Home » Author »murthy
కరోనా మహమ్మారి ఎందరి జీవితాలనో అతలాకుతలం చేసేస్తోంది. వ్యాధి సోకి కొందరు… వ్యాధి సోకుతుందనే భయంతో మరి కొందరు…. వ్యాధి కారణంగా తలెత్తిన ఆర్ధిక సంక్షోభంలో కొందరు బలైపోతున్నారు. అనంతపురం జిల్లాలో ఇదే జరిగింది. కరోనా జయించి ఇంటికి తిరిగి వచ
ఉత్తరప్రదేశ్ లోని బరేలి జిల్లాలో దారుణం జరిగింది. తన ప్రియురాలితో సన్నిహితంగా ఉన్నప్పుడు చూశాడని ఆమె ఆరేళ్ల తమ్ముడిని ఓ ప్రియుడు గొంతుకోసి చంపేశాడు. ఈ విషయం ఆలస్యం గా వెలుగు చూడటంతో పోలీసులు కేసు నమోదు చేసారు. బరేలి జిల్లాలోని ఈద్జాగిరి గ�
కరోనా మహమ్మారి బారిన పడి ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే… శవాలపై పేలాలు ఏరుకునే చందంగా మారిందని ప్రైవేట్ ఆస్పత్రుల్లో పరిస్ధితిపై రోగుల బంధువులు వాపోతున్నారు . హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ఓ కార్పోరేట్ ఆస్పత్రిలో కరోనా సోకి ఒక మహిళ ఆదివారం
మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంపై కర్నూలు జిల్లా ప్రజలు, విద్యార్థి, యువజన, ప్రజా సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. న్యాయరాజధానిగా కర్నూలును ప్రకటించడంతో… జిల్లాల్లో సంబరాలు చేసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా చేస్తున్న పో
మూడు రాజధానుల బిల్లును గవర్నర్ ఆమోదించడంపై ఏపీలో రాజకీయ దుమారం చెలరేగింది. గవర్నన్ నిర్ణయాన్ని టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రజల ఆకాంక్షలను కాలరాశారని మండిపడ్డాయి. బీజేపీ మాత్రం మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగత
దేశంలో మగాళ్ల రూపంలో ఉన్న మృగాలు ఎక్కడో ఒక చోట తమ నైజాన్ని బయటపెడుతూనే ఉన్నారు. మహిళలపై దాడులు చేసిన వారికి శిక్షలు విధిస్తున్నా వాటిని చూసి ఏమాత్రం జంకు బొంకు లేకుండా మహిళలు, చిన్నారి బాలికలపై దాడులు చేస్తూనే ఉన్నారు. ఇటీవల త్రిపురలో ఓ యువ�
విశాఖ పట్నంలోని హిందుస్థాన్ షిప్యార్డ్లో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారీ క్రేన్ కూలి ఆరుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. వారిని ఆస్పత్రికి త రలించి చికిత్స అందిస్తున్నా�
దేశవ్యాప్తంగా అన్ లాక్ సడలింపులు అమలవుతున్నా రెండు రాష్ట్రాల మధ్య రాక పోకల విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే పాసుల ద్వారానే ప్రజలు రవాణా చేసే పరిస్ధితి ఇన్నాళ్లు నెలకొంది. దీంతో తెలంగాణ నుంచి ఏపీ కి ప్రయాణం చేసేవారు పలు ఇబ్బందులు �
కాళ్ల పారాణి ఆరక ముందే పెళ్లైన మూడు రోజులకే కన్న కూతురు కన్ను మూసింది. పచ్చని పందిట్లో పెళ్లినాటి ముచ్చట్లు తీరకముందే విషాదం అలుముకుంది. అల్లారు ముద్దుగా పెంచిన కూతురుకు ఏం కష్టం వచ్చిందో తెలీదు కానీ పెళ్లైన మూడు రోజులకే ఆత్మహత్య చేసుకోవట
ప్రముఖ బాలీవుడ్ నటుడి కుమార్తెను బ్లాక్ మెయిల్ చేస్తున్న 25 ఏళ్ల యువకుడిని ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. బాలీవుడ్ కు చెందిన ఓ 60 ఏళ్ల స్టార్ నటుడి కుమార్తెకు సంబంధించిన అశ్లీల చిత్రాలను ఇన్ స్ట్రాగ్రాం ద్వారా సేకరించి వాటిని సో
కరోనా వైరస్ భయంతో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక రూపంలో అది ప్రజలను బాధిస్తోంది. ప్రజలతో కలవకుండా భౌతిక దూరం పాటిస్తూ ఉన్నా, అసలు ఎవరినీ కలవకుండా ఉండే వీఐపీలు, నగరానికి దూరంగా ఉన్న తన ఫాం హౌస్ లలో ఉండి రక్షణ పొందుతున్న వారికి కూడా కరోనా ప�
ప్రేమకు ఆస్తులు, అంతస్తులు, కులాలు మతాలు ఏవీ అడ్డురావనేది అందరకీ తెలిసిన విషయమే…. కానీ ఇటీవల కొన్ని ఘటనలు చూస్తుంటే వయస్సు, వావి వరసలు కూడా ఉండవని రుజువవుతోంది. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం సారాపూర్ తండాలో ఇదే జరిగింది. తండాకు చెందిన సేన
సినిమాలు, టీవీ సీరియల్స్ లో నటిస్తూ జీవనం గడుపుతున్న ఒక నటిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో సహజీవనం చేసి పెళ్ళి చేసుకోమనే సరికి తప్పించుకు తిరుగుతూ మోసం చేసిన వ్యాపారిపై నటి ఫిర్యాదు చేసింది. సాధారణంగా సినిమాల్లోనూ, టీవీ సీరియల్స్ లో�
తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల పవిత్రోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. మొదటిరోజు శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు.ఈ సందర్భంగా ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని పవిత్ర మండపంలోని యాగశాలకు వేంచేపుచేశారు. అక్కడ
కరోనా పేషెంట్లకు సేవేచేసేవారు ధరించే పీపీఈ కిట్లు ధరించి ఆస్పత్రిలోని కరోనా వార్డులో ఒక మహిళ హల్ చల్ చేసింది. పీపీఈ కిట్ ముసుగులో ఆమె ఎవరన్నది గుర్తు పట్టటానికి కొ్న్నాళ్లు పట్టింది. కరోనా పేరు చెపితేనే జనాలు హడలిపోయి…అయిన వాళ్ళను కూడా ద�
అతనొక ఆయుర్వేద డాక్టర్. ప్రాణాలు పోసి రోగులను రక్షించాల్సిన వాడు నేరాల చేయటంలో డాక్టరేట్ సంపాదించాడు. ఎవరికీ చిక్కకుండా నేరం చేయటానికి వేసే ప్లాన్లలో అతనిది మాస్టర్ మైండ్. ఢిల్లీ దాని పొరుగు రాష్ట్రాలు ఉత్తర ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్లలో �
హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఫార్మాస్యూటికల్ సంస్ధ కరోనా కు సంబంధించి తక్కువ ధరలో మందును అందుబాటులోకి తీసుకు వచ్చింది. బుధవారం జులై29 నుంచి ఈ మందు మార్కెట్లో లభ్యం అవుతున్నట్లు తెలిపింది. ఇప్పటికే కరోనా చికిత్సలో భాగంగా అందిస్తున్న రెమిడిసి�
ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర్రం పేరు ఇటీవల తరచూ కిడ్నాప్ వార్తలతో ప్రముఖంగా వినపడుతోంది. ఇంతకు ముందు రెండు ఘటనలు జరగ్గా, ఆదివారం మూడోఘటన జరిగింది. గోరఖ్ పూర్ జిల్లాలోని పిప్రాయిచ్ ప్రాంతంలో 14 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసిన దుండగులు కోటి రూపాయలు డిమ
దేశంలోనే టాప్ మోస్ట్ సెలబ్రిటీ, భారత క్రికెట్ దిగ్గజం, భారత రత్న సచిన్ టెండూల్కర్, ఆయన భార్య అంజలీని మోసం చేసాడు హైదరాబాద్ కు చెందిన రియల్టర్ కోటారెడ్డి. సచిన్ ఫ్యామిలీతో పాటు సినీ తారలు రమ్యకృష్ణ. నయనతారలతో పాటు పలువురు సెలబ్రిటీలను కూడా మో�
చత్తీస్ ఘడ్ లో దారుణం జరిగింది. ఐదేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేసి చంపాడు. జాష్ పూర్ జిల్లాలోని ఓగ్రామంలో శుక్రవారం, జులై 24 న ఓ బాలిక పశువుల మేత కోసం తమకు బంధువైన యువకుడిని తీసుకుని అడవికి వెళ్లింది. అడవిలోకి వెళ్లి మేత కోసే సమయంలో యువకుడ