Home » Author »murthy
ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం చోటు చేసుకుంది. తల్లితో సహజీవనం చేస్తున్న ఓ వ్యక్తి , ఆమెకు తెలియకుండా ఆమె కూతురుపై కూడా అత్యాచారం చేశాడు. తల్లికి చెపితే … ఇద్దరికీ పెళ్లి చేసేస్తా గొడవ చెయ్యకని చెప్పింది. దీంతో బాధితురాలు దిశ పోలీసు స్టేషన�
ముంబై పోలీసులు జులై 14న వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఒక ఇంటి నుంచి రెండు అస్ధి పంజరాలను స్వాధీనం చేసుకున్నారు. విచారించగా మతం మార్చుకోనందుకు ప్రియురాలిని, ఆమె కుమార్తెను ప్రియుడు దారుణంగా హత్య చేసి ఇంట్లో పూడ్చి పెట్టినట్లు తెలిసింది. ఆ ఇంటిలో స�
తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కారణంతో తోడల్లుడిని దారుణంగా నరికి చంపాడు ఒక వ్యక్తి. తమిళనాడులోని టూటికోరన్ జిల్లాలో నివసించే విఘ్నేశ్వరన్(28), ప్రేమ్ కుమార్(27) తోడల్లుళ్లు. ఇద్దరి భార్యలు అక్క చెల్లెళ్లు. ఆటోరిక్షా నడుపుకునే ప్ర
కరోనా అన్ లాక్ టైంలో అందరూ జాగ్రత్తలు తీసుకుని ఉద్యోగ, వ్యాపారాలు చేసుకుంటుంటే… కొందరు అక్రమార్కులు అన్ లాక్ సమయాన్ని వ్యభిచార వృత్తిలో డబ్బులు సంపాదించటానికి వినియోగించుకుంటున్నారు. వేరే రాష్ట్రాల నుంచి యువతులను హైదరాబాద్ రప్పించి వా
మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. ఒక మహిళతో చనువుగా ఉంటూ ఆమె స్నానం చేస్తుండగా వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్న ఆటోడ్రైవర్ ను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని వేమనపల్లి మండలంం సూరారం గ్రామానికి చెందిన రస్ పెల్లి మధు ఆటో నడుపుకుంటూ �
దేశంలో కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్ననేపధ్యంలో కంపెనీలు తమ ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయిస్తున్నాయి. ఐటీ, బీపీవోలతో సహా అవకాశం ఉన్న పలు వాణిజ్య సంస్దలు ఇదే పద్దతిని ఫాలో అవుతున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం మరోసారి ఐటీ ఉద్యోగులకు శు�
భర్త పెట్టే వేధింపులు తాళలేక హత్య చేసింది ఓ ఇల్లాలు. ఇందుకు అత్తగారు సహకరించింది. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం నక్కపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన లోకనాధ రెడ్డి రోజు ఏదో ఒక కారణంతో భార్యను వేధించేవాడు. అకారణంగా రోజు భర్త తనత�
అగ్గిపుల్ల సబ్బుబిళ్ళ కాదేదీ కవితకనర్హం అన్నాడు మహా కవి శ్రీశ్రీ. అలాగే ఇప్పుడు ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహామ్మారి తో కూడా పారిశ్రామికి వేత్తలు వ్యాపారాలు చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందినప్పటి నుంచి పారిశ్రామిక, వాణిజ
కోవిడ్ రక్షణ నిబంధనలు గాలికి వదిలేసి 30 మంది అతిధులతో గ్రాండ్ గా బర్త్ డే పార్టీ జరుపుకున్న 25 ఏళ్ల యువకుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. జులై18, శనివారం, బాంద్రాలోని తన ఇంట్లో 25 వ పుట్టిన రోజు సందర్బంగా 25 కేకులు కట్ చేసాడు హరిస్ ఖాన్ అనే యువకుడ�
మనుషుల్లో మానవత్వం తగ్గిపోతోంది. సాటి మనుషులతో దురుసుగా, కర్కశంగా ప్రవర్తించే మనుషుల్ని మనం చూస్తూనే ఉన్నాం. మనుషులపట్లే కాదు మూగ జీవాల పట్ల కూడా కర్కశంగా ప్రవర్తిస్తూ తమ లోని రాక్షసత్వాన్ని బయట పెట్టుకుంటున్నారు కొందరు. హైదరాబాద్ కు చెంద
ప్రముఖ పుణ్య క్షేత్రమైన తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో జూలై 31న వరలక్ష్మీ వ్రతం ఆన్లైన్(వర్చువల్) ద్వారా నిర్వహిస్తామని టిటిడి జెఈవో పి.బసంత్కుమార్ చెప్పారు. భక్తులు ఇంటి నుండే వ్రతంలో పాల్గొన వచ్చని ఆయన అన్నారు. క�
పాఠాలు చెప్పి పది మందికి ఆదర్శంగా నిలవాల్సిన గురువు ప్రేమ పాఠాలు చెప్పి యువతిని మోసం చేశాడు. పెళ్లి కాలేదని అబద్దం చేప్పి నిశ్చితార్ధం చేసుకుని వారి వద్ద రెండు లక్షలు కాజేశాడు. విషయం తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసి అరెస్ట్ చేయిస్తే… బెయిల�
హైదరాబాద్ ఎల్బీ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. స్దానిక జనప్రియ కాలనీలోని ఫ్యామిలీ కేర్ సెంటర్ లో హేమలత (23) అనే మహిళ హత్యకు గురైంది. సహోద్యోగి వెంకటేశ్వరరావు ఆమెపై ఈ దారుణానికి ఒడిగట్టాడు. లాక్ డౌన్ కారణంగా రెండు వారాల పాటు ఇంటికి వెళ్ళి వచ్చిన
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితురాలు నళిని శ్రీహరన్ ఆత్మహత్యాయత్నం చేశారు. తమిళనాడులోని వేలురు జైలులో సోమవారం రాత్రి ఆమె ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. విషయం గమనించిన జైలు సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తరలించారు. నళిని ఆత్మహత్�
కరోనా వైరస్ ని ఎదుర్కునేందుకు వ్యాక్సిన్ ఆగస్ట్ లో వచ్చేస్తుంది సెప్టెంబర్ లో వచ్చేస్తుందనే వార్తలు రోజూ పేపర్లు, టీవీలు, సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. వ్యాక్సిన్ తయారీకి ప్రపంచ వ్యాప్తంగా వందకు పైగా కంపెనీలు పోటీ పడి ప్రయోగాలు చేస్తున్
కరోనా మహమ్మారి సెలబ్రిటీలను కూడా కలవర పెడుతోంది. రాజకీయ నాయకులతో పాటు సినీ రంగంలోని వారికి కరోనా సోకి భయ పెడుతోంది. తాజాగా యాక్షన్ హీరో సీనియర్ నటుడు అర్జున్ కుమార్తె హీరోయిన్ ఐశ్వర్య కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు ఆమె ఇన్ స్టా గ్రా�
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా చైనాలో మూత పడిన సినిమా ధియేటర్లు దాదాపు 6 నెలల తర్వాత ఈ రోజు తెరుచుకోనున్నాయి. వైరస్ వ్యాప్తి తక్కువగా ఉన్న ప్రాంతాల్లోనేటి నుంచి( జులై 20) ధియేటర్లలో సినిమాలు ప్రదర్శించనున్నారు. చైనా లో కరోనా వైరస్ ఉధృతి తగ్గిన క�
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ బాగా వ్యాప్తి చెందుతోంది. సామాన్య ప్రజలతో పాటు అధికార పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులకు తాకిన సెగ ఇప్పుడు కుత్బుల్లాపూర్ ఎమ�
వివాహేతర సంబంధాలతో కుటుంబాలు విఛ్చినమవుతున్నాయని తెలిసినా చాలామంది వాటిపట్ల ఆకర్షితులవుతూ కుటుంబాల్ని, జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. వాళ్లను నమ్ముకున్న వాళ్లను ఒంటరి చేసి వెళ్లి పోతున్నారు. వివాహేతర సంబంధం ఊళ్లో వారికి తెలిసి పోయి
కరోనా మహమ్మారి టీటీడీని పట్టి పీడిస్తోంది. శ్రీవారి ఆలయంలో స్వామికి సేవ చేసే అర్చకుల్లో 18 మందికి కరోనా పాజిటివ్ రాగా రెండురోజుల క్రితం పెద్ద జీయర్ స్వామికి కరోనా పాజిటివ్ రాగా మెరుగైన వైద్యం కోసం ఆయన్ను చెన్నై అపోలోకు తరలించినట్లు సమాచారం.