Home » Author »Mahesh
కరోనా వైరస్ దెబ్బతో యావత్ ప్రపంచం విలవిలలాడుతోంది. లక్షలాది మందిని కరోనా పొట్టన పెట్టుకుంది. కరోనా దెబ్బకు మనిషే కాదు ఆర్థిక వ్యవస్థ కూడా అతలాకుతలమైంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని రకాల మార్కెట్లు కుదేలయ్యాయి. తీవ్ర ఆర్థిక మందగమనం లాంటి పరిణా�
కొత్త కరోనా వైరస్ మొదటిసారిగా చైనాలో డిసెంబర్ 2019లో ఆవిర్భవించింది. అప్పటినుంచి కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. వేగంగా వ్యాప్తిచెందుతూ మిలియన్ల మందికి సోకుతోంది.. లక్షల మంది ప్రాణాలు తీస్తోంది. సాధారణంగా కరోనా వైరస్ 10 రకాలుగా పరివర�
కోవిడ్-19ను ఎదుర్కొనే సమయంలో డాక్టర్లకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. వైరస్ ప్రభావం ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటుందో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇంతకుముందు ఏ వైరస్ ద్వారా చవిచూడని అనూహ్య పరిణామాలను కరోనా వైరస్ పేషెంట్లలోడాక్టర్లు గమనిస్త�
యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోంది. కంటికి కనిపించని ఈ సూక్ష్మజీవి చాపకింద నీరులా విస్తరిస్తోంది. మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. లక్షల సంఖ్యలో ప్రాణాలు బలిగొంది. ఇంకా ఎంతమందిని చంపుతుందో తెలియదు. మన దేశంలోనూ కరోన
కరోనా వైరస్ సోకిన మనిషికి జ్వరం రావటం…పొడి దగ్గు రావడం, ఆ తరువాత శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బంది రావడం ఇలాంటి లక్షణాలు వల్ల వ్యాధికి గురయైనవారిని గుర్తించేవారు.గొంతు మంటపుడుతుంది. తలనొప్పి వస్తుంది. నీళ్ల విరేచనాలు కూడా జరగొచ్చు. ఈ వైరస్ �
కరోనా వైరస్తో పోరాడుతున్న ఆఫ్రికా, ఆసియా దేశాలకు మరో ముప్పు ముంచుకొస్తోంది. లక్షలాది ఎకరాల్లో పంట పొలాలపై మిడతల దండు దాడి చేయబోతున్నాయా? రాబోయే నెలల్లో ఆహార భద్రతకు ముప్పు వాటిల్లనుందా? అంటే అవుననే అంటున్నారు ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహా�
మీడియా మీద మరోసారి విరుచుకుపడ్డారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ప్రజలంతా తనను కఠినంగా పనిచేసే ప్రెసిడెంట్ అని అంటారు. దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయంట. పదవీ కాలంలో ఆయన పనిచేసినంతగా చరిత్రలో మరెవ్వరూ చేయలేదన�
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ బతికే బాగానే ఉన్నారని సౌత్ ప్రెసిడెంట్ మూన్ జే టాప్ సెక్యూరిటీ అడ్వైజర్ వ్యాఖ్యానించారు. కిమ్ ఓ యానివర్సరీకు వెళ్లారు. అతని గైర్హాజరీతో నెలకొన్న సందేహాలకు తోడుగా రూమర్లు సృష్టించారు. ‘మా ప్రభుత్వాన�
ఇటలీ రీసెర్చర్లు కొత్త విషయాన్ని కనుగొన్నారు. గాలి కాలుష్యం సృష్టించే పదార్థాలపైనే కరోనా వైరస్ అణువులు ఉంటున్నాయని గుర్తించారు. ఇటలీలోని పల్లె పరిసరాలు, పరిశ్రమ వాతావరణాల్లోని శాంపుల్స్ సేకరించారు. కాలుష్యంలో చాలా కాలం పాటు సజీవంగా ఉంటు�
బ్రిటీష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ మళ్లీ విధులు నిర్వర్తించేందుకు రెడీ అవుతున్నారు. 2020, ఏప్రిల్ 27వ తేదీ సోమవారం నుంచి ఆయన విధులకు హాజరు కానున్నారు. ఇంతకాలం కరోనా వైరస్ కారణంగా ఆయన చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల పాటు క్వార�
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ క్షేమంగా ఉన్నారా ? ఉంటే ఎక్కడున్నారు ? ఆయన ఆరోగ్యం బాగానే ఉందా ? లేక విషమించిందా ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వ్యక్తమౌతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో కిమ్ అంశం హాట్ టాపిక్ అయ్యింది. పలు దేశాలు నిశితంగా పరిశీలిస్�
కరోనా మహమ్మారిని నిరోధించాలంటే వ్యాక్సిన్ ఒక్కటే ఆయుధం. మెడిసిన్ అందుబాటులోకి వచ్చినా వ్యాప్తిని అరికట్టడం సాధ్యం కాదనేది వాస్తవం.. కరోనాకు వ్యాక్సిన్ అందించడం కోసం ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులు ఇప్పుడు వ్యాక్సిన్ కోసం కష్టపడుతున్నార
కొవిడ్-19 గబ్బిలాల్లో, పెంగ్విలిన్ లలో, ఇతర అడవి జంతువుల్లోకి వ్యాప్తి చెందడానికి లింక్ ఏమైనా ఉందా.. జెనెటిక్ గా వ్యాప్తి చెందే జబ్బుల్లో సంబంధముందా.. తెలుసుకుందాం. ప్రపంచానికి పరిచయమైన COVID-19ఒక్కొక్కటిగా దేశాలన్నింటినీ చుట్టుముట్టింది. చైనాలో�
కరోనా వైరస్ మహమ్మారి లక్షల మంది జీవితాలపై ప్రభావం చూపించింది. న్యూయార్కర్లో చాలా మంది నష్టపోయారు. ఈ పరిస్థితుల్లోనూ పవిత్ర మాసాన్ని భద్రంగా జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో ఉన్నవారికి ప్రభుత్వమే సాయం చేసేందుకు ముందుకొచ్చింది. ఈ రంజాన్ మాసంలో ఉప�
రెండు నెలలుగా క్వారంటైన్ లో ఉండి కరోనా సోకకుండా జాగ్రత్త పడిన 23ఏళ్ల ఇటలీ యువతికి వైరస్ ఉన్నట్లు నిర్దారించారు. బయాంస్ దొబ్రొయ్ అనే మహిళను అక్కడి ప్రభుత్వ హాస్పిటల్ లో చేర్పించారు. సదరు మహిళ COVID-19ప్రభావానికి 105 డిగ్రీల జ్వరంతో చేరిందని వైద్య�
ప్రస్తుతం ప్రపంచదేశాలన్నీ కరోనా మహమ్మారిపై యుద్ధం చేస్తున్నాయి. కరోనా కట్టడి కోసం దేశాలన్నీ లాక్ డౌన్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరోనా తప్ప మరో వార్త ఎక్కడా వినిపించడం లేదు. అయితే కరోనా కట్టడి విషయంలో మాత్రం ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉ
కొత్త కరోనా వైరస్ పూర్తిగా నిర్మూలించలేమని చైనా టాప్ సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రతి ఏడాదిలోనూ ఇతర ఫ్లూల మాదిరిగానే వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. 17 ఏళ్ల క్రితం ప్రబలిన SARS వైరస్ మాదిరిగా ఈ వైరస్ అంతమైపోయేది కాదన
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నిర్మూలించే వ్యాక్సీన్ ఇప్పట్లో మార్కెట్లోకి రాదని, రెండేళ్లు లేదా కనీసం 18 నెలల సమయం పడుతుందని చాలామంది సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. కానీ, కరోనా వ్యాక్సీన్ 2020లో సెప్టెంబర్ నెలాఖరులో మార్కెట్లోకి �
దేశంలో కరోనా వైరస్ విస్తరణకు కారణమయ్యారనే అపవాదును ఎదుర్కొంటున్న తబ్లిగీ జమాత్ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమపై పడ్డ మచ్చను తొలగించుకునే పనిలో భాగంగా కరోనా రోగుల చికిత్సకు సాయం చేస్తున్నారు. కోవిడ్-19 నుంచి పూర్తిగా కోలుకున్న వార�
కరోనా వైరస్ సోకిన వ్యక్తి ఒకసారి కోలుకున్నాక వారినుంచి ఇతరులకు వైరస్ సోకే ప్రమాదం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వైరస్ బారినుంచి కోలుకున్న వారి రక్తం నుంచి సేకరించే ప్లాస్మా ద్వారా మరింత మంది కరోనా బాధితులను రక్షించుకోవచ్చు. కోలు