Home » Author »murthy
రాష్ట్రంలో వివిధ వృత్తి, సాంకేతిక విద్యాకోర్సుల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్షలను నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి ప్రయత్నాలు మొదలెట్టింది. సెప్టెంబర్ నెల ఒకటి నుంచి ఆరో తేదీ వరకు JEE మెయిన్ పరీక్షలను నిర్వహించేందుకు నేషనల్ ట�
తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు రంగంలో ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ దృష్టి సారించింది. రాష్ట్రంలోని నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలను సులభతరం చేసేందుకు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే డీట్ అనే వెబ్ సైట్ ద్వారా ఉపాధి అవకాశాలప�
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం త్వరలోనే సర్వదర్శనం టోకెన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. ఆగస్టు నెలాఖరున జరిగే బోర్డు సమావేశంలో చర్చించి… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిబ
ఆమెకు 26, అతనికి 19…..అవును, వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. సోషల్ మీడియా వేదిక ఫేస్ బుక్ ద్వారా ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెద్దలకు తెలీయకుండా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. తనకంటే వయస్సులో 7 ఏళ్ల చిన్నవాడైన యువకుడితో పెళ్
కరోనా పేషెంట్ల చికిత్స కోసం విజయవాడలోని రమేష్ హాస్పటల్ లీజుకు తీసుకుని నిర్వహిస్తున్న, గవర్నర్ పేట, స్వర్ణ ప్యాలెస్ హోటల్లో ఆదివారం తెల్లవారు ఝూమున జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆ�
తమిళనాడుకు చెందిన ప్రేమ జంట పరారైన ఘటనలో చిత్తూరు జిల్లా నాగలాపురానికి చెందిన ఒక ఆశ్రమ నిర్వాహాకుడిని తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజులకండ్రిగలో యోగ్యత అనే పేరుతో ప్రభు అనే వ్యక్తి కొన్నాళ్లుగా అనాధ ఆశ్రమం నిర్వహిస్తున్నా�
ప్రేమ పేరుతో తనను వంచించి గర్బవతిని చేసిన యువకుడితో పెళ్ళి చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లాలో ఒక యువతి వాటర్ ట్యాంక్ ఎక్కి ధర్నా చేపట్టింది. కరీనంగర్ జిల్లా మానకోండూరు మండలం ఖాదర్ గూడెంకు చెందిన సురేష్, చెంజర్లకు చెందిన రవళి అనే యువత�
కరోనా చికిత్సలో అత్యవసర పరిస్ధితుల్లో వినియోగించే రెమెడిసివర్ ఇంజెక్షన్లను రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులకు ప్రభుత్వం పంపిణీ చేసింది. సీఎం కేసీఆర్ చొరవతో పెద్దమొత్తంలో ఇంజెక్షన్లను అందించిన హెటిరో డ్రగ్స్ సంస్థ, అవసరమైతే మరో 50 వేల ఇంజె�
పుత్రోత్సాహము పుత్రుడు జనియించినంతనే… అనే ఆనందం తీరుకుండానే కన్నుమూసిన తండ్రి విషాద గాధ సిధ్ధిపేట జిల్లాలో జరిగింది. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరు కు చెందిన ఎర్రోళ్ల శ్రీనివాస రావు హైదరాబాద్ లో లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్నాడ
వివాహేతర సంబంధాలతో కుటుంబాలు, జీవితాలు నాశనం అవుతున్నాయని తెలిసినా కొంత మంది వాటిపట్ల ఆకర్షితులవటం ఆందోళన కలిగిస్తోంది. ప్రియురాలి మోజులో పడి తాళికట్టిన భార్యను హత్య చేశాడో కసాయి భర్త. ఆత్మహత్యగా చిత్రీకరించి తప్పించుకోవాలనుకున్నాడు, కా
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఒకరి కోసం ఒకరన్నట్లు బతికారు. విదేశాలకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. కరోనా కష్టకాలంలో ఆర్ధిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. కాసింత ఓర్పుగా ఉండి ఉంటే మంచి రోజులు వచ్చేవి. కానీ తొందరపాటు చర్యతో దంపతులిద్దరూ బలవన్మరణా
ఇంటి కొచ్చిన కోడలితో, మామ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కూతురులా చూసుకోవాల్సిన కోడలితో శృంగారం జరిపాడు. మొగుడుతోనూ,మామ తోనే సుఖాన్ని పొందుతున్న భార్య అందుకు అభ్యంతరం చెప్పలేదు. గుట్టుగా ఇద్దరితోనూ మెలుగుతోంది. భార్య అక్రమ సంబంధం తెలిసిన
వాళ్లిద్దరిదీ అక్రమ సంబంధం.. ఉన్న ఊళ్లో నుంచి పారిపోయి వచ్చారు. హైదరాబాద్ కి వచ్చాక… ఆమె మరోక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అది చూసి తట్టుకోలేని పాత ప్రియుడు ఆ వ్యక్తిని హత్య చేశాడు. హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ద�
కాలం మారుతుంది…ఓడలు బళ్లవుతాయి..బళ్ళు ఓడలవుతాయి అన్నిరోజులూ ఒకేలా ఉండవనేది అనుభజ్ఞులైన పెద్దలు, రాజకీయ నాయకుల మాట. తమిళ రాజకీయాల్లో జయలలిత సీఎంగా ఉన్న టైంలో షాడో సీఎం గా పెత్తనం చెలాయించిన చిన్నమ్మ శశికళ జీవితం కూడా అలాగే ఉంది. అక్రమాస్తు
వేరే వాళ్లతో తనకు అక్రమ సంబంధం ఉందని రాసివ్వమని అత్తమామలు వేధిస్తున్నారని ఓ కోడలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన గుజరాత్ , అహ్మదాబాద్ లోని బాపు నగర్ లో చోటు చేసుకుంది. రాజస్దాన్ లోని ఉదయ్ పూర్ లో నివసించే భూపేష్, కిరణ్ ఆర్ద్వి దంపతులకు 14 �
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయినా భార్య నుంచి కట్నం ఆశించాడు. భార్య కుటుంబం నుంచి ఎటువంటి ఆర్దిక లాభం చేకూరదని తెలుసుకున్నాడు. పెళ్లైన రెండు నెలలకే ఆమెను కాటికి పంపించాలనుకున్నాడు కిరాతక భర్త. కానీ భార్య తీసిన సెల్ఫీవీడియోతో చేసిన నేరం �
ఎగువున కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులు నిండు కుండల్లా మారుతున్నాయి. నదులు ఉరకలెత్తి పరిగెడుతున్నాయి. ఉగ్రరూపం దాలుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలుతో గురువారం సాయంత్రానికి అల్మట్టికి వరదనీరు పోటెత్తింది. అల�
ఉల్లి చేసే మేలు తల్లి చేయదనేది నానుడి…మన దగ్గర ఉల్లిపాయను వాడని కుటుంబాలు చాలా తక్కువ ఉంటాయి. కూర, పప్పు, పులుసు, పచ్చడి… ఇలాగ ఇంట్లో తినే ఆహారపదార్ధాలతో పాటు, మద్యం సేవించేటప్పుడు కూడా ఉల్లిపాయను వాడుతూనే ఉంటాం. మనదేశంలో ఉల్లికున్న ప్రా�
ప్రియుడితో శృంగారంలో మునిగి తేలుతున్న కూతుర్ని చూసిన పేరెంట్స్ కోపం కట్టలు తెంచుకుంది. దీంతో దారుణానికి ఒడిగట్టారు. ఇద్దరినీ ఇంట్లో బంధించి ఇంటికి నిప్పు పెట్టి సజీవ దహనం చేశారు. ఉత్తర ప్రదేశ్ లోని బందా జిల్లా లో ఈ దారుణం జరిగింది. బందా జిల�
తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్న రౌడీ షీటర్ ను హత్య చేశాడు ఓ దత్తపుత్రుడు. తనను చిన్నప్పటి నుంచి పెద్ద చేసినప్పటికీ, అక్రమంగా కేసుల్లో ఇరికిస్తున్నాడనే కోపంతో అమానుషంగా నరికి సముద్రంలో పారేశాడా యువకుడు. తమిళనాడు, చెన్నైలోని రెడ్ హిల్స్ ఏర�