Home » Author »murthy
డీఎంకే పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు ఆర్ఎస్ భారతిని చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. నంగనల్లూరులోని ఆయన నివాసం లో శనివారం తెల్లవారు ఝూమున ఆయన్ను ఎస్సీ,ఎస్టీ ఎట్రాసిటీ చట్టం కింద అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అణగారిన వర్గా�
భారత దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో కరోనా వైరస్ సోకి 18 మంది పోలీసులు మరణించారు. రాష్ట్రంలో వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు కోవిడ్ వైరస్ సోకి మృత్యువాత పడటం విషాదాన్ని నిం�
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పోలీసులు మరింత స్వేఛ్ఛనిచ్చారు. లాక్ డౌన్ 4 వదశ మినహాయింపుల్లో భాగంగా రాష్ట్రంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వ్యక్తిగత వాహనాల్లో వెళ్లేందుకు ప్రత్యేక అనుమతులు అవసరం లేదన్నారు డీజీపీ గౌతమ్ సవాంగ్. అలాగే తమ వాహ�
మహాత్మాగాంధీ హంతకుడు నాధూరాం గాడ్సేపై ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జనసేన పార్టీ నాయకుడు, సినీనటుడు నాగబాబు తాజాగా మరోసారి కరెన్సీ నోట్ల గురించి ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. “ఇండియన్ కరెన్సీ నోట్ల మీద సుభాష్ చంద్ర బోస్,అంబేద్క
పెళ్లి కూతురికి కరోనా పాజిటివ్ వచ్చినా దాచి పెట్టి పెళ్లి చేయటంతో.. పెళ్లికి హాజరైన 32 మందిని క్వారంటైన్ కు తరలించారు భోపాల్ పోలీసులు. మధ్యప్రదేశ్ భోపాల్లోని జట్ ఖేదీ ప్రాంతానికి చెందిన ఓ మహిళకు, రైజన్ జిల్లాలోని సత్లాపూర్ గ్రామానికి చెం�
లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగులు, రీ ప్రొడక్షన్లను దశల వారీగా పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. లాక్ డౌన్ నిబంధనలు, కోవిడ్ వ్యాప్తి నివారణ మార్గదర్శకాలు పాటిస్తూ షూటింగులు నిర్వహించేలా ఎవరికి వారు న�
ఒడిషాలోఅంఫాన్ తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భువనేశ్వర్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో కొలకత్తా నుంచి భువనేశ్వర్ చేరుకున్నఆయనకు సీఎం నవీన్ పట్నాయక్, గవర్నర్ గణేషీలాల్ ఇతర ఉన్నతాధికారులు విమా�
దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్డౌన్-4లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపుల మేరకు దేశీయ విమానయాన సంస్థ ఎయిరిండియా డొమెస్టిక్ ఫ్లైట్ బుకింగ్స్ ప్రారంభించింది. శనివారం నుంచి డొమెస్టిక్ ఫ్లైట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయని ఎయిర్ ఇండియా
తెలంగాణ రాష్ట్రంలో వాయిదా పడ్డ 10వతరగతి పరీక్షలను హైకోర్టు ఆదేశాల మేరకు, కొవిడ్-19 నిబంధనలకు లోబడి జూన్ 8వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జూన్ 8వ తేదీ నుంచి.. ప్రతీ పరీక్షకు రెండు రోజుల వ్యవధి ఉండ�
విశాఖజిల్లా నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి డాక్టర్ సుధాకర్ పై దాడికి సంబంధించిన కేసును హైకోర్టు సీబీఐకు బదలాయించింది. విశాఖ పోలీసులపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని సీబీఐను ఆదేశించింది. 8 వారాల్లోగా విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాల
ప్రపంచ వ్యాప్తంగా వేలాది మందిని బలిగొని, కోట్లాది మంది ప్రజలను ఇళ్లకే పరిమితం చేసిన కరోనా వైరస్ కుటుంబాల్లో వైవాహిక సంబంధాలను కూడా దెబ్బ తీస్తోంది. అక్రమ సంబంధాల మోజులో వివాహా బంధాలను, కట్టుబాట్లను కాలదన్ని తాత్కాలిక సుఖం కోసం… మ�
కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ తో ప్రజా జీవనం స్తంభించి పోగా.. కొన్ని కుటుంబాల్లో చిచ్చు రేపుతోంది. కరోనా వల్ల కష్టాలే కాదు మేలు కూడా జరిగిందనే విషయం ఇటీవల మైసూర్ లో బయట పడింది. ఈ ఏడాది మార్చి 24 నుంచి మొదలైన లాక్ డౌన్ వల్ల 3 ఏళ్ల క్రితం ఇం
విశాఖపట్నంలో గురువారం సాయంత్రం మరోసారి గ్యాస్ కలకలం ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. మల్కాపురంలోని HPCL రిఫైనరీలోని SHU ని తెరిచేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆ సమయంలో రిపైనరీ గొట్టాలనుంచి తెల్లని పొగ బయటకురావటంతో స్థానికులు �
క్వారంటైన్ సెంటర్లో ఉన్న బార్ డ్యాన్సర్లు మద్యం కోసం ఆందోళన చేశారు. ఉత్తర ప్రదేశ్ లోని మొర్దాబాద్ లో ఈ ఘటన జరిగింది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతూ ఉండటంతో ముంబైలోని బార్ డ్యాన్సర్లు 72 మంది ఇటీవల ముంబై నుంచి మొర్దాబాద్ కు వచ్చారు. వీరందరి
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పటికీ టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించుకునేందుకు కేంద్రం రాష్ట్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెద్ద సంఖ్యలో విద్యార్ధులు పరీక్షలకు సన్నధ్ధమవుతున్నందున వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈన
బెంగుళూరు మహానగరంలో బుధవారం మధ్యాహ్నం సంభవించిన భారీ శబ్దాలతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. మధ్యాహ్నం ఒంటిగంటన్నర సమయంలో నగరంలోని వైట్ఫీల్డ్, ఎలక్ట్రానిక్స్ సిటీ, హెచ్ఏఎల్, హెచ్ఎస్ఆర్ లే ఔట్ ప్రాంతంలో వచ్చిన శబ్దాలు చెవులకు చిల్ల
ప్రేయసి ప్రియులన్నాక ఒకరి కొకరు పువ్వులు, బొకేలు, సందర్భాను సారంగా గ్రీటింగ్ కార్డులు ఇచ్చి పుచ్చుకోవటం సాధారణంగా చూస్తూ ఉంటాం. ఒక వేళ ఆ ప్రేమ బ్రేక్ అప్ అయితే కన్నీళ్ళతో ప్రియుడు చేసిన మోసాలు గురించి వివరించే ఆడపిల్లల్ని చూశాము. ప్రియ�
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ నెల 22న, కొత్తగా 45 బస్తీ దవాఖానాలు ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. హైదరాబాద్లో 22, మేడ్చల్ జిల్లాలో 15, రంగారెడ్డిలో 5, సంగారెడ్డిలో మూడు బస్తీ దవాఖానాలు ప్రారంభించనున్నట్లు ఆయన తె�
దేశవ్యాప్తంగా మే 31 వరకు లాక్ డౌన్ అమల్లో ఉన్నందున తిరుమల శ్రీవారి దర్శనాలు ఎప్పడు ప్రారంభిస్తామో చెప్పలేమని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. గత 60 రోజులుగా లాక్ డౌన్ ఉన్నందున భక్తులకు స్వామివారి దర్శనం కల్పించలేక పోయామని ..భక్తు�
తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కారణంతో రాజేందర్ అనే యువకుడిని రమేష్ అనే వ్యక్తి తన సోదరుడు మహేష్ తో కలిసి గొడ్డలితో దారుణంగా నరికి చంపాడు. రెండు నెలల క్రితం ఒకసారి హత్యాయత్నం చేయగా మృతుడు తృటిలో తప్పించుకున్నాడు. కానీ మంగళవా�