Home » Author »murthy
శ్రీకాకుళం జిల్లాలో ఓ సబ్ ఇన్స్పెక్టర్ వ్యవహారం పోలీసు శాఖకు తలవంపులు తెచ్చేవిధంగా మారింది. పొందూరు ఎస్.ఐ రామకృష్ణ మద్యం కేసులో పట్టుబడ్డ ఓ వ్యక్తి కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఆడియో ఇపుడు హల్ చల్ చేస్తుంది. పొందూరు మండలం తుంగపేట గ్రామానికి చ�
ఆన్ లైన్ క్లాసులుకు స్మార్ట్ ఫోన్ ఇవ్వటంలేదని మనస్తాపంతో ఒక దివ్యాంగురాలు ఆత్మహత్య చేసుకుంది. కరీంనగర్ జిల్లా ఎన్టీపీసీ కి చెందిన రజిత మొదటి భర్త కంకణాల సుధాకర్ 12 ఏళ్ల కిందట చనిపోవటంతో, తన తల్లి, కుమార్తె సింధుజతో కలిసి కృష్ణా నగర్ లో జీవిస్
స్మార్ట్ ఫోన్ లలో ఉండే గేమ్ లకు పిల్లలు ఎంతలా ఎడిక్ట్ అవుతున్నారో రోజూ చూస్తూనే ఉన్నాము. యానాంలోని ఒక బాలుడు పబ్జీ గేమే కు డబ్బులు ఖర్చు పెట్టి భయంతో పారిపోయాడు. ఇంతవరకు బాలుడి ఆచూకి లభించక తల్లి తండ్రులు ఆందోళన చెందుతున్నారు. యానాంలోని దోబ�
కరోనా వైరస్ లక్షణాల్లో భాగమైన జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ఏవీ కనపడకపోయినా అత్యధిక శాతం మందికి కరోనా పాజిటివ్ వచ్చి భయ బ్రాంతులకు గురవుతున్నారు. అటువంటి వారు ఇంటికే పరిమితమైపోవాలని ఏపీ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రత్యేక అధికారి డాక్టర్ క�
తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ నెల ప్రత్యేక దర్శనం కోటా టికెట్లను సోమవారం విడుదల చేయనున్నారు. ఆగస్టు 24వ తేదీన ఉదయం 11.00 గంటలకు రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేసేందుకు టీడీడీ ఐటి అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు. ఇందు�
అతనొక బాధ్యత గల ప్రభుత్వోద్యోగి. కేంద్ర సాయుధ బలగాలలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. తాను చేసే పనిని ఎవరూ తప్పుపట్టరనుకున్నాడో ఏమో… లేదా…. తాను CRPF లో చేస్తున్నా…. కాబట్టి చట్టం…. నా చుట్టం అనే ధీమానో ఏమో తెలియదు ఏకంగా మూడు పె�
గ్రేటర్ నోయిడాలో దారుణం జరిగింది. ఇంటి యజమానురాలికి అద్దె ఇచ్చి.. ఆమె పై అత్యాచారం చేసిన యువకుడి ఉదంతం వెలుగు చూసింది. ఈ మేరకు ఆ మహిళ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. గ్రేటర్ నోయిడాలోని జ్యువార్లోని జహంగీర్పూర్ ప్రాంతంలో 23 ఏళ్ల విశాల్ ఒక ఇం
కరోనా వైరస్ సోకి గత 10 రోజులుగా చెన్నైలోని ఎమ్జీఎమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ నేపధ్య గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు అయ్యే వైద్య ఖర్చులను తమిళనాడు ప్రభుత్వమే భరిస్తుందని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విజయ భాస్కర్ ప్రకటించా�
ప్రపంచాన్ని వణికిస్త్నున్న కరోనా మహమ్మారి భయంతో మనుషులు భౌతిక దూరం పాటిస్తున్నారు. అన్ లాక్ ప్రక్రియ మొదలయ్యాక దేవాలయాల్లోనూ పూజలు లేకుండా దర్శనాలకు మాత్రమే అనుమతించింది కేంద్రం. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ప్రజలంతా సామూహికంగా…. సంబరంగా జ
Ganesh Chaturthi 2020: దైనందిన జీవితంలో ఎటువంటి ఇబ్బందులు కష్టాలు, ఆటంకాలు కలుగ కుండా సాఫీగా గడిచిపోవాలంటే ప్రతి రోజు ఉదయమే స్నానం చేసి సంకటనాశన గణేశ స్తోత్రమ్ చదువుకోవాలని పండితులు సెలవిస్తున్నారు. సంకటనాశన గణేశస్తోత్రమ్ నారద ఉవాచ : ప్రణమ్య శిరసాదేవం ,
భాద్రపద శుద్ధ చవితి నుండి సరిగ్గా180 డిగ్రీలు అంటే 180 రోజులు అంటే ఆరు నెలలు గడిచే సరికి ఫాల్గుణ శుద్ధ చవితి వస్తుంది. ఆనాటికి వినాయక చవితికి గణపతి నక్షత్ర సమూహం సూర్యాస్తమయం కాగానే ఉదయిస్తుంది. వేదంలో చెప్పిన సూత్రం ప్రకారం-ఆనాడు కూడా పూజ్యదేవ
వినాయకచవితి వచ్చిందంటే చాలు చిన్నా పెద్దా అందరూ సంతోషంగా వినాయకుడిని పూజించటానికి ఉత్సాహంతో రెడీ అవుతూ ఉంటారు. వినాయక చవితికి…… పూలు, ఆకులు, విగ్రహాల సందడి మొదలవుతుంది. ఇంక పట్టణాల్లో అయితే వీధి వీధికో పందిరి వేసి గణనాధుడిని సేవిస్తారు.
హిందూ సాంప్రదాయంలో ఏ శుభ కార్యం మొదలెట్టినా ముందు గణనాధుని పూజించిన తర్వాతే మిగతా కార్యక్రమం చేపడతారు. భాషా బేధాలు లేకుండా భారతీయుల అతి ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి. వినాయక చవితి రోజు భక్తులు ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని అభ�
హైదరాబాద్ జిన్నారంలోని పారిశ్రామికవాడ నుంచి ముంబై తరలిస్తున్న మాదకద్రవ్యాల పట్టివేత కేసులో పోలీసులు బుధవారం మరో రూ. 6కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే వివిధ సోదాల్లో రూ.100 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం
కన్న కూతురును చదివించి గొప్పదాన్ని చేయాలనుకున్నారు. సమాజంలో మంచి పేరు తెచ్చుకునేలా ప్రయోజకురాలిని చేయాలని కలలు కన్నారు ఆ తల్లితండ్రులు. కానీ యుక్త వయస్సులో ఉన్న ఆ బాలిక ప్రేమవలలో పడింది. అది తట్టుకోలేని తల్లి తండ్రులు కూతురిని దండించాలను�
ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసరప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో బుధవారం ఉదయం 5.30 గంటలకు ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉదయం 8.30 గంటలకు తీవ్ర అల్పపీడనంగా మారి వాయవ్య బంగాళాఖ�
ఆగస్ట్ 20 నుంచి భాద్రపద మాసం ప్రారంభవుతోంది..శ్రావణ మాసంలో మంగళగౌరీ నోము, వరలక్ష్మీ వ్రతాలతో ముత్తైదువులతో కళకళలాడిన ఇళ్లన్నీ నిశ్భబ్దంగా మారిపోతాయి. తెలుగు మాసాల్లో ఆరవది….శ్రావణ మాసం తర్వాత వచ్చేదే భాద్రపద మాసం. దీనికి ఎన్నో ప్రత్యేకతల�
ఉత్తర ప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం నేరాలను అదుపు చేయడంలో ఘోరంగా విఫలమైందని మాజీ ముఖ్యమంత్రి సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, సీఎం యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఫిరోజాబాద్ లో ఒక నగల వ్యాపారిని సజీవ దహనం చేయటాన�
అత్తవారింట వరకట్న వేధింపులు భరించలేని వివాహిత న్యాయం చేయమని పోలీసు స్టేషన్ కు వెళ్లింది. ఆమె బాధంతా విన్న పోలీసు అధికారి ఆమెను కష్టాన్నుంచి గట్టెక్కించి, న్యాయం చేస్తానన్నాడు. ఆమె నుంచి పూర్తి వివరాలు తీసుకున్నాడు. కొన్నాళ్లకు కేసు విచా�
ధనంమూలం మిదం జగత్ అనేది నానుడి. బతకటానికి డబ్బు కావాలి… కష్టపడి డబ్బు సంపాదించుకుంటే వచ్చే ఆనందం, తృప్తి వేరు. దాన్ని వక్రమార్గంలో సంపాదించాలనుకునే సరికే ఇబ్బందులు తలెత్తి కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు జనాలు. అప్పుగా తనకు డబ్బులివ్వలేద