Home » Author »murthy
చత్తీస్ ఘడ్ లో దారుణం జరిగింది. తనపై జరుగుతున్న అత్యాచారాన్ని ప్రతిఘటించిన బాలికపై కిరోసిన్ పోసి తగల బెట్టాడు ఒక రాక్షసుడు. కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలిక బుధవారం మరణించింది. చత్తీస్ ఘడ్ లోని ముంగేలి జిల్లాలోని కొత్వాలి ప�
డాక్టర్స్ డే సందర్భంగా రాష్ట్రంలోని వైద్యులకే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవారి అందరికీ ఏపీ సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ఉదయం ఆయన 104,108 అంబులెన్స్ సేవల్లో భాగంగా నూతనంగా కొనుగోలు చేసిన 1088 అంబులెన్స్ లను విజయ�
మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. మాటలు రాని 20 ఏళ్ల మూగ యువతిపై నలుగురు మైనర్లు అత్యాచారం చేశారు. వారిలో 11 ఏళ్ల చిన్నపిల్లవాడు కూడా ఉన్నాడు. వీరిని పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్ లోని ఛతర్ పూర్ జిల్లాలోని ఓ గ్రామంలో బహిర్�
తన చెల్లెని అత్యాచారం చేసినవాడ్ని వెంటాడి పగ తీర్చుకున్నాడో అన్నయ్య. సినిమా స్టోరీని తలదన్నేలా ఉన్న ఈ రియల్ స్టోరీ తీహార్ జైలులో జరిగింది. నిజాముద్దీన్ ప్రాంతానికి చెందిన మెహతాబ్(27) అనే వ్యక్తిఅంబేద్కర్ నగర్ కి చెందిన జాకీర్(21) అనే యువకుడి మ�
టెక్నాలజీ పెరిగే కొద్ది సౌకర్యాలు ఎలా పెరిగాయో మోసాలు కూడా అదే స్ధాయిలో పెరిగాయి. చిత్తూరు జిల్లాలో కొందరు యువకులు ఒక ముఠాగా ఏర్పడి స్మార్ట్ ఫోన్ లోని డింగ్ టోన్ యాప్ ద్వారా వ్యాపారస్తులను బురిడీ కొట్టించారు.గూగుల్ ప్లే స్టోర్ లో లభించే ఈ �
కర్ణాటకలో దారుణం జరిగింది. కన్న కూతురునే మోహించి ఒకతండ్రి అత్యాచారం చేశాడు. దానికి అతడి సవతి పెళ్లాం పట్టించుకోకపోవటంతో ఆ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. బెంగుళూరులోని హరలూర్ ప్రాంతంలో 19 ఏళ్ళ యువతి తన తండ్రి సవతి తల్లితో నివసిస్తోంది. కన్నతం
మ్యారేజ్ బ్యూరో లో డబ్బులు పెడితే బాగా లాభాలు ఆర్జించవచ్చని… రూ.లక్ష డిపాజిట్ చేస్తే నెలకు 5రూపాయల వడ్డీతో పాటు.. ఏడాది తర్వాత అసలు తిరిగి తీసుకోవచ్చని ఆశచూపి కోట్ల రూపాయలు వసూలు చేసిన మోసగాడి ఉదంతం హైదరాబాద్ లో వెలుగు చూసింది. టోలీ చౌక్ లో �
కొందరు నేరగాళ్లకు ఎన్నిశిక్షలు వేసినా వాళ్లు నేరాలు చేస్తూనే ఉంటారు. ప్రముఖులను మోసం చేసి డబ్బులు కొట్టేసి జైలు కెళ్లిన నిందితులు జైలునుంచి విడుదలైన అరగంటలోనే మరొక నేరం చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన తోట బాలాజీ నాయుడు(42) రావులపాలె�
కృష్ణాజిల్లాలో వైసీపీ నేత, మంత్రి అనుచరుడు దారుణహత్యకు గురయ్యారు. మాజీ మంత్రి టీడీపీ నాయకుడు కొల్లు రవీంద్ర అనుచరులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు . మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరరావ�
తెలంగాణ రాష్ట్రంలో అవసరమైన ప్రతి ఒక్కరికీ కోరాన పరీక్షలునిర్వహిస్తామని ఇప్పటికే ర పరీక్షల సంఖ్య పెంచామనివైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం వైద్యం అందిస్తున్నామని ఆయన తెలిపారు. కరోనా పేషెంట్లకు వై�
ఆమె అందరు ఆడవాళ్ళ లాగానే ఉంది. కానీ కొంత విచిత్ర మనస్తత్వం. సాధారణంగా ఆడవాళ్లకు మగవారిమీద, మగవాళ్లకు ఆడవారిమీద ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఆమెకు మగవాళ్లకంటే ఆడవాళ్లంటేనే ఎక్కువ పిచ్చి. అందంగా ఉన్న ఆడవాళ్ళను చూస్తే కామంతో రగిలిపోయేది. వరసకు చెల
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర హోం మంత్రి మహమ్మూద్ ఆలీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. మహమ్మూద్ ఆలీ గత కొద్ది రోజులుగా కోరనా లక్షణాలతో ఇబ్బంది పడుతుండటంతో ఆయనకు కరోనా టెస్టులు నిర్వహించారు. పరీక్ష
కరోనా వైరస్ సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు..ప్రజలకు ప్రాణ భయాన్ని కల్గించి… ప్రపంచాన్ని ఆర్ధికంగా దెబ్బతీస్తే…పచ్చని కుటుంబాల్లో చిచ్చురేపింది. అదని ఇదని లేకుండా అన్నీరంగాలు కరోనా బారిన పడి సతమతమవుతూనే ఉన్నాయి. కుటుంబ వ్యవస్ధ కూడా
పరమశివుడి మెడలో ఉండే నాగేంద్రుడు శివాలయంలోకి వచ్చాడు. దీంతో భక్తులు ఆందోళన చెందారు. తెలంగాణలోని జయశంకర్ భుపాలపల్లి జిల్లా, గణపురంలోని పురాతన కాకతీయులు కాలంనాటి కోటగుళ్ల గణపేశ్వరాలయం గర్భగుడిలోకి శుక్రవారం దాదాపు 10 అడుగుల పొడుగు ఉన్న జె
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో భాగంగా పిల్లలు, పెద్దలు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. సడలింపులు ఇచ్చినప్పటి నుంచి ఉద్యోగాలకు వెళుతున్నారు కొందరు….మరి కొందరు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. అలాగే పిల్లలకు ఆన్ లైన్ క్లాస్ లు స్టార్ట్ చేశాయి కొన్�
పది, 12వ తరగతుల పరీక్షల ఫలితాల ప్రకటనకు ఫోర్ పాయింట్ ఫార్ములాను రూపొందించినట్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తెలిపింది. ఫిబ్రవరిలో ప్రారంభమైన పరీక్షలు లాక్డౌన్ కారణంగా మధ్యలోనే నిలిచిపోవటంతో మిగిలిన పరీక్షలు
ఏపీలో గత24 గంటల్లో 570 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 22.305 శాంపిల్స్ పరీక్షించగా వాటిలో 570 కేసులు నమోదయ్యయాన్నారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 9,353 కు చేరింది. 191 మంది ని
తమది రైతు పక్షపాత ప్రభుత్వమని ఇప్పటికే పలు సందర్భాల్లో నిరూపించిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో కీలక ముందడుగు వేశారు. గత ప్రభుత్వం రైతులకు ఎగ్గొట్టిన పంటల బీమా సొమ్మును చెల్లించేందుకు.. రూ. 596.36 కోట్లను శుక్రవారం విడుదల చేశారు. ఈ మొత్
వెనుకటి కెవడో తాటి చెట్టుఎందుకెక్కావురా అంటే దూడ మేత కోసం అన్నాడుట…అట్టా ఉంది వారణాశిలోని ఈ దొంగ మాటలు. పార్క్ చేసి ఉన్న పల్సర్ బైక్ ను దొంగతనం ఎందుకు చేశావురా అంటే కరోనాకు మందు కనిపెట్టటానికి అన్నాడుట. పల్సర్ బైక్ దొంగిలించిన దొంగను పోల�