Home » Author »murthy
ప్రియురాలి ఇంట్లో ఎవరూ లేరనుకుని ఆమె ఇంటికి వెళ్లి.. కుటుంబ సభ్యుల చేతిలో హతమైన ప్రియుడి ఉదంతం తమిళనాడులో వెలుగు చూసింది.తన కుమార్తెను ప్రేమించాడనే కారణంతో యువకుడిని దారుణంగా హత్యచేసింది ఆ కుటుంబం. రాష్ట్రంలో జరుగుతున్న ప్రేమ పెళ్లిళ్ల�
స్నేహం అనే పేరుకు మచ్చ తీసుకువచ్చాడు ఒకనీచుడు. స్నేహం పేరుతో యువతిని పరిచయం చేసుకుని కొంత కాలం అయ్యాక ఆమె నగ్న ఫోటోలు పంపమనివేధిస్తున్న యువకుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ బోడుప్పల్ ప్రాంతానికి చెందిన మ
విశాఖపట్నం, అక్కయ్యపాలెం సమీపంలోని నందగిరినగర్ ప్రాంతంలోని చెక్కుడు రాయి భవనం వద్ద గురువారం నాడు మృతి చెందిన దివ్య(22)అనే యువతిని కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున�
మద్యం తాగటానికి డబ్బులు ఇవ్వలేదని కన్న తల్లిని నరికి చంపిన కర్కోటకుడైన కొడుకు ఉదంతం తెనాలిలో వెలుగు చూసింది. గుంటూరు జిల్లా తెనాలి, గంగానమ్మపేటలో ఉండే శశీదేవి(65) భర్త మరణానంతరం కుమారుడు లక్ష్మినారాయణ కుటుంబంతో కలిసి ఉంటోంది. ఆమె తొపుడు
ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు శశిప్రీతమ్ హార్ట్ ఎటాక్ కు గురయ్యారు. గురువారం ఉదయం తీవ్రమైన గుండెనొప్పి రావటంతో ఆయన్ను కుటుంబ సభ్యులు బంజారా హిల్స్ లోని ఒక ప్రయివేటు ఆస్పత్రిలో చేర్చించారు. వైద్యులు ఆయనకు స్టంట్స్ వేసి ఆపరేషన్ వి�
కరోనా లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా మూతపడిన బార్లు, పబ్బులు జూన్ 8 నుంచి తెరుచుకోనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జూన్ 8 నుంచి అమలు చేయనున్న లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో అబ్కారీ శాఖ వీటికీ అనుమతి ఇవ్వనున్నట్లు సమాచ
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులు వారు నివాసం ఉంటున్న ప్రాంతాల్లోనే పరీక్షలు రాసేలా ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. హాస్టళ్లలో ఉండి చదువుకున్న విద్యార్థుల కోసం ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపిం
కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టిన కొత్త పెళ్లికూతురు బలవన్మరణానికి పాల్పడింది. పెళ్లికి ముందే తన భర్తకు వేరే మహిళతో సంబంధం ఉండటంతో పెళ్లైన నెలరోజులకే నవ వధువు ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది. కర్ణాటకలోని మైసూరు కు చెంద�
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం జూన్ 6 నుంచి మద్యం షాపులు రాత్రి గం.8-30 వరకు తెరిచే ఉంటాయని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఎక్సైజ్ శాఖ అధికారులతో ఆయన శుక్రవారం సమీక్ష నిర్వహించారు. హరితహారంలో భాగంగా ఈ ఏడాది 45 లక్షల తాటి, ఈత మొ�
బెజవాడలో కలకలం రేపిన గ్యాంగ్వార్ కేసును పోలీసులు చేధించారు. కేసుకు సంబంధించిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం సాయంత్రం వారిని మీడియా ముందు ప్రవేశ పెట్టనున్నారు. ఈహత్యలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ సభ్యులు ఉన్నట�
కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధుడైన అన్న సొంత చెల్లెలిపై అత్యాచారం చేయబోయాడు. ప్రతిఘటించిన చెల్లెలు అన్నను హత్య చేసి పోలీసులకు లొంగిపోయింది. ఉత్తర ప్రదేశ్ లోని ఎటావా జిల్లా, కోత్వాలి పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. సతీ మొహల్లాలో ఉ�
తన ఫోన్ కు వచ్చిన అపరిచిత ఫోన్ కాల్ తో ఒక మహిళ పరిచయమయ్యింది. ఆమె తనకు తెలియనప్పటికీ, వివాహిత అయిన ఆమెతో స్నేహం కోనసాగించాడో యువకుడు. ఆ స్నేహం కాస్తా వివాహేతర సంబంధంగా మారటంతో చివరికి అతడు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. కర్ణాటక రాష్ట్రం,
సోషల్ మీడియాలో ఏర్పడ్డ స్నేహాల కారణంగా ఇటీవలి కాలంలో కాపురాలు కూలిపోతున్నాయి. స్మార్ట్ ఫోన్లలో ఉండే చాటింగ్ యాప్ ల ద్వారానూ, వీడియో కాలింగ్ ల ద్వారా, ఫేస్ బుక్, వాట్సప్ ల ద్వారా ఎక్కడెక్కడి వాళ్లతోనో పరిచయాలు ఏర్పడి వాటి మూలంగా కూలిపోతున్�
రంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్ మండలం కుదురుమళ్ల గ్రామంలో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో పెద్దలకు తెలియకుండా కొన్నాళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. ఆవిషయాన్ని వాళ్లకు చెప్పకుండా దాచి పెట్టింది. ఇప్పుడు ఇంట్లో పెద్దలు వేరే పెళ్లి సంబ�
కేరళలోని పాలక్కాడ్ జిల్లా సరిహద్దుల్లో పైనాపిల్ లో పేలుడు పదార్ధాలు పెట్టి గర్భంతో ఉన్న ఏనుగును దారుణంగా చంపిన ఘటనలో ముగ్గురు అనుమానితులను ప్రత్యేక దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుంది. ఏనుగు మృతి చెందిన ఘటనను సామాన్యుల నుంచి ప్రముఖ�
నిసర్గ తుఫాన్ అలీబాగ్ వద్ద తీరాన్ని తాకింది. దీని ప్రభావం వల్ల మహారాష్ట్రలోని అలీబాగ్ వద్ద కుండపోతగా వర్షం కురుస్తోంది.దక్షిణ గుజరాత్ తీరం వైపు దూసుకువెళ్తున్ననిసర్గ మరో మూడు గంటల్లో తీరం దాటనున్నట్లు భారతీయ వాతావరణ శా�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైలు సర్వీసులు ప్రారంభించేందుకు రైల్వే శాఖ అనుమతించింది. ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించేందుకు అన్ని రైల్వే స్టేషన్లలోనూ తగినంత మంది సిబ్బంది ల
ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈనెల 11 న జరుగుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బుధవారం ఉత్తర్వుల�
కరోనా వైరస్ వ్యాప్తి బారినుంచి కాపాడకోటానికి ప్రజలంతా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమ పరిసరాలు శానిటైజ్ చేసుకోవటం, శానిటైజర్ తో చేతులు శుభ్రంచేసుకోవటం, ముఖానికి మాస్క్ ధరించటం వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక బైక్ పై ప్రయాణించేట�
ప్రేమ జంటకు సహకరించిన పాపానికి ఒక నిండు ప్రాణం బలయ్యింది. తమ్ముడి ప్రేమను గెలిపించటమే ఆయువకుడు చేసిన నేరం. కర్నూలు జిల్లా రుద్రవరం మండలం పేరూరుకు చెందిన ఓ ప్రేమ జంట ఇటీవల పరారైంది. వాళ్ళు పారిపోటానికి అదే గ్రామానికి చెందిన ప్రవీణ