Home » Author »murthy
తాళి కట్టిన ఒక్క భార్యతోనే వేగలేక మగవాళ్లు ఆపసోపాలు పడుతూ నిట్టూరుస్తూ ఉంటే….ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడో ప్రబుధ్దుడు. మొదటి భార్య చనిపోగా మిగిలిన ముగ్గురిని మూడు ఊళ్లల్లో పెట్టి భార్యలతో ఎంజాయ్ చేసేవాడు. అయితే కాలం, ఖర్మం కలిసి �
నేటి నుంచి(28-05-2020) శుక్ర మూఢమి ప్రారంభమై జూన్ 10 వ తేదీ వరకు ఉంటుంది. అసలు మూఢమి అంటే గురు గ్రహం కానీ , శుక్ర గ్రహం కానీ సూర్యునితో కలసి ఉండే కాలమును మౌఢ్యమి అని… వ్యవహారికంలోమూఢమి అని అంటారు. శుభ గ్రహమైన శుక్రునకు మౌఢ్యమి వచ్చినప్పుడు సమస్త శ
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు కరోనా లాక్ డౌన్ టైమ్ లో జరిగిన పెళ్లికి హజరైన 100 మంది క్వారంటైన్ కు వెళ్లారు. పెళ్లి చేసుకున్నకొత్త జంటతో పాటు హాజరైన వారిలో మరో 100 మంది ఇప్పడు క్వారంటైన్ సెంటర్లో ఉన్నారు. నిజంగా కరోనా వైరస్ ఒక్కోక్కర
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో చేసిన కోవిడ్ 19 టెస్టుల్లో 54 మందికి పాజిటివ్ గా తేలిందని వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కోంది. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 9,858 మందికి కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించామని తెలిపారు.
ఉద్యోగం పేరుతో యువతిని వ్యభిచార కూపంలోకి దింపేందుకు యత్నించిన మహిళ ఉదంతం అనంతపురం జిల్లాలో వెలుగు చూసింది. అనంతపురం రూరల్ పరిధిలో పద్మావతి అలియాస్ దస్తగిరమ్మ అనే మహిళ నివసిస్తోంది. తన ఇంటికి సమీపంలోని ఉండే ఒక యువతి ఉద్యోగ ప్రయత్నాల�
ఆంధ్రప్రదేశ్ లో ఎండలతో పాటు రాజకీయాలు మళ్లీ వేడేక్కాయి. ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ మొదలయ్యింది. ప్రతిపక్ష టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడే టార్గెట్ గా వైసీపీ పావులు కదుపుతోంది. టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను బయటకు లాగేందుకు ప�
కరోనా లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కోంటున్న అర్చకులు, పాస్టర్లు, ఇమామ్లు, మౌజన్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫ్రభుత్వం రూ. 5 వేల చొప్పున ఆర్ధిక సహాయం అందచేసింది. ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంప్ కార్�
ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పులు పెరిగి పోవటం, పెళ్ళీడు కొచ్చిన కూతురు, కొడుకు చదువు కోసం డబ్బులు అవసరం కావటంతో మానసికంగా బాధపడిన ఆ ఇల్లాలు కూతురుతో సహా వ్యవసాయ బావిలో దూకి ఆత్మ హత్య చేసుకుంది. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా తడ్వాయి మం
చేసేది ప్రయివేటు కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం…. విద్యార్ధినులు, యువతుల ఫోన్ నెంబర్లు సేకరించటం….వారితో పరిచయం పెంచుకోవటం. వారి ద్వారా వారి స్నేహితుల నెంబర్లు తీసుకుని వారితో పరిచయాలు పెంచుకోవటం.. వారిని ప్రేమిస్తున్నానని చెప్పటం…వారి
దేశవ్యాప్తంగా జరిగిన హత్యల్లో వివాహేతర సంబంధాల వల్ల జరిగే హత్యలు రెండో స్ధానాన్ని ఆక్రమిస్తున్నాయి. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ లో జరిగిన 10మంది హత్యలకు కూడా వివాహేతర సంబంధమే కారణం అని తేలింది. వివాహేతర సంబంధాన్ని కప్పిపుచ్చే�
అత్తింటి వారినుంచి అదనపు కట్నం కోసం ఆశించిన అల్లుడు అది దక్కకపోయే సరికి తాళి కట్టిన భార్యను పాములతో కాటేయించి హత్య చేసిన ఘటన కేరళలో జరిగింది. కొల్లాం జిల్లాకు చెందిన బ్యాంకు ఉద్యోగి సూరజ్ కి ఉతారా అనే యువతితో రెండేళ్ల కిందట వివాహాం అ�
తోడబుట్టిన చెల్లెలు మతిస్ధిమితం లేక పోవటంతో కామంతో కళ్లు మూసుకు పోయిన ఓ అన్న అత్యాచారానికి పాల్పడ్డాడు. కంటికి రెప్పలా కాపాడాల్సినవాడు కామాంధుడై చెల్లి జీవితానికి చరమగీతం పాడాడు. 10ఏళ్ల చిన్నారిపై తాను అత్యాచారం చేయటమే కాక… తన స్నేహిత�
రాత్రి 9 గంటల సమయంలో తమ ఇంటిముందు టిక్టాక్ వీడియోలు తీయవద్దని చెప్పినందుకు ఓ యువకుడిని, అతని తల్లిపై కొంత మంది దాడి చేసిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బంజారాహిల్స్ రోడ్ నెం.10లోని సింగాడికుంట దోభీఘాట్ బ
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో సాధువుని హత్యచేయటం కలకలం రేపుతోంది. స్వామీజీతో పాటు, ఆశ్రమ వాచ్ మెన్ కూడా ఈ ఘటనలో హతమయ్యాడు. పాలఘర్ లో ఇద్దరు సాదువులు హత్యకు గురైన కొన్ని రోజుల్లోనే మరోసారి జంట హత్యలు జరగడం కలకలం రేపుతోంది. నాందేడ్ జిల్లా
హైదరాబాద్ దోమల గూడ లోని ఒక అపార్ట్ మెంట్ లో కుళ్లిపోయిన స్ధితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. రోడ్ నెంబరు 10లోని గగన్ విహార్ అపార్ట్ మెంట్ లో, ఫ్లాట్ నెంబరు 9 లో నవీన్ కుమార్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఆదివారం ఉదయం అతడి అపార్ట్ మెంట్
మహిళా డాక్టర్ ను వేధించిన కేసులో ఒక హోం గార్డును నగర పోలీసు కమీషనర్ అంజనీకుమార్ సస్పెండ్ చేశారు. సుల్తాన్ బజార్ ప్రసూతి ఆస్పత్రిలో ఇంటర్నెషిప్ చేస్తున్న ఒక వైద్యురాలు వారం రోజుల క్రితం తన విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్లేందుకు ఆ
రోహిణీ కార్తె మొదలవటంతో భానుడి భగభగలకు ప్రజలు విలవిలజలాడి పోతున్నారు. ఈ రోజు రేపు తెలంగాణ రాష్ట్రంలో పలుచోట్ల వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉత్తర భారతం నుంచి రాష్ట్రంపైకి వే�
రాష్ట్రంలో ఎమ్ సెట్ ప్రవేశ పరీక్షను జూన్ 6 నుండి 9 వ తేదీ వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. శనివారం నాడు ఆమె ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, కాలేజ్ ఎడ్యుకేషన్ కమీషన�
ప్రముఖ మిమిక్రీ కళాకారుడు హరికిషన్ కన్నుమూశారు ఆయన వయస్సు 57 సంవత్సరాలు. గత కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్ లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుముశారు. ఆయన గత కొన్నేళ్లుగా డయాలసి
లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించి రోడ్లపైకి వచ్చిన వాహానదారుల నుంచి స్వాధీనం చేసుకున్న వాహనాలను వాటి యజమానులు తీసుకువెళ్లవచ్చని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. లాక్ డౌన్ అమలవుతున్న సమయంలో అనవసరంగా రోడ్లపైకి వచ్చి కరోనా వైరస్ వ్యాప్తిక