Home » Author »murthy
వాహనాలకు అతికించే బ్లాక్ ఫిల్మ్ చాటున నెల్లూరు జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. జిల్లాలో రవాణా శాఖ నిస్తేజంగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్ఫోర్స్మెంట్లో ఘోరంగా విఫలమై ఈ శాఖ కనీస నిబంధనలు పాటించని వాహనా�
ఈరోజు జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో నలుగురు వైసీపీ అభ్యర్దులు విజయం సాధించారు. ఈరోజు జరిగిన ఎన్నికల్లో 173 మంది శాసనసభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించి నలుగురు అభ్యర్ధులకు ఓట్లు వేసేట్లుగా
టీడీపీ కి రెబల్ ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. ఈ రోజు జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో రెబల్ ఎమ్మెల్యేలు ఓట్లు చెల్లకుండా వేసారు.. 173 ఓట్లలో 4 చెల్లని ఓట్లు పడ్డాయి. రెబల్ ఎమ్మెల్యేలు కరణం బలరాం, మద్దాలి గిరి, వల్లభనేని వంశీతో పాటు ఓ టీడీపీ ఎమ్మె�
విజయవాడ గవర్నర్ పేటలో పోలీసులు భారీగా నగదు పట్టుకున్నారు. చల్లపల్లి బంగ్లా సమీపంలో మారుతీ ఓమ్ని వ్యాన్ లో ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ. 70 లక్షలని పోలీసులు స్వాధీనం చేసుకుని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నగరంలో
మావోయిస్టులకు కరోనా సెగ తగిలినట్లు తెలిసింది. దండకారణ్యంలోని మావోయిస్టు దళాలు కరోనా బారిన పడుతున్నారు. ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లా మొదుకుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని పెహకావలి దండకారణ్యంలో సుమిత్ర అనే మహిళా మావోయిస్టుకు కరోనా సో
పెళ్లి చేసుకుని భర్తతో హాయిగా కాపురం చేసుకుంటున్న ఆ ఇల్లాలికి 16 ఏళ్ల కుర్రాడిపై మోజు పుట్టింది. తన కంటే వయసులో చిన్నవాడైన కుర్రాడిని లోబరుచుకుని… తన కోరికలు తీర్చుకునేది. అంతటితో ఆగకుండా ఆ కుర్రాడిని లేపుకుపోయి వేరు కాపురం పెట్టియధేఛ్చగ�
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పెరిగిపోతున్న కరోనా కేసుల నేపధ్యంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను రెండు రోజులు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొదటిరోజు గవర్నర్ ప్రసంగం,అ�
బీఎస్-3 వాహనాలను బీఎస్-4గా రిజిస్ట్రేషన్ చేయించి అక్రమాలకు పాల్పడి అరెస్టైన దివాకర్ ట్రావెల్స్ యజమాని, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డికి ఈ రోజు కరోనా పరీక్షలు నిర్వహించారు. కడప
విశాఖపట్నంలో ఇటీవల హత్యకు గురైన దివ్య కేసు మరువక ముందే అదే తరహాలో మరో మహిళను ఉద్యోగం పేరుతో వ్యభిచారం కూపంలోకి లాగిన వైనం వెలుగు చూసింది. కృష్ణాజిల్లా గుడివాడ ధనియాల పేటకు చెందిన ఓ యువతి(19) చదువు మధ్యలో ఆపేసి ఒక కిరాణా షాపులో పని చేసేది. ఈ ఏడా�
మధ్యప్రదేశ్ లో ఘోరం జరిగింది. సున్నపురాయి క్వారీలో పెళ్లలు విరిగి పడి ఆరుగురు కూలీలు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మధ్యప్రదేశ్ లోని పస్ గిరిలో శనివారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. జూన్ 13 శనివారం మధ్యాహ్నం పస్గరి ఏరియా, పప్ర�
అక్రమ సంబంధాల వల్ల కుటుంబ వ్యవస్ధ దెబ్బతింటోందని తెలిసినా అటువంటి వాటివైపే ప్రజలు మొగ్గు చూపటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తన కంటే 10 ఏళ్లు చిన్నవాడైన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న లేడీస్ టైలర్… ఆవ్యక్తి ఆనుమానానాకి బలైపోయిం�
ప్రేయసితో తాను కలిసి ఉండగా చూశాడని అభం శుభం తెలియని చిన్నారిని హత్య చేశాడో కళాశాల విద్యార్ధి. తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లా ఊత్తుకులి సమీపంలోని సొట్టకవుండమ్ పాళ్యంలో నివసించే తంగరాజ్ దంపతులకు విఘ్నేష్(9), పవనేష్ (8) అనే కుమారులు ఉన్నార�
తల్లి వివాహేతర సంబంధం పెట్టుకుని ప్రియుడితో వెళ్లిపోయిందనే బాధతో ఆమె ఇద్దరు కుమారులు ఆత్మహత్య చేసుకున్నసంఘటన తమిళనాడులో జరిగింది. పుదుక్కోట, నామన సముద్రానికి చెందిన వెంకటాచలం(47) కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి భార్య జయ�
కులాలు వేరవటంతో ప్రేమించిన ప్రియుడు పెళ్లికి నిరాకరించాడు. బాధతో ప్రేయసి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది. తమిళనాడులోని తిరుత్తణి సమీపంలోని నల్లాట్టూరు గ్రామానికి చెందిన మణి కుమార్తె మనిమేఘలై (20), సమీపంలోని తాళవేడు గ్రామానికిచెం�
భారత్, చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతల సడలింపునకు రెండు దేశాలు సానుకూల దృక్పథంతో ఏకాభిప్రాయ సాధనకు కృషి చేస్తున్నాయని చైనా ప్రకటించింది. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై జూన్ 6న రెండు దేశాలకు చెందిన సైనిక ఉన్నతాధికా
కేరళ మాజీ రంజీ క్రికెటర్ కె.జయమోహన్ తంపి(64) హత్య కేసును పోలీసులు చేధించారు. మద్యం మత్తులో సొంత కుమారడు అశ్వినే ఈ ఘాతకానికి ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు. ఈ మాజీ క్రికెటర్ సోమవారం జూన్8వ తేదీ ఉదయం అనుమానస్పద స్థితిలో ఇంట్లో శవమై కనిప�
ప్రకాశం జిల్లాలోటీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీమంత్రి శిద్ధా రాఘవరావు బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో శిద్ధా రాఘవరావు, ఆయన కుమారుడు సుధీ�
వివాహేతర సంబంధాలతో కాపురాలు కూలిపోతున్నాయని తెలిసి కూడా కొంత మంది ప్రజలు వాటివైపే మొగ్గుచూపటం బాధ కలిగించే విషయం. వివాహేతర సంబంధం పెట్టుకుని భర్త చేతిలో మరణించిన ఒక భార్య కధ తమిళనాడులోని వేలూరు లో జరిగింది. వేలూరు సమీపంలోని కమ్మవాన్ పేటకు
సోషల్ మీడియా వాడకం ఎక్కువయ్యాయక నేరాలు కూడా అలాగే పెరుగుతున్నాయి. సోషల్ మీడియా అడ్డం పెట్టుకుని ఒక యువతి టెక్కీ దగ్గర్నించి మూడున్నర లక్షలకు పైగా వసూలు చేసింది. టెక్కీతో నగ్నంగా చాటింగ్ చేసి ఆ ఫోటోలను అడ్డంపెట్టుకుని, బ్లాక్ మెయ
చదివింది 9వ తరగతి….చేసేది వార్డ్ బాయ్ ఉద్యోగం… బుద్ది మాత్రం వరెస్ట్..తాను నగ్నంగా ఉంటూ ఆడవాళ్లకు వీడియోకాల్ చేసి వాళ్లను లైంగికంగా వేధిస్తాడు. వీడియో కాల్ స్క్రీన్ షాట్ తీసి వారికి పంపించి వారిని బెదిరింపులకు గురి చేస్తాడు. వారిని లైంగి�