Home » Author »murthy
భర్తతో మనస్పర్ధలు వచ్చిన ఒక మహిళ అతడ్నించి విడాకులు తీసుకుంది. పెళ్లీడు కొచ్చిన కూతుళ్ళను తీసుకుని వేరు కాపురం పెట్టింది. అక్కడామెకు ఒక వ్యక్తితో పరిచయం అయి సహజీవనం చేయటం మొదలెట్టింది. వారిద్దరికీ మరో పాప పుట్టింది. ఇప్పుడు ప్రియుడు, ఇద్దర�
కరోనా రోగుల పాలిట సంజీవనిగా మారి వారికి స్వస్థత చేకూరుస్తున్న స్టెరాయిడ్ “డెక్సామిథాసోన్” ఉత్పత్తిని పెంచాలని ప్రపంచ ఆరోగ్య సంస్ధ (WHO) ఔషధ తయారీ సంస్ధలకు పిలుపునిచ్చింది. తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న కరోనా రోగులు డెక్సా మెథాసోన్ వాడట�
15 ఏళ్ల స్నేహంలో…స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. మానుకోమని హెచ్చరించినా పెడచెవిన పెట్టాడు. కసితీరని స్నేహితుడు సుపారీ ఇచ్చి హత్య చేయించాడు. ఘట్ కేసర్ సమీపంలోని మన్సూరాబాద్లో నివాసం ఉండే ఆలకుంట యాదగిరి, మదరమోని సైదులు గ
పెళ్లిలో వంట చేయటానికి వచ్చిన వంట మాస్టర్ కు కరోనా పాజిటివ్ తేలటంతో ఆపెళ్లికి వచ్చినవారందరినీ అధికారులు క్వారంటైన్ కు తరలించారు. కర్ణాటకలోని తుమకూరు జిల్లా గుబ్బి తాలూకాలోని హెరూరి లో కొద్దిరోజుల క్రితం వివాహం జరిగింది. అప్పటికే లాక్ డౌ
గతంలోఅక్కినేని నాగార్జున నటించిన ‘నిన్నే పెళ్లాడతా’ చిత్రం సూపర్ హిట్ అయ్యి సంచలనం సృష్టించిన విషయం విదితమే. ఇప్పుడిదే టైటిల్తో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబికా ఆర్ట్స్, ఈశ్వరి ఆర్ట్�
జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. పుల్వామా జిల్లాలోని బండోజా ఏరియాలో ఉగ్రవాదులకు భద్రతా దళాలకు మధ్య మంగళవారం తెల్లవారుఝూమున 5గంటలనుంచి ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్య
టిక్ టాక్ సుబ్బలక్ష్మి అలియాస్ రౌడీ బేబీ సూర్య సోమవారం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. తమిళనాడులోని తిరుప్పూరు శబరి నగర్ చెందిన సుబ్బలక్ష్మి టిక్ టాక్ వీడియోలతో బాగా పాపులర్ అయ్యింది. తానోక పెద్ద హీరోయిన్ గా ఫీలయ్యేది. ఇటీవలే ఒక యువ
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈరోజు నుంచి ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్నారు. రోజుకు 10 మంది ఎమ్మెల్యేలతో ఆయన భేటీ కానున్నారు. ఇందులో భాగంగా ఆయన రాజధాని ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆగస్టు నుంచి సీఎం గ్రామాల పర్యటన, 3 రాజధానుల అంశంలో భాగంగా సెక్
తెలంగాణా రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. జూలై 1 నుంచి 14 వరకు మొదటి విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని దోస్త్ కన్వ�
పెళ్లానికి విడాకులిచ్చానని…నిన్ను రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒక మహిళను రెండేళ్లుగా శారీరకంగా అనుభవించి మోసం చేసిన ఐఆర్ఎస్ అధికారి ఉదంతం మహారాష్ట్రలో వెలుగు చూసింది. మహారాష్ట్రకు చెందిన ఒక ఐఆర్ఎస్ అధికారి రెండేళ్లుగా తనను శారీర
అమెరికాలో పని చేసేందుకు విదేశీ వర్కర్లకు అనుమతినిచ్చే హెచ్–1బీ, ఎల్–1 , ఇతర తాత్కాలిక వీసాల జారీపై మరిన్ని కఠిన తరమైన ఆంక్షలు విధించనున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కోన్నారు. విదేశాల నుంచి వచ్చే ఉద్యోగుల రాకపై నియంత్రణ విధిస్త�
హైదరాబాద్ లో భారీ డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టు చేశారు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ పోలీసులు. ఆదివారం జూన్ 21న అమీర్ పేటలో నిర్వహించిన తనిఖీల్లో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి నిషేధిత డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ద�
పూర్వాషాడ నక్షత్రంలో కూడిన పౌర్ణమి ఉన్న నెలయే ఆషాడ మాసం. ఇది సంవత్సరములో 4 వ మాసం. దీనిని శూన్య మాసమని కూడా అంటారు. పౌర్ణమినాడు చంద్రుడు ఉత్తరాషాఢ/పూర్వాషాఢ నక్షత్రాల సమీపంలోనికి వచ్చే నెల. ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి సూర్యుడు మిథునరాశి ను�
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం (టీబీ డ్యాం)లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు సాగునీరు అందించనున్న ఈ ప్రాజెక్టులో ఆదివారం నాడు ఇన్ఫ్లో 3,522 క్యూసెక్కులు వచ్చి చేరుతున్నాయ�
ఈ ఏడాదిలో తొలి సూర్యగ్రహణం రేపు(ఆదివారం, జూన్ 21) ఏర్పడనుంది. ఈ గ్రహణం పలు ప్రత్యేకతలను సంతరించుకుంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం. వలయాకారంలో కనువిందు చేయనుంది. దీన్ని చూడామణి నామక సూర్యగ్రహణంగా జ్యోతిష్య పండితులు పిలుస్తున్నారు. తేదీ. 21-06-2020 ఉదయం 11:
తాళి కట్టిన భర్త ఇంట్లో ఉండగా పరాయి మగాడితో వివాహేతర సంబంధం పెట్టుకుందో మహిళ. వివాహేతర సంబంధాలతో కుటుంబాలు విఛ్ఛిన్నమవుతున్నాయని తెలిసినా తన కంటే వయస్సులో చిన్నావాడైన వ్యక్తితో రాసలీలలాడింది. విషయం తెలుసుకుని ఆ సంబంధాన్ని మానుకోమని
కరోనా బారిన పడకుండా లాక్ డౌన్ వేళ ఇంటిపట్టున ఉండి ప్రాణాలు కాపాడుకుంటే చాలురా భగవంతుడా అని ప్రజలంతా వణికిపోతుంటే, వ్యభిచార నిర్వాహాకులు మాత్రం గుట్టు చప్పుడు కాకుండా తమ వ్యాపారం కొనసాగించేస్తున్నారు. హైటెక్ టెక్నాలజీతో వాట్సప్ లో అమ్మ�
ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకీ కరోనా కేసులు పెరుగుతుండటతో అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా కట్టడిలో భాగంగా మూడు జిల్లాల్లో మళ్లీ లాక్ డౌన్ అమలు చేయబోతున్నారు. శుక్రవారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 465 కేసులు నమోదు అయ్యాయి. అప్రమత్తమైన అ�
భూ వివాదాల నేపధ్యంలో మహాబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన ఒక రియల్టర్ దాయాదుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. షాద్ నగర్ లోని టీచర్స్ కాలనీలో నివాసం ఉండే కాంగ్రెస్ నేత, రియల్టర్ రామచంద్రా రెడ్డిని శుక్రవారం సాయంత్రం దాయాదులు కిడ్నార్ చేసి �
గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో మరణించిన సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సంతోష్బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ.5 కోట్ల ఎక్�