Home » Author »murthy
ఏసీబీ చరిత్రలోనే అధిక మొత్తంలో లంచం తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగిని పట్టుకున్న వైనం తెలంగాణలో వెలుగు చూసింది. అవినీతి నిరోధ శాఖ అధికారులు వలపన్ని భారీ తిమింగలాన్నే పట్టారు. ఏకంగాకోటి 25లక్షల రూపాయలు లంచం తీసుకుంటున్న కీసర తహసీల్దార్ ను రె
స్మార్ట్ ఫోన్ల వినియోగం, సోషల్ మీడియా వినియోగం బాగా పెరిగాక కుప్పలు తెప్పలుగా ఆన్ లైన్ గేమ్స్ వచ్చి చేరుతున్నాయి. యాప్ ల ద్వారా, ఇతర మర్గాల ద్వారా వినియోగ దారులను ఆకర్షించి వారి జేబులు గుల్ల చేస్తున్నాయి. ఈ కామర్స్ పేరుతో సంస్ధల్ని, వెబ్ సైట్
ప్రేమ పేరుతో మోసపోయి, ఆత్మహత్య చేసుకున్న మహిళా న్యాయవాది ఉదంతం ఢిల్లీలో చోటు చేసుకుంది. ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్ కు చెందిన మహిళా న్యాయవాది (28) సోమవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈమెను గత రెండేళ్లుగా ఒక వ్యక్తి ప్రేమిస్తున్నా�
అమీన్ పూర్ అనాధాశ్రమంలో బాలికలపై జరిగిన దారుణాలు ఒక్కోక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.మారుతీ అనాధాశ్రమంలో ఏడాదికిపైగా అత్యాచారానికి గురైన మైనర్ బాలిక చికిత్స పొందుతూ బుధవారం మరణించటంతో ఇక్కడ జరిగే అకృత్యాలు బయటపడుతున్నాయి. తనలాగే మరోక �
ఆడవాళ్లు కనిపిస్తే చాలు వారిని నఖశిఖ పర్యంతం స్కాన్ చేసి వక్ర దృష్టితో వారిని చూసే సమాజం ఎక్కువైపోతోంది. మగాళ్లు మృగాళ్లు లా మారుతున్నారు. కొందరు యువకులు ఓ యువతి పట్ల అమానుషంగా ప్రవర్తించారు. యువతిని వివస్త్రను చేసి బట్టలు ఇవ్వకుండ ఆమెను ఏ�
పట్ట పగలు నడిరోడ్డుపై యువతిని కిడ్నాప్ చేశాడో యువకుడు. ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకునేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించకపోవటంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. కర్ణాటక లోని కోలార్ పట్టణంలో గురువారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఎంబీ రోడ్డులో ఇద్దర
సోషల్ మీడియాలో అయ్యే పరిచయాలు తో మంచికన్నా చెడే ఎక్కువ జరుగుతోంది. స్నేహితులు స్నేహం కన్నా వివాహేతర సంబంధాలు పెట్టుకోటానికే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. బంగారంలాంటి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుకుంటున్నారు. పచ్చటి కాపురాలను నాశనం చే�
వాళ్లిద్దరి మతాలు వేరు… అయినా ప్రేమించుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు.. ఒకే డిపార్డ్ మెంట్ లో పని చేస్తున్నారు. ఆదర్శంగా ప్రేమ వివాహం చేసుకున్నారు. వారి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఓ పాప పుట్టింది. సాఫీగా సాగుతున్న వారి జీవితంలో కలతలు మొ
మహిళలు మైనర్ బాలికల కోసం ఎన్ని చట్టాలు వచ్చినా వారిపై అత్యాచారాలు, లైంగిక దాడులు ఆగటంలేదు.నిందితులపై కఠినంగా శిక్షలు అమలు చేస్తూ ఉన్నా అకృత్యాలు తగ్గలేదు. కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాళ్ల చేతిలో ఆడవాళ్ళు బలైపోతూనే ఉన్నారు. దేశ వ్యాప్తంగా �
కర్ణాటకలో ఒక ప్రైవేట్ బస్సు అగ్ని ప్రమదానికి గురైంది. ఈ ఘటనలో ఐదుగురు సజీవ దహనం కాగా, మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. హిరియూరు తాలూకా, కస్తూరి రంగప్పన్నహళ్లి వద్ద బెంగుళూరు-పూణే జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుఝూమున ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. �
పూణే పోలీసుల ఒక భారీ దొంగతనాన్ని ఆపగలిగారు. జ్యూయలరీ షాపులో దొంగతనం చేయటానికి సిధ్ధమవుతున్న దొంగలముఠాను పూణే పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి కారు, ద్విచక్రవాహానం, మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచా
పిల్లలకు అదనపు జ్ఞానం కోసం పాఠాలు చెప్పాల్సిన ఒక ప్రైవేటు మాస్టారు పిల్లలకు అశ్లీల వీడియోలు చూపించటం మొదలెట్టాడు. తల్లి తండ్రుల ఫిర్యాదుతో ప్రైవేటు మాస్టారును పోలీసులు అరెస్టు చేశారు. మధ్య ప్రదేశ్ లోని కాన్పూర్ లో నివసించే 10 ఏళ్ళ బాలుడు ఒక
సెల్ ఫోన్ చార్జర్ తో ఉరి వేసి హత్యచేశాడు ఓ వ్యక్తి. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో ఈ దారుణానికి ఒడి గట్టాడు. ఈ ఘటన విశాఖ జిల్లా పరవాడ మండలంలో జరిగింది. పరవాడ మండలం హస్తినాపురం గ్రామానికి చెందిన ధర్మరాజు అనే వ్యక్తి ఫార్మా కంపె
తమ ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిసిపోవటంతో ఇద్దరు అక్కచెల్లెళ్ళు ఆత్మహత్య చేసుకున్న ఘటన మధ్య ప్రదేశ్ లో చోటు చేసుకుంది. సియోని జిల్లా కొంద్రా గ్రామానికి చెందిన ఇద్దరు అక్కా చెల్లెళ్లు (ఒకరి వయస్సు18, మరోకరి వయస్సు 16 ఏళ్లు) అదే జిల్లాకు చెందిన ఇద్�
సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్టు బెంగుళూరు నగరంలో బీభత్సం సృష్టించింది. అల్లరి మూకలను అదుపుచేయటానికి పోలీసులు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. కాల్పుల్లో ఇద్దరు మరణించగా 110 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని ఒక ఎమ్మెల్యే ఇంటి వద్
ఆయుర్వేద మందుల పేరుతో కోట్ల రూపాయల విలువైన హెరాయిన్ ను స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ముంబై లోని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ అధికారులు ఈ ముఠా గుట్టు రట్టు చేశారు. వెదురు బొంగుల్లో హెరాయిన్ నింపి , ఆయుర్వేద ఔష
హైదరాబాద్ లో నివాసం ఉంటూ అక్రమంగా ఆధార్ కార్డు పొందిన మయన్మార్ జాతీయుడిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ పాతబస్తీలోని కిషన్ బాగ్ లో ఉంటున్న మహమ్మద్ ఖాదీర్(37) ఆధార్ కార్డ్ పొందాడు. ఇతనికి కార్డు రావటానికి ఒక మీ సేవా కేంద్రం నిర్వాహకుడు సహ
విజయవాడ రమేష్ హాస్పటల్ కోవిడ్ కేర్ సెంటర్ లో జరిగిన అగ్నిప్రమాదం ఆ కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. ఆదివారం ఉదయం కోవిడ్ కేర్ సెంటర్ గా వినియోగిస్తున్న హోటల్ స్వర్ణప్యాలెస్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రకాశంజిల్లా కందుకూరుకు చెందిన తల్లి,
విజయవాడలోని రమేష్ ఆస్పత్రి కోవిడ్ కేర్ సెంటర్గా వినియోగిస్తున్న హోటల్ స్వర్ణ ప్యాలెస్లో ఆదివారం తెల్లవారు జామున జరిగిన అగ్నిప్రమాదం సమయంలో, అధికారులు సకాలంలో స్పందించి సహాయక చర్యలు చేపట్టడంతో పెను ప్రమాదం తప్పింది. 30 నిమిషాల్లో అద�
ఉత్తర ప్రదేశ్, హాపూర్ లోని గాధ్ముక్తేశ్వర్లో 6 ఏళ్ళ బాలికపై అత్యాచారం చేసిన కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. అనుమానిత నిందితుడి ఊహా చిత్రాలను విడుదల చేశారు. గురువారం రాత్రి బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండగా నిందితుడు ఎత్తుకెళ్ళాడు. శుక్�