Home » Author »murthy
కరోనా లాక్ డౌన్ కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన సుమారు 60 లక్షల మందిని ప్రత్యేక రైళ్ల ద్వారా వారి వారి స్వస్ధలాలకు పంపించామని రైల్వే శాఖ ప్రకటించింది. ఇందుకోసం మే 1 వ తేదీ నుంచి 4,347 ప్రత్యేక రైళ్లు నడిపినట్లు తెలిపి
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన విశాఖ దివ్య హత్య కేసులో పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్పీడందుకుంది. దివ్య హత్య కేసులో ఇప్పటికే ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. కాగా…. దివ్యకు 2018 లో�
తమిళనాడు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. విద్యార్ధులందరినీ పైతరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దీని వల్ల రాష్ట్రంలోని 9 లక్షల మ�
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు సమావేశం అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని టాలీవుడ్ బృందం ముఖ్యమంత్రిని కలిశారు. ఏపీలో షూటింగ్ లకు సింగిల్ విండో అనుమతి ఇవ్వడ
తమ కుమార్తెను తీసుకుపోయి పెళ్లి చేసుకున్నాడనే కోపంతో యువకుడి తండ్రిని హత్య చేసిన ఉదంతం యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. సంస్థాన్ నారాయణపురం మండలం జనగాంలో జూన్ 5వ తేదీన జరిగిన ఈ దారుణ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ హత్యతో సంబ
మూడేళ్ళుగా ప్రేమించుకుంటూ పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి ప్రియుడు దాట వేస్తుండటంతో ఒక మహిళ మనస్తాపంతో సూసైడ్ చేసుకున్న ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా అమ్రాబాద్ మండలం ప్రశాంత్ నగర్ కు చెందిన కళమ్మ అనే మహిళ ముగ్గురు క
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంతో తెలంగాణలో వ్యవసాయ రంగం రూపురేఖలు మారిపోతున్నాయి. తరచు వర్షాభావ పరిస్థితులతో సాగుకు దూరమై ఎన్నో ఒడిదొడుకులు, కష్టనష్టాలు ఎదుర్కొన్న రైతులు.. ఇప్పుడు వాటి నుంచి క్రమంగా బయటపడుతున్నారు. రాష్ట్రం దిశ, దశను మార
తూర్పు మధ్య బంగాళాఖాతం లో రాగల 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. అది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ… తదుపరి 24 గంటల్లో బలపడనుంది. దీని ప్రభావంతో రాగల నాలుగు రోజులు ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్
కరోనా లాక్ డౌన్ కారణంగా సామాన్య భక్తులకు దర్శనాలు నిలిపివేసిన ఆలయాల్లో నేటి నుంచి దర్శనాలు కల్పిస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో కూడా 80 రోజలు తర్వాత సామాన్య భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. టీటీడీ ఆధ్వర్యంలోని అన్ని ఆలయాల్లోనూ దర్శ
దేశరాజధాని ఢిల్లీలో మరోసారి భూమి కంపించింది. సోమవారం మధ్యాహ్నం వేళ భూమి స్వల్పంగా కంపించటంతో ప్రజలు రోడ్లపైకి పరుగెత్తుకు వచ్చారు. హర్యానాలోని గురుగావ్ కు 13 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రీకృతమైనట్లు గుర్తించారు. రిక్టర్ స్కేలు �
పాకిస్తాన్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షను దాటింది. గత 24 గంటల్లో కొత్తగా 4,728 వైరస్ కేసులు నమోదుఅయ్యాయి.దీంతో దేశంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 1,03, 671 కి చేరింది. అత్యధికంగా పంజాబ్ రాష్ట్రంలో 38,903, సింధు రాష్ట్రంలో 38,108 వైరస్ కేసులు నమోదైనట్ల
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జూన్ 16 నుంచి ప్రాంరంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన దస్త్రాన్ని అసెంబ్లీ కార్యదర్శి గవర్నర్ కు పంపారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం. 16వ తేదీన గవర్నర్ ఉభ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అస్వస్ధతకు గురయ్యారు. ఆయనకు కరోనా లక్షణాలైన గొంతు నొప్పి, జ్వరంతో ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. దీంతో ఆయన హోం ఐసోలేషన్ లోకి వెళ్లినట్లు ఢిల్లీ సీఎం కార్యాలయం తెలిపింది. ఆయన తన అధికారిక కార్యక్రమాలన్
ఒడిషాలో ఒక శిక్షణా విమానం కూలిపోయిన ఘటనలో ఇద్దరు పైలెట్లు దుర్మరణం పాలయ్యారు. ధెన్కనల్ జిల్లా కంకదహాడ్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. బిరసాలలోని ప్రభుత్వ ఏవియేషన్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ నుంచి శిక్షణ కోసం బయలు దేరిన విమానం సోమవా
అంగరంగం వైభవంగా కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సమక్షంలో ఆనందోత్సాహాల మధ్య ఆ జంట ఒక్కటయ్యారు. నవ వధువు ఆత్తవారింట కాలు పెట్టింది. కాపురానికి వచ్చి 24 గంటలు కూడా కాలేదు. కొత్త కోడలు ఆదృశ్యమయ్యింది. కంగారు పడిన అత్తింటి వారు అంతా వెతికారు. ఏమైందా అన�
జూన్ 10వ తేదీ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గ అమ్మవారి దర్శనం భక్తులకు కల్పిస్తామని దేవస్ధానం ఈవో సురేశ్ బాబు తెలిపారు. రూ.300 టికెట్లు రద్దు చేశామని, తీర్థాలు, శఠగోపాలు ఉండవని చెప్పారు. ప్రసాదాలు
విడాకులు తీసుకున్న 25ఏళ్ళ యువతితో…18 ఏళ్ల యువకుడికి వివాహాం చేయాలని పెద్దలు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. కారు,బంగ్లా, బంగారం ఆశ చూపించి 18 ఏళ్ల యువకుడితో 25 ఏళ్ల యువతికి తాళి కట్టించాలనుకున్న ప్రయత్నాన్ని తమిళనాడు అధికారులు విఫలం చేశారు
తాళి కట్టిన భార్యను నలుగురు స్నేహితులతో కలిసి షేర్ చేసుకుని, కన్నకొడుకు ఎదుట సామూహిక అత్యాచారం చేశాడో ప్రబుధ్దుడు. సభ్య సమాజం తలదించుకునేలా చేసిన ఈఘటన కేరళలో జరిగింది. తిరువనంతపురానికి చెందిన 25 ఏళ్ల మహిళ, ఐదేళ్ల కుమారుడిని ఆమె భర్త గురువ�
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో భాగంగా దేశంలో లాక్ డౌన్ విధించారు. దశలవారీగా ఆంక్షల సడలింపులు ఇస్తూ ప్రజలకు తగు సూచనలు చేస్తోందికేంద్ర ప్రభుత్వం. ఇటీవల లాక్ డౌన్ 5 అమలు చేస్తూ మరి కొన్ని ఆంక్షలు సవరించింది. వ్యాపారస్తులకు కొన్ని మార్గదర�
విశాఖపట్నంలో సంచలనం కలిగించిన దివ్య హత్య కేసును విశాఖ పోలీసులు రెండు రోజుల్లోనే చేధించి నిందితులను అరెస్టు చేశారు. బుధవారం రాత్రి హత్యకు గురైన దివ్య మృతదేహానికి జరిగిన పోస్టు మార్టంలో… దివ్యశరీరంపై 33 చోట్ల గాయాలున్నట్లు వైద్యులు