Home » Author »murthy
తమిళనాడులోని రామనాథపురంలో మరో మన్మధుడు పోలీసులకు చిక్కాడు. మిడిల్ ఏజ్ మహిళలు, పెళ్లైన వారినే టార్గెట్ గా చేసుకుని వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, ఈ మీసాలు కూడా రాని మన్మధుడు. వీడి బాధితులు ఎవరైనా ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని ప్రత్యేక ఫోన్ �
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషన్ నియామకం విషయంలో హై కోర్టు ఇచ్చిన తీర్పులో, రమేష్ కుమార్ వెంటనే ఎస్ఈసీ గా కొనసాగవచ్చని హై కోర్టు చెప్పలేదని ఏపీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ చెప్పారు. ఎస్ఈసీ నియమించే అధికారం రాష్ట్రానికి లేదని..ఇదే విషయం ని�
కరోనా వైరస్ కట్టడిలో భాగంగా కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పొగాకు ఉత్పత్తులను ఇదివరకు మాదిరిగా ఎక్కడ పడితే అక్కడ, రోడ్లపై నమిలి ఉమ్మి వేయటంపై నిషేధం విధించింది. ఈ మేరకు కర్ణాటక ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి �
తమిళ సినీ పరిశ్రమకు చెందిన శృంగార నటి మాయ కొడుకుపై కొందరు వ్యక్తులు కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అతడి పేరు విక్కీ, అలియాస్ విఘ్నేష్ కుమార్. చెన్నై విరుగంబాక్కంలో ఉంటున్నాడు. గురువారం(మే 28,2020) రాత్రి ఎనిమిది మంది వ్యక్తులు విక్కీ ఇంట
బీహార్ లోని ముంగర్ జిల్లాలో శనివారం పేలుడు సంభవించింది. బరియాపూర్ బజార్ లోని దష్రత్ షా అనే వ్యక్తి ఇంట్లో తెల్లవారుఝూమున 3 గంటల సమయంలో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఆ ఇంట్లో నివసించే దష్రత్ షా కుమార్తె రోమా కుమారి(30) తో పాటు, 6 నెలల వయస్సు
వడ్డీ వ్యాపారి వేధింపులకు చిత్తూరు జిల్లాలో ఓ నిండు ప్రాణం బలయ్యింది. జిల్లాలోని శ్రీకాళహస్తి లో డోలు వాయిద్య కళాకారుడిగా నగర వాసులకు సుపరిచుతుడైన వెంకటరమణ అనే వ్యక్తి వడ్డీ వ్యాపారి వేధింపులకు ఆత్మహత్య చేసుకున్నాడు. లాక్ డౌన్ తో ఉపా�
తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన తిరుమల లడ్డూ రేపు ఆదివారం నుంచి హైదరాబాద్ లోని భక్తులకు అందుబాటులోకి రానుంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించటంతో గత 67 రోజులకు పైగా స్వామి వార�
బాలీవుడ్ మూవీ కబీర్ సింగ్ (తెలుగు అర్జున్ రెడ్డి) సినిమా ఇన్స్పిరేషన్ తో తానో డాక్టర్నని చెప్పి యువతులను మోసం చేస్తున్న 31 ఏళ్ల వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అతడి చేతిలో మోసపోయిన ఓ డాక్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అతడ్ని
కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే కుదుర్చుకున్న చాలా పెళ్లిళ్లు వాయిదా వేసుకున్నారు. కొంత మంది ఎటువంటి ఆర్భాటం లేకుండా అనుకున్న ముహూర్తానికి సింపుల్ గా కానిచ్చేస్తున్నారు. మరికొంత మంది ప్రభుత్వం సూచించిన మేరకు నిబంధనలు పాటిస్తూ పెళ్లిళ్�
కేంద్ర ప్రభుత్వం విధించిన కరోనా లాక్ డౌన్-4 గడువు మే31, ఆదివారంతో ముగియనుంది. లాక్ డౌన్ 5 లో కేంద్రం పలు రంగాలకు సడలింపులివ్వనుందని అందరూ ఆశతో ఎదురు చూస్తున్నారు.ఈ నేపధ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1వ త�
రైల్వే శాఖ ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పింది. జూన్ 1 నుంచి నడిపే ప్రత్యేక రైళ్లలో ముందస్తు రిజర్వేషన్ గడువును రైల్వే శాఖ పెంచింది. ఇప్పటి వరకు 30 రోజులు ఉండగా..దానిని 120 రోజులకు పెంచింది. 30 రాజధాని తరహా రైళ్లు, 200 ప్రత్యేక మొయిల్ ఎక్స్ ప్రెస్ ర�
దేశంలో కరోనా రోగుల సంఖ్య పెరుగుతున్నవేళ ఉత్తర ప్రదేశ్ లో అనూహ్య సంఘటన జరిగింది. కరోనా అనుమానితుల నుంచి తీసుకున్న శాంపిళ్లను ఒక కోతుల గుంపు ఎత్తుకెళ్లింది. ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ వైద్య కళాశాల ఆవరణలో ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. దీ
చత్తీస్ఘడ్ మాజీ ముఖ్యమంత్రి, జనతా కాంగ్రెస్ చత్తీస్ ఘడ్ (జే) పార్టీ అధ్యక్షుడు, రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సీనియర్ నేత అజిత్ జోగి కన్ను మూశారు. ఆయన వయస్సు 74 ఏళ్లు. గత కొన్ని రోజులుగా అస్వస్ధతతో ఉన్న ఆయన ర�
కరోనా వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్-4 మే 31 ఆదివారంతో ముగియనుంది. ఈనేపధ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీతో హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. దేశంలో కరోనా పరిస్ధితి, లాక్ డౌన్ కొనసాగింపు, దేశ ఆర్ధిక పరిస్ధితి, కరోనా నియంత్�
ఆంధ్ర ప్రదేశ్ లో హైకోర్టు న్యాయమూర్తులను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన అంశంలో మరో 44 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై శుక్రవారం హైకోర్టు లో విచారణ జరిగింది. సోషల్ మీడియాలో హైకోర్టు పై వ్యాఖ్యలు చేసిన సీన
తెలంగాణ రాష్ట్రాన్ని కోటి ఎకరాల మాగాణిగా మార్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పధకాలురచిస్తూ ముందుకెళ్తున్నారు. ప్రతి ఎకరాకు సాగునీరు ఇచ్చి.. రైతుల ముఖాల్లో సంతోషం నింపే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. గోదావరి, కృష్ణా జలాలను ఒడిసిపట్టి.. �
స్నేహితుడి భార్యపై కన్నేసిన కామాంధుడు..వారిద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్ధలు ఆసరాగా చేసుకున్నాడు. స్నేహితుడి భార్యకు మాయమాటలు చెప్పి ఆమె పై అత్యాచారం చేశాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రామకృష్ణాపురంలో నివాసం ఉండే పల్లి నాని బాబు , బూర్ల
తాళి కట్టిన భార్య కాపురానికి రాకపోవటం, భార్య, అత్తింటి వారినుంచి వేధింపులు ఎక్కువవటంతో మానసికి వేదనకు గురై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దపల్లి జిల్లా వెల్లటూరు మండల కేంద్రంలో బుధవారం జరిగింది. గంట్యాల శ్రీధర్ (35) అనే వ్యక్తికి ర�
తెలంగాణ రాష్ట్రంలో వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ లకు అనుమతులు ఇస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. గురువారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కార్యాలయంలో సినీ ప్రముఖులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హీ�
పెళ్లికాని యువకులే లక్ష్యంగా హైదరాబాద్ కు చెందిన ఒక వివాహిత మహిళ ఎన్నారై నుంచి రూ.65 లక్షల కాజేసిన వైనం వెలుగు చూసింది. మ్యాట్రిమోనీ వెబ్ సైట్ లో డాక్టర్ పేరుతో నకిలీ ప్రోఫైల్ క్రియేట్ చేసి అందమైన యువతుల ఫోటోలు పెట్టి ఎన్నారై సాఫ్ట్ వేర్ ఇంజన