Home » Author »murthy
ఆమె పేరు ధర్మశీలాదేవి.. చేసింది అధర్మం పనులు. వయస్సు 40 కి చేరుకున్నా తనకంటే వయసులో చిన్నవాడైన యువకుడుతో వివాహేతర సంబంధం పెట్టుకుందీ ఆంటీ. కొన్నాళ్ళకు తన వివాహేతర సంబంధం కొడుక్కి తెలిసిపోయిందని, ప్రియుడితో కలిసి కన్నకొడుకునే చంపి…మర�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేళ సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో విషాదం చోటుచేసుకుంది. రాష్ట్రమంతా ఒక పక్క వేడుకలు జరుగుతుంటే పెద్దపెల్లి జిల్లా, సింగరేణి రామగుండం, రీజియన్ ఓపెన్ కాస్ట్ -1 ప్రాజెక్ట్ లో మహాలక్ష్మి కంపెనీ ఓబిలో ఘోర ప�
అనంతపురం జిల్లా రాజకీయాల్లో తిరుగులేని నేతలుగా ఉన్న జేసీ బ్రదర్స్ కు జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చుక్కలు చూపిస్తోంది. జిల్లా రాజకీయాల్లో కీలకంగా ఉండి చక్రం తిప్పిన నేతలు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చర్యలతో గడ్డు పరిస్ధిత
అరేబియా సముద్రంలో నిసర్గ తుపాన్ బలపడింది. దీని ప్రభావం వల్ల గుజరాత్, మహారాష్ట్ర తీరాల వద్ద వర్షం కురుస్తోంది. వల్సాద్తో పాటు ముంబై తీర ప్రాంతాల్లోనూ జల్లులు కురుస్తున్నాయి. రేపు సాయంత్రానికి నిసర్గ తీరం దాటే అవకాశం ఉన్నట్ల�
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ 8 నుంచి సామాన్య భక్తులకు దర్శనం కల్పించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈలోపు టీటీడీ ఉద్యోగులు, స్ధానికులతో ట్రయల్ రన్ నడిపేందుకు టీటీడీ బోర్డుకు ఆదేశాలు జారీ
వెండి తెరపై వెలిగిపోవాలని పల్లె నుంచి పట్నానికి వచ్చింది. టీవీ సీరియల్స్, వాణిజ్య ప్రకటనల్లోనూ.. నటిగా పేరు సంపాదించుకుంది. సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ప్రేమ, పెళ్ళి పేరుతో దగ్గరైన యువకుడ్ని నమ్మి�
భర్త పెట్టే చిత్రహింసలు భరించలేని భార్య, కొడుకులతో కలిసి తాళి కట్టిన భర్తను మట్టు బెట్టింది. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం, కేంద్రం దుబ్బ ప్రాంతంలో గంధం రమేష్(41) పద్మ దంపతులు తమ ఇద్దరు కుమారులతో నివసించేవారు. మేస్త్రీ పని చేసే రమ�
నైరుతి రుతుపవనాలు జూన్ 1 న కేరళలోకి ప్రవేశించంటం తోటే తెలుగు రాష్ట్రాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు విస్తారంగా కురిశాయి. తమిళనాడు పుదుచ్చేరిల్లోని కొన్ని ప్రాంతాలకు కూడా నైరుతి రుతు పవనాలు విస్తరించాయని భారత వాతావరణ విభాగం అధికారులు సో�
ఆరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా, అనంతరం తుఫాన్గా మారి తీరం వైపు దూసుకొస్తోంది. ఇది ఉత్తర మహారాష్ట్ర, గుజరాత్ తీర ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖఅధికారులు తెలిపారు. తుపాను పరిస్ధితిని �
కరోనా వైరస్ కట్టడిలో భాగంగా విధించిన లాక్ డౌన్-5లో కొన్ని సడలింపులు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగా బడులు సినిమా హాళ్లు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కు అనుమతి ఇవ్వలేదు. జూన్ 8 నుంచి ప్రార్ధనాలయాలు తెరుచుకోవచ్
కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ 5 లో అమలు చేయాల్సిన మార్గదర్శకాలను,తాజా సడలింపులను శనివారం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లాక్ డౌన్ సడలింపులు తమ రాష్ట్రంలో అమలు చేస్తాం కానీ… అంతర్ రాష్ట్ర రవాణాకు అనుమతించేది లేదని గోవా సీఎం ప్రమోద్ సావ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు మంగళవారం, జూన్ 2వతేదీ ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయన హోం మంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు. రాష్ట్రానికి సంబంధించన పలు అంశాలపై అయన అమిత్ షాతో చర్చించనున్నారు. కరోనా లాక్ డౌన్ కారణంగా �
జనులకు దైవ సందేశాలు చెప్పాల్సిన పాస్టర్ యువతికి ప్రేమ సందేశం పంపించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి కోరికలు తీర్చుకున్నాడు. యువతి గర్భం దాల్చేసరికి అబార్షన్ చేయించాడు. మోజు తీరాక ప్రియురాలిని దూరం పెట్టి..మరోక యువతిని పెళ్ళి చేసుక�
రోహిణీ కార్తె ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురందించింది. నైరుతి రుతు పవనాలు కేరళ తీరాన్ని తాకాయని ప్రకటించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కేరళలోని 9 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తిరువనంతపురం, కొల�
ఊరంతా ఒకదారి ఉలిపిరి కట్టెదొకదారి అన్న చందంగా తయారయ్యింది ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. దీంతో తెలంగాణ నుంచి ఏపీలోకి వచ్చే వాహనదారులు గరికపాడు, తిరువూరు చెక్ పోస్టుల వద్ద పలు ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. లాక్ డౌన్ 5 అమలులో భాగంగా కేంద్ర
అమ్మను కొట్టోద్దునాన్నా అని కన్న కూతురు వేడుకుంటున్నా మద్యం మత్తులో ఉన్న భర్త, భార్యను చావబాదాడు. బాలింతరాలైన భార్య, మొగుడు కొట్టిన దెబ్బలకు తనువు చాలించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చూడ చక్కనైన నలుగురు పిల్లలు… మంచి వ్యాపా�
దేశవ్యాప్తంగా లాక్డౌన్ను సడలిస్తూ కేంద్ర ప్రభుత్వం శనివారం మార్గదర్శకాలు వెలువరించిన నేపథ్యంలో రైళ్లను నడిపేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ సిద్ధమైంది. రేపటి నుంచి (జూన్1) దేశ వ్యాప్తంగా 200 రైళ్లను నడుపనున్నట్టు భారతీయ రైల్వేశాఖ ఆదివార�
కరోనా లాక్ డౌన్ కారణంగా తెలుగు టెలివిజన్ పరిశ్రమలో షూటింగ్స్ నిలిపివేసిన సంగతి తెలిసిందే…. ఈ తరుణంలో షూటింగ్స్ లేక ఇబ్బందులు పడుతున్న కొంతమంది టీవీ కళాకారులు, టెక్నీషియన్స్ ను ఆయా టీవీ సంఘాలు ,దాతలు ఆదుకోవడం జరిగింది. ఇటీవల సినీ పరిశ్రమ
రైల్వే స్టేషన్లో విధుల్లో ఉండి వలస కార్మికులను అపహస్యం చేసిన ఒక అధికారిని రైల్వే శాఖ సస్పెండ్ చేసింది. ఉత్తర ప్రదేశ్ లోని ఫిరోజాబాద్ రైల్వే స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్ లో చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ టికెట్ అధికారిగా �
కరోనా వైరస్ ధాటికి ప్రజలు ఎంతగా భయపడుతున్నారంటే.. విధి నిర్వహణలో ఉన్న కరోనా వారియర్స్ రోడ్డు మీద స్పృహ తప్పి పడిపోతే ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. కరోనా విధుల్లో ఉన్న పారా మెడికల్ సిబ్బందికి సహాయం చేసేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. ఈ అమా