Home » Author »murthy
ప్రియుడితో కలసి భార్య, భర్తను హత్య చేసిన ఘటన వికారాబాద్ లోని అనంతగిరి అడవుల్లో జరిగింది. అత్తగారు మరణించే సరికి అసలు విషయం బయటపడటంతో ..దొరికి పోతామనే భయంతో ఆత్మహత్యా యత్నం చేసిందా ఇల్లాలు. రంగా రెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరు గ్రామానికి చ�
దేశంలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. రాబోయే రోజుల్లో దీని తీవ్రత ఆందోళన కలిగించేట్టుగానే ఉంది. క్వారంటైన్ కేంద్రాల్లో చేరుతున్న వారి సంఖ్యను బట్టి చూస్తే ఇది తెలుస్తోంది. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 31.58 లక్షల మం�
పెళ్ళై భర్తతో విడాకులు తీసుకున్న మహిళతో సన్నిహితంగా ఉండి, పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేసిన ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకి దిగింది. పశ్చిమ గోదావరి జిల్లా పాల కొల్లుకు చెందిన శంకర శాస్త్రి అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన ఒక మహిళతో క�
బీహార్ లో కురిసిన భారీ వర్షాలు, వరదలతో కోషి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. వరద ఉధృతికి నేల కోతకు గురవడంతో నది ఒడ్డున ఉన్న ఓ స్కూల్ భవనం చూస్తుండగానే కుప్పకూలింది. ఈ సంఘటన భగల్పూర్లో జరిగింది. భవన శిథిలాలు నదిలో కొట్టుకుపోయాయి. కరోనా లాక్డౌన�
పచ్చని పందిట్లో పెళ్లైన 5వరోజే నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలో జరిగింది. ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో ఒక్కటైన ఆ జంటలో వధువు ఆత్మహత్య చేసుకునే సరికి ఆ కుటుంబం శోక సముద్రంలో మునిగి పోయింది. తిరుపూర్ జిల్లా త�
విశాఖపట్నంలో ఈనెల 11 న ఆత్మహత్య చేసుకున్న భూతల శ్రీను మహేష్ అనే వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ సంగతి తెలిసే అతను ఆత్మహత్యా యత్నం చేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు. విశాఖలోని శాంతి నగర్ కు చెందిన శ్రీనుమహేష్ (44) ఈనెల11 న నాలుగు అంతస్
ఈ రోజుల్లో ఎవరికీ ఓర్పు, సహనం ఉండటం లేదు. ఆవేశాలతో జీవితాలు బుగ్గి చేసుకుంటున్నారు. కొత్తగా పెళ్లైన వారి మధ్య వచ్చిన విభేదాలతో… ఆవేశంలో ఒకరిపై ఒకరు చేయి చేసుకునే దాకా వెళ్లటంతో రెండు కుటుంబాల మధ్య దూరం మరింత పెరిగింది. చివరికి పోలీసుల ఎదుట�
ఉత్తర ప్రదేశ్ లో దారుణం జరిగింది. 20 ఏళ్ల కాలేజి యువతిపై ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. ఉత్తరాఖండ్ లోని ఉథమ్ సింగ్ నగర్ జిల్లా ఖాతిమా పట్టణంలో నివసించే 20 ఏళ్ళ యువతి జూలై9 న కాలేజీ లైబ్రరీ నుంచి ఇంటికి తిరిగి వెళుతోంది. దారిలో ఆమెకు ఒక
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించేస్తోంది. మృత్యు భయంతో ఏ మనిషికి ఎక్కడ, ఎలా సోకుతుందో తెలియనంతగా భయపడిపోతున్నారు ప్రజలు. కరోనా సోకినా చికిత్స పొంది ఆస్పత్రి నుంచి క్షేమంగా ఇళ్లకు వెళుతున్న వారూ ఉన్నారు. హైదరాబాద్ లో మామా అల్లుళ్ళిద్దరి�
భారత్ చైనాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తి దేశంలో చైనా వస్తువులను బహిష్కరించాలనే ఉద్యమం పెద్ద ఎత్తున మొదలైంది. చైనా బలగాలు భారత భూభాగాన్ని ఆక్రమించుకున్నాయని మనం భయపడుతున్నాము. కానీ అనేక రంగాల్లో చైనా ఉత్పత్తులు మన మార్కెట్ ను కబ్జా చేసేశాయి. అ�
కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుందని ఆగ్రహించిన తండ్రి ఆర్నెల్ల తర్వాత అల్లుడి కుటుంబంపై దాడి చేసి నలుగురిని హతమార్చాడు. ప్రేమ పెళ్ళి చేసుకున్న కూతురు ఆస్తిలో వాటా అడిగే సరికి ఆగ్రహంతో రెచ్చిపోయి మారణ హోమం సృష్టించాడు. సంతోషంలో మునిగి తేలా�
దేశంలో తమిళనాడు, ఢిల్లీ తరువాత 2,38,461 కోవిడ్ -19 కేసులతో మహారాష్ట్ర అత్యధిక కోవిడ్ కేసులు ఉన్న రాష్ట్రంగా కొనసాగుతోంది. బాలీవుడ్ సూపర్ స్టార్, బిగ్ బి అమితాబచ్చన్ కి కరోనా పాజిటివ్ సోకటంతో ఆయన అభిమానులు తెగ ఆందోళన చెందుతున్నారు. అమితాబ్ ఆరోగ�
నైరుతి రుతుపవనాలు దేశమంతటా విస్తరించాయని హైదరాబాద్ లోని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు , రేపు అక్కడక్కడ తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ ను�
ఆస్పత్రుల్లో వైరస్ నిర్మూలన కోసం రీవాక్స్ ఫార్మా సంస్థ తయారు చేసిన రోబోను(యూవీ రోవా బీఆర్ అనే మొబైల్ ర్యాపిడ్ వైరస్ డిస్ఇన్ఫెక్షన్ రోబో) మంత్రి కేటీఆర్ గాంధీ ఆస్పత్రికి అందచేశారు. శనివారం ప్రగతిభవన్లో రూ.12 లక్షల విలువైన రోబోను సామ
హైస్కూల్ స్థాయి నుంచే విద్యార్థుల్లో పారిశ్రామికవేత్తలుగా (ఎంటర్ప్రెన్యూర్షిప్) ఎదగాలనే ఆలోచన తీసుకురావాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అప్పుడే ఉద్యోగాల కోసం ఎదురుచూడటం కాకుండా ఉద్యోగాలు క�
జయరాం అనే వ్యక్తి వద్దనుంచి రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కిన షాబాద్ సీఐ ఆస్తులు తవ్వే కొద్ది వెలుగు చూస్తున్నాయి. రూ.4 కోట్ల రూపాయలు ఉండొచ్చు అనుకున్న ఆస్తులు సోదాల్లో రూ.40 కోట్లకు చేరుతున్నట్లు సమాచారం. శంకరయ�
కాలేజీ చదివే రోజుల్లో ప్రేమించిన అమ్మాయిుని, తల్లి,తండ్రులు కుదిర్చిన అమ్మాయినీ, ఇద్దరినీ పెళ్లి చేసుకున్నాడో మధ్య ప్రదేశ్ యువకుడు. బేతుల్ జిల్లా కెరియా గ్రామంలో జులై8న బంధు మిత్రుల మధ్య వైభవంగా జరిగిన పెళ్లిలో ఇద్దరు వధువుల మెడలో తాళి కట్�
ఆధ్యాత్మిక ముసుగులో ఒక భక్తురాలిపై లైంగిక దాడి చేస్తున్న స్వామీజీ, అతడి శిష్యుడి బాగోతం తెలంగాణలోని దుబ్బాక పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. సిధ్ధిపేట జిల్లా దుబ్బాక మండలం చీకోడ్ కు చెందిన ఒక మహిళ సంతోషిమాత భక్తురాలు. ఆమెకు సంతోషిమా�
నేపాల్ ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకు 22 మంది మరణించారు. కస్కీ జిల్లాలో భారీవర్షాల కారణంగా ముగ్గురు పిల్లలతో సహా ఏడుగురు మరణించారు. పోఖారా జిల్లా సారంగకాట్ ప్రాంతంలో ఇల్లు కూలి ఐదుగురు మృత్యు�
చత్తీస్ ఘడ్ లో దారుణం జరిగింది. 5 ఏళ్లబాలికపై 17 ఏళ్ళబాలుడు అత్యాచారం చేసి బావిలోకి విసిరేశాడు. అత్యాచారం చూశాడని బాలిక బంధువు 6 ఏళ్లబాలుడిని గొంతుకోసి చంపేశాడు. చత్తీస్ ఘడ్ లోని కోరియా జిల్లాలోని ఒక గ్రామంలో కొందరు పిల్లలు సమీపంలోని అటవీ ప్ర�