తెలుగు వారి గుండెల్లో నిలిచిపోయిన సూపర్ హిట్ ఫ్యామిలీ సినిమా ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ విడుదలై సోమవారం నాటికి (ఏప్రిల్ 27)కి సరిగ్గా పదమూడేళ్లు. బాక్సాఫీస్ వద్ద రూ.30 కోట్ల వసూళ్లు సాధించి విక్టరీ వెంకటేష్ కెరీర్లో మరో బ్ల�