Home » Author »murthy
దేశవ్యాప్తంగా మార్చి25న లాక్ డౌన్ విధించటంతో వలస కూలీలు, విద్యార్ధులు, తీర్ధయాత్రలకు వెళ్లిన వారు, ఇతర పనుల మీద వేరే రాష్టాలకు వెళ్లినవారు ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండిపోయారు. అయితే, మే3 తో 2 వ సారి విధించిన లాక్ డౌన్ ముగుస్తుందనుకుంటుండ
అత్త గారి అక్రమ సంబంధం అల్లుడి చావుకొచ్చింది. తన సహోద్యోగితో, అత్త పెట్టుకున్న అక్రమ సంబంధం వద్దని చాలా సార్లు చెప్పి చూశాడు. అయినా ప్రవర్తన మార్చుకోని అత్త..కూతురు, ప్రియుడితో, కలిసి అల్లుడిని తుదముట్టించింది. జమ్మూ కు చెందిన సూర్జిత్ &nb
ప్రేమించిన ప్రియుడు బిజీగా ఉండటంతో అతని కోసం బర్త్ డే పార్టీ ఎరేంజ్ చేసింది ప్రియురాలు. కానీ విధి నిర్వహణలో ఉన్న ప్రియుడు చెప్పిన టైం కు రాలేక పోయాడు. మనస్తాపం చెందిన ప్రియురాలు సూసైడ్ చేసుకుంది. తమిళనాడులోని విల్లుపురానికి చెందిన శరణ్య(22) �
ప్రజల ఆరోగ్యం కాపాడుకోవాలనే తెలంగాణ రాష్ట్రంలో నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల చెప్పారు. మే 5 న కేబినెట్ సమావేశం అయి కేంద్రం ఇచ్చిన మినహాయింపులపై చర్చించి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని ఆయన తెలిపారు. ర
తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,044 కు చేరింది. కరోనా నుంచి కోలుకున్న 22 మంది ఈరోజు డిశ్చార్జ్ అయ్యారని ఆయన తెలిపార�
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను మే 4 నుంచి మరో రెండు వారాలు పొడిగిస్తూ కేంద్ర హోం శాఖ శుక్రవారం ప్రకటించింది. కాగా లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు, విద్యార్ధులు, పర్యాటకులను వారి వారి స్వస్ధల�
లాక్ డౌన్ కారణంగా వలస కూలీలు, రోజువారి వేతన జీవులు, కూటికి లేని పేదలు ఇబ్బందులు ఎదుర్కోంటున్నారనేది అందరికీ తెలిసిన విషయమే కానీ దీనవల్ల కాపురాలు కూలి పోయే పరిస్ధితి వచ్చింది. ఇన్నాళ్ళూ ఆఫీసులకు వెళ్ళి మగరాయుళ్లు వెలగబెట్టిన ప్రేమ వ్యవహారా
కరోనా వైరస్ పరీక్షల కిట్లు కొనుగోలు కంపెనీలో తాను డైరెక్టర్ ను కాదని…. సదరు కంపెనీలో తాను డైరెక్టర్ నని రుజువు చేస్తే మే 2 వతేదీ,శనివారం, ఉదయం9 గంటలకు రాజీనామా చేస్తానని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్�
దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఇది రాగల 48 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం వల్ల కోస్తాంధ్ర, రాయలసీమలో పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటినుం�
కరోనా లాక్డౌన్ గడువు మే3 వ తేదీతో ముగియనుండడంతో కర్ణాటక రాష్ట్రంలో షాపింగ్ మాల్స్, ఇతర వ్యాపార సంస్ధలు , వైన్ షాపులు తెరిచేందుకు ప్రభుత్వం సిధ్దమయ్యింది. ఇందుకు సంబంధించిన కీలక ఆదేశాలను ప్రభుత్వం జారీ చేసింది. మే 4 నుంచి షాపింగ్ మాల్
ముంబై లోని ఒక అపార్ట్ మెంట్లో కుళ్లిన స్థితిలో ఉన్న ఎయిర్ హోస్టెస్ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. సుల్తానా షేక్ (29) అనే యువతి గోఎయిర్ విమానయాన సంస్ధలో పని చేస్తోంది. తన సహోద్యోగులతో కలిసి ఆమె ముంబై, విల్లే పార్లే ఈస్ట్ లోని పొద్దార్ �