Home » Author »murthy
మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సే పై సినీనటుడు, జనసేన నేత నాగబాబు సంచలన కామెంట్స్ చేశారు. గాడ్సే నిజమైన దేశభక్తుడని ట్వీట్ చేశారు. గాడ్సే దేశభక్తిని ఎవరూ శంకించలేరని ఆయన అన్నారు. ఈ ట్వీట్ ఇప్పుడ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గా�
లాక్ డౌన్ 4.0 అమలు, ఆర్ధిక ప్యాకేజి పై చర్చించేందుకు కేంద్ర కేబినెట్ బుధవారం మే,20, ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ నివాసంలో జరిగే ఈ సమావేశంలో దేశంలో కొనసాగుతున్న లాక్ డౌన్ పరిస్థితులను, కరోనా వ్యాప్తిలో పెరుగుతున్న
సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ ఒక కుటుంబంలో విషాదాన్ని నింపింది. టిక్ టాక్ వీడియోలు చేయవద్దని భర్త మందలించాడని సూసైడ్ చేసుకుంది ఓ ఇల్లాలు. తల్లి మరణం తట్టుకోలేని కొడుకు పురుగుల మందు తాగి తనువు చాలించాడు. విజయవాడ శివారు జక్కంపూడిలోని వైఎస్సా�
ప్రపంచ వ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ కష్టాలతో ప్రజలంతా ఇంటికే పరిమితమైతే….కామాంధులు అవకాశం ఉన్నంతవరకు మహిళలపై అత్యాచారాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసిన ఆలయ పూజారి ఉదంతం పంజాబ్ లోని అమృతసర్ లో వెలుగు చూసింది. ఓ దేవా�
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కట్టడికి వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధకులు. కరోనా వ్యాధి చికిత్సలో ఉపయోగ పడే వ్యాక్సిన్ ను తయారు చేసేందుకు HCU, CCMB, విన్స్ బయోప్రోడక్టు కంపెనీతో కలిసి పరిశోధనలు మొ
కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ 4 ను మే 31 వరకు పొడిగిస్తూ ప్రజల సౌకర్యార్ధం అనేక వెసులుబాట్లు కల్పించింది. వాటిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఉన్న పరిస్ధితులను బట్టి అమలు చేస్తాయని చెప్పింది. అందులో భాగంగా ఉత్తర ప్రదేశ్ లో చిరు వ్యాపార�
పోతిరెడ్డిపాడుపై సమయం వచ్చినప్పుడు స్పందిస్తానని….ఉమ్మడి రాష్ట్రంలో కేటాయింపుల మేరకే ప్రాజెక్ట్లు కట్టుకున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. సోమవారం రాత్రి ప్రగతి భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన నీటి వాటాలపై మాకు స్పష్టమ�
తెలంగాణ రాష్ట్రంలో పత్తి పంటకు అద్భుతమైన భవిష్యత్ ఉందని…. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలే రైతులు వేయాలని సీఎం కేసీఆర్ రైతులకు సూచించారు. 70 లక్షల ఎకరాల్లో పత్తిపంటను పండించాలని ఆయన అన్నారు. సోమవారం ప్రగతి భవన్ లో సమావేశమైన తెలంగాణ కేబి�
కరోనా వైరస్ కారణంగా గత 56 రోజులగా మూత పడిన సెలూన్ షాపులు మంగళవారం నుంచి తెలంగాణ రాష్ట్రంలో తెరుచుకోనున్నాయి. లాక్ డౌన్ 4 సడలింపుల పై ప్రగతి భవన్ లో సమావేశమైన తెలంగాణ కేబినెట్ పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. కేబినెట్ సమావేశం అనంతరం
తెలంగాణ రాష్ట్రంలో మే 31 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కంటైన్ మెంట్ జోన్లు మినహా రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన ప్రాంతాల్లో కొన్ని సడలింపులు ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. అయితే లాక్ డౌన్ 4.0 సడలింపులు ఇస్తు�
తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం నుంచి అన్నీ వ్యాపార సంస్ధలు తెరుచుకోనున్నాయి. లాక్ డౌన్ 4 సడలింపులపై ప్రగతి భవన్ లో నిర్వహించిన కేబినెట్ బేటీలో సోమవారం సుదీర్ఘంగా చర్చించారు.హైదరాబాద్ నగరంలో మినహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్�
ప్రపంచం మంతా కరోనా క్రైసిస్ తో వణుకుతుంటే సాఫ్ట్ వేర్ దిగ్గజ సంస్ధ మైక్రోసాఫ్ట్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, క్లౌడ్ స్పేస్ లలో 1500 కొత్త ఉద్యోగాలు సృష్టించేందుకు సంస్ధ ప్రణాళికలు రూపోందిస్తోంది. &n
అమెరికా చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడం… మరో వైపు ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ 19 పాజిటివ్ కేసులు పెరగటంతో బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. చైనాపై అగ్రరాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్ విమర్శలతో చెలరేగటం..వాటికి ధీటుగా బీజింగ్ సమ�
తాళి కట్టిన భర్త ఉండగా మరోకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణంతో ఒక మహిళను, ఆమె ప్రియుడిని దారుణంగా హత్య చేశారు దుండగులు. తమిళనాడులోని మదురై జిల్లా మేలూరు పట్టణంలో ఆదివారం, మే17వ తేదీ ఉదయం ఈ ఘోరం జరిగింది. నైకర్ పట్టిరోడ్డులోని ఆండిపట్టి
తమ వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించాడని ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను హత్యచేసిందా ఇల్లాలు. అప్పులు తీర్చలేక నన్ను ఒంటరిగా వదిలేసి పారిపోయాడని సమాజానికి కొత్త కధలు చెప్పటం ప్రారంభించింది. తీగలాగితే డొంక కదిలినట్టు అనుమానాస్పద మృతి క�
స్నేహబంధమూ ఎంత మధురమూ……చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతమూ అనేది 70 లనాటి తెలుగు సినిమా పాట. చిన్నప్పటి నుంచి స్నేహితులుగా ఉన్నవాళ్లు పెళ్లైయ్యాక కూడా వాళ్ళ వాళ్ల ఫ్యామిలీస్ తో కలుసుకుంటూ హ్యాపీ లైఫ్ గడుపుతున్న వాళ్లు సొసైటీ లో చాలా మం�
అక్రమ సంబంధం వారి జీవితాల్లో చిచ్చు రేపింది. రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. రెండు రోజుల క్రితం వికారాబాద్ జిల్లా అనంతగిరి అడవుల్లో వెలుగు చూసిన అస్ధి పంజరాల కేసులో ఇద్దరూ ప్రేమికులని తేలింది. వివాహేతర సంబంధమే ఆత్మహత్యలకు కారణ�
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉండి ప్రజలంతా నిత్యావసరాలకు అల్లాడుతుంటే అక్రమంగా లారీల్లో మద్యం తరలిస్తున్నారు ముగ్గురు వ్యక్తులు. హర్యానాలోని సోనిపట్ జిల్లాలో లారీలలో అక్రమంగా తరలిస్తున్న 5,200 ఐఎంఎఫ్ఎల్ మద్యం బాక్సులను గుర్తించి పో�
తిరుపతి లోని బర్డ్ ఆసుపత్రిలో మే 4 సోమవారం నుంచి ఓ పీ సేవలు పునః ప్రారంభించాలని టీటీడీ యాజమాన్యం నిర్ణయించింది. లాక్డౌన్ నుంచి ఓ పీ సేవలకు కేంద్ర ప్రభుత్వం మినహాయింపు నిచ్చిన నేపధ్యంలో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో మే4 సోమవారం ఉదయం 8 గ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ఉత్పత్తికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ నుండి ముందస్తు అనుమతులు తీసుకుని ప్రభుత్వం సూచించిన మార్గ దర్శకాలు అమలు చేస్తూ డిస్టిలరీలు ఉత్పత్తి ప్రారంభించాల్సి ఉంటుంది. దీంతో ఆదివారం నుండి రాష్ట్రంలోని 2