Home » Author »murthy
పెళ్లి మీద ఒక్కోక్కరికి ఒక్కో కోరిక ఉంటుంది. ఫలానా ఉద్యోగం చేసే అబ్బాయిని చేసుకోవాలని, అందంగా ఉండాలని ఇలా ఏవేవో కోరికలు ఉంటాయి. అలాగే ఆ అమ్మాయికి కోరికలు ఉన్నాయి. చిన్నకోరికే అయినా తల్లి తండ్రులు ఆమె మాటను పక్కన పెట్టి వాళ్లు అనుకున్నవిధంగా
పోలీసు ఉద్యోగంలో చేరి కోట్లు సంపాదించాడు ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్. లంచాల ముసుగులో ఇళ్లు , పోలాలు,బంగారం కూడ బెట్టాడు. చివరికి ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఒక భూ సెటిల్మెంట్ వ్యవహారం లో ఏసీబీకి చిక్కిన షాబాద్ సీఐ శంకరయ్య ఆస్తులపై ఏసీబీ అధికారులు �
యాక్షన్ సినిమాని తలదన్నేలా ఉన్న దారి దోపిడీ ఘటన కర్ణాటకలో జరిగింది. 20 కత్తిపోట్లు తగిలినా, నొప్పిని భరిస్తూ , దొంగలను ఎదిరించి వారినుంచి తప్పించుకుని వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీరు. బెంగుళూరు కు చెందిన టెక్కీ నరేష్ త�
ఆన్లైన్ కోర్సులు చదువుతున్న ఇతర దేశాల విద్యార్థులు దేశాన్ని విడిచి వెళ్లిపోవాలని అమెరికా ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఆదేశాలతో ఆందోళన చెందుతున్న తెలుగు విద్యార్థులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. ఆ విద్యార్థులకు ఇబ్బందుల�
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్ చనిపోయాడని చెప్పింది సికింద్రాబాద్ లోని ఒక కార్పోరేట్ ఆస్పత్రి. కుటుంబ సభ్యులను కంగారు పెట్టించి బిల్లు మొత్తం చెల్లించి శవాన్ని తీసుకువెళ్లమన్నారు. దీంతో చివరి చూపు కోసం ఆస్పత్రికి చేరుకున్�
రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపధ్యంలో రోగులకు అవసరమైన సేవలందించేందుకు బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంను కోవిడ్ కేర్ సెంటర్ గా మార్చాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. స్టేడియంతో పాటు బెంగుళూరు ప్యాలెస్ ను కూడా క�
కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వాలతో పాటు పలు స్వచ్చంద సంస్ధలు కూడా కృషి చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించటం చేస్తున్నాయి. కొన్ని సంస్ధలు వారికి అవసరమైన నిత్యావసరాలను అందించాయి. కరోనా కట్టడి విధుల్లో ఉన్న చెన్నై కార్పోరేషన్ కు చెందిన అసిస్టెంట్
దేశంలో కరోనావైరస్ వ్యాప్తి కాకుండా ప్రజలంతా భౌతిక దూరం పాటించండని ప్రభుత్వం మొత్తుకు చెపుతుంటే ఆడవారి శరీరాలతోనే వ్యాపారం చేస్తున్నారు కొందరు అక్రమార్కులు. కరోనా విపత్కర పరిస్ధితుల్లో, అయిన వారికి కూడా షేక్ హ్యాండ్ ఇవ్వకుండా నమస్కారంతో
విశాఖ మన్యంలో ఘోరం జరిగింది . కలుషిత ఆహారం తిని 70 మంది అస్వస్థతకు గురయ్యారు. జి. మాడుగుల మండలం గడుతురు పంచాయతీ పరిధిలోని మగత పాలెంలో ఘటన జరిగింది. చనిపోయిన ఆవు మాంసం తినటంతో వీరంతా అస్వస్ధతకు గురైనట్లు వైద్యులు గుర్తించారు. బాధితులను పాడేరు జ�
కుటుంబ కలహాల నేపధ్యంలో భార్యను హత్య చేసి, ఆ శవాన్ని ఇంట్లోనే దాచి పెట్టి రెండు రోజుల పాటు నిద్రపోయిన కిరాతకుడి ఉదంతం మధ్య ప్రదేశ్ లో వెలుగు చూసింది. భోపాల్ కు 186 కిలోమీటర్లు దూరంలోని సాగర్ అనే గ్రామంలో ఈ విషాద ఘటన జరిగింది. నిందితుడి ఇంటి నుంచ�
కరోనా వైరస్ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ఎదిగొచ్చిన కొడుకులు ముగ్గురు పెళ్లి చేసుకుని హాయిగా కాపురాలు చేసుకుంటున్నారనుకుంటే అందులో ఇద్దరికి కరోనా సోకగా మరో వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. ఈ విషాదగాధ గుంటూరు జిల్లాలో జరిగింది. వినుకొ
ప్రభుత్వాలు ప్రజల కోసం ఎన్ని పధకాలు ప్రవేశ పెట్టినా మారు మూల పల్లెజనాలకు అవి అందటంలేదు. చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో ఇదే జరిగింది. అడవిలో ఉన్న ఒక గ్రామానికి సరైన రహాదారి లేకపోవటంతో నిండు గర్భిణినీ ఆస్పత్రికి తీసుకువెళ్లటానికి చాలా ఇబ్బందులు పడ్
కామాంధులకు కళ్లు మూసుకు పోతున్నాయి. ఏమి చేస్తున్నారో స్పృహ కూడా ఉండటంలేదు. మధ్య ప్రదేశ్ లో ఓ కామాంధుడు ఏకంగా ఒక ఆవుతో అసహజ శృంగారం చేశాడు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని సుందర్ నగర్ లో జూలై 4న ఈ ఘటన జరిగింది. జూలై 4 తెల్లవారుఝూమున ఓ 55 ఏళ్ల వ్యక్�
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆయన కుటుంబసభ్యులు బుధవారం ఘనంగా నివాళులు అర్పించారు. నేడు వైఎస్సార్ 71వ జయంతి సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటు�
బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ముంబై, థానే ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్రలో అధికంగా కరోనా కేసులు నమోదువుతుంటం..వీటికి తోడు భారీ వర్షాలు కు
ముంబై మహా నగరంలో నేటి నుంచి కోవిడ్ -19 పరీక్ష చేయటానికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం లేదని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి) మంగళవారం నిర్ణయించింది. నగరంలో కోవిడ్ -19 పరీక్షల సంఖ్యను పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు, కోవి
సోషల్ మీడియా ప్లాట్ ఫాంస్ వల్ల సద్వినియోగం కంటే దుర్వినియోగమే ఎక్కువ జరుగతున్నట్లు కనిపిస్తోంది. కొందరు అకాతాయిలు చేసే పనులతో యువతులు మహిళలు ఇబ్బందుల పాలవుతున్నారు. పాత పరిచయాన్ని అడ్డం పెట్టుకుని ఒక యువతి నగ్న ఫోటోలు ఇన్స్టాగ్రాంలో పో�
సికింద్రాబాద్ లో దారుణం జరిగింది. అనారోగ్యంతో హస్పటల్ లో చేరిన యువకుడు చికిత్స పొందుతూ మరణించాడు. 15 రోజుల చికిత్సకు రూ.12 లక్షలు బిల్లు వేసింది ఆస్పత్రి యాజమాన్యం. అంతడబ్బు చెల్లించలేమని చెప్పటంతో చివరకి శవం ఇచ్చి పంపించారు. యాదగిరి గుట్టకు �
1400 కోట్ల రూపాయల బ్యాంకు స్కాం కేసులో నిందితుడు, గురు రాఘవేంద్ర బ్యాంక్ మాజీ సీఈవో వాసుదైవ్ మైయా (70) అనుమానాస్పదస్ధితిలో మృతి చెందారు. జులై 6వ తేదీ సోమవారం సాయంత్రం బెంగుళూరు లోని తన ఇంటి బయట పార్క్ చేసిన కారులో ఆయన శవమై కనిపించారు. ఆయన మృతికి కా�
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఎస్కార్ట్ వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్ మృతి చెందాడు. మంగళవారం ఉదయం హైదరాబాద్ గచ్చిబౌలి నుంచి మంత్రి విజయవాడకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్�