Home » Author »murthy
ఈశాన్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని…. దీని ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో బుధవారం ఉదయం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న 24 గంటల్లో ఇది మ�
గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. డబ్బు కోసం ప్రియుడ్ని హతమార్చి, ఇంట్లనో పూడ్చి పెట్టి , మరోక ప్రియుడితో సహజీవనం చేస్తున్న మహిళ ఉదంతం వెలుగు చూసింది. మూడునెలలుగా వ్యక్తి ఆదృశ్యమైన కేసు విచారణలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. రేపల్లే మండల కే�
ఉపాధి కోసం ఉన్నఊరు వదిలి కొడుకు వేరే దేశాలు పట్టిపోతే ఇంట్లో ఉన్న కోడలిని కన్నకూతురులా చూసుకోవాల్సిన మామగారు ఆమెను లైంగికంగా వేధించటం మొదలెట్టాడు. మామ పెట్టే వేధింపులు భరించలేక ఆ ఇల్లాలు ఆత్మహత్యాయత్నం చేసింది. నిజామాబాగ్ జిల్లా కామారెడ�
మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన కొడుకు వాటి కోసం డబ్బులు ఇవ్వలేదని తల్లిని కొట్టి, హత్య చేసిన ఉదంతం బీహార్లో జరిగింది. బీహార్ లోని కైమూరు జిల్లా చైనూర్ పోలీస స్టేషన్ పరిధిలోని ఫక్రాబాద్ లో నివసించే నయిూమ్(23) మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డాడు. అతను త�
పలు నేరాలతో సంబంధం ఉన్న జంగిల్ బాయ్ రాంబాబును ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతని తలపై 25 వేల రూపాయల రివార్డు కూడా ఉంది. హత్యలు చేసి పోలీసుల నుంచి తప్పించుకోటానికి అడవుల్లోకి వెళ్లిపోతూండటంతో రాంబాబు జంగిల్ బాయ్ గా పోలీసు రికార్డుల్లో కెక్�
అడ్డదారిలో తొందరగా డబ్బు సంపాదించేయాలనే ఆలోచనతో ప్రజలు నేరస్దులుగా మారిపోతున్నారు. ఈజీగా డబ్బు సంపాదించేయాలి లైఫ్ ఎంజాయ్ చేసేయాలి అనుకుని కష్టాల్లో పడుతున్నారు. పెళ్లి పేరుతో మ్యాట్రిమోనీ వెబ్ సైట్ లో రిజిష్టర్ చేసుకుని …. పెళ్లికాని వ�
భారత దేశంలో ఫేస్ బుక్, వాట్సప్ లను బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు నియంత్రణలో ఉంచుతున్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కధనం రాజకీయ వర్గాల్లో దుమారం లేపుతోంది. సోషల్ మీడియా వేదికలైన ఫేస్ బుక్,వాట్సప్ లను మన దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు తమ గుప్పిట్ల�
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని రోడ్లను కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా చూపించి మూసివేయటాన్ని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తప్పుపట్టారు. ఆరోడ్లలో ఉన్న ఆంక్షలను ఎత్తవేసి ప్రజలందరికీ రాకపోకలకు అవకాశం ఇవ్వాలని కోరుతూ కేంద్ర
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పాటు రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకుంటున్నాయి. భారీ వరద ప్రవాహంతో చెరువులు అలుగు పోస్తుండగా వాగులు పరవళ్లు తొక్కుతున్నాయి. ప్రాజెక్టులు నిండుకుండలా ఉన్నాయి
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడినఅల్పపీడన ప్రభావం మరింత బలపడింది. దీని ప్రభావం వల్ల ఆది, సోమవారాల్లో తెలంగాణలో విస్తారంగా వర్షాలుకురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే గత 3,4 రోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నవర్షా
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1102 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కోంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 91,361కు చేరుకుంది. కరోనాతో కొత్తగా తొమ్మిది మందిమరణించగా
మహారాష్ట్ర కు చెందిన ఒక వ్యక్తి తన ఇంటి మేడ పై భాగంలో విమానాన్ని తయారు చేశాడు. కేంద్ర పభుత్వం అనుమతితో మహారాష్ట్రకు చెందిన కెప్టెన్ అమోల్ యాదవ్ దీన్ని తయారు చేశారు. పూర్తిగా భారత దేశంలోనే విమానం తయారు చేయాలనే తన రెండు దశాబ్దాల కల నెరవేరిందన�
ఏసీబీ చరిత్రలోనే అత్యంత భారీ మొత్తం లంచం తీసుకుంటూ పట్టుబడ్డ లంచావతారం కీసర తహసీల్దార్ నాగరాజు అవినీతి బాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. రెండోరోజు శనివారం కూడా తహసీల్దార్ కార్యాలయం, నాగరాజు ఇల్లు, బంధువుల ఇళ్ళల్లో ఏసీబీ అధికారులు సోదాల�
ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్టాక్ మాతృసంస్థ బైట్డ్యాన్స్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 90 రోజుల గడువు ఇచ్చారు. ఈలోగా అమెరికాలో టిక్టాక్ కార్యకలాపాలను మరో సంస్థకు విక్రయించడంగానీ, అమెరికన్ల డేటాను తొలిగించివేయడంగానీ చే
ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. బొత్స మాతృమూర్తి ఈశ్వరమ్మ(84) ఆదివారం తెల్లవారుఝూమున కన్ను మూశారు. గత నెలరోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆమె విశాఖపట్నంలోని పినాకిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారు ఝూము
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం మరింత తీవ్రమైంది. దీని ప్రభావంతో తెలంగాణలో మరో రెండ్రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు రాష్ట్రానికి ఒకటో నంబరు హెచ్చరిక జారీ చేసింది. ప్రభుత్వం అప�
కరోనా లాక్ డౌన్ టైమ్ లో ఉన్నఉద్యోగాలు ఊడి కొందరు బాధపడుతుంటే ఉద్యోగానికి ఆఫీసుకు వెళ్లకుండా వర్క్ ఫ్రం హోంచేస్తూ మిగిలిన ఖాళీ టైమ్ ఎలా గడపాలా అనుకున్నవాళ్లు కొందరు…..అలాగే కాలేజీలు లేక విద్యార్దులు టైంపాస్ కోసం సోషల్ మీడియాను ఆశ్రయించార
ప్రేమ విఫలమైన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రకాశం జిల్లా పుల్లెల చెరువు గ్రామానికి చెందిన శ్రీనివాసులు, కృష్ణమూర్తి అన్నదమ్ములు. బతుకుదెరువు కోసం ఇద్దరూ హైదరాబాద్ వచ్చారు. శ్రీనివాసులు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా, కృష్ణమూ�
కన్నకూతురు అక్రమ సంబంధం పెట్టుకుంటే ఖండించాల్సింది పోయి కూతురు తో కలిసి భర్తను హత్య చేసిందో ఇల్లాలు. కూతురు కాపురాన్ని చక్క దిద్దుదామనుకున్నతండ్రి భార్య, కూతురు చేతిలో హతమయ్యాడు. తమిళనాడు విల్లుపురం సమీపంలోని వడవపాళ్యంకు చెందిన ధనశేఖర్(45
బీహార్ లో దారుణం జరిగింది 20 ఏళ్ల యువతిపై ఆమె మేనమామ అత్యాచారం చేసాడు. బీహార్లోని కతిహార్ జిల్లాలో తల్లి తండ్రులనుకోల్పోయిన యువతి(20) తన మేనమామ వద్దకు చేరుకుంది. వారు ఆమెకు పూర్ణియా జిల్లాకు చెందిన వ్యక్తితో వివాహం జరిపించారు. కొన్ని పరిస్ధిత�