Home » Author »murthy
వారు పెద్దగా చదువుకోలేదు….. టెక్నికల్ గా పెద్ద నాలెడ్జ్ ఉన్నవాళ్లు కాదు.. కానీ స్మార్ట్ ఫోన్ వాడకం… అందులో యాప్ ల ద్వారా ఆన్ లైన్ వ్యవహరాలు ఎలా చక్కబెట్టాలి అనే విషయాల్లో ఆరితేరిన వారు. స్మార్ట్ ఫోన్ ద్వారా అవతలి వారిని ఎలా బురిడీ కొట్టించ�
తమిళనాడులో బిగ్ బాస్ కంటెస్టెంట్ మీరా మిథున్ ఈమధ్యన సంచలనాలకు నెలవుగా మారి తరచూ వార్తల్లో నిలుస్తోంది. తన వివాదాస్పద వ్యాఖ్యలతో కోలీవుడ్ లోని స్టార్ హీరోలపై సైతం వ్యాఖ్యలు చేసింది. ఈ అమ్మడి దృష్టి ఇప్పుడు వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు స్వా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రెండవ దశలో 500 ఆలయాలు నిర్మించాలని హిందు ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహక కమిటీ తీర్మానించింది. శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో ఆగస్ట్27, గురువారం కమిటీ సమావేశం జరిగింది. టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డ�
అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. సగం కాలిపోయిన పరిస్ధితిలో ఉన్న ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు. జిల్లాలోని పెద్దవడుగూరు మండలం లోని జాతీయరహాదారి 44(NH44) పై మిడుతూరు గ్రామం సమీపంలోని AMOGH ఫ్యామిలీ రెస్టారెంట్ దగ్గర ఉండే టాయిలెట�
ఉత్తరప్రదేశ్ లో అమానుష ఘటన జరిగింది. ఓ వితంతువు, దివ్యాంగుడైన పురుషుడు స్నేహంగా ఉంటున్నారని వారిపై అత్యంత హేయంగా దాడి చేశారు. వితంతు మహిళకు శిరో ముండనం చేసి చెప్పుల దండ వేసి గ్రామంలో ఊరేగించారు. ఇదంతా వీడియో తీసి సామాజిక మాధ్యామాల్లో వైరల్ �
కరోనా వారియర్స్ గా సొసైటీలో నేడు పనిచేస్తున్న విభాగాల్లో ప్రధానమైనవి ఆస్పత్రులు…. పోలీసు స్టేషన్లే…. ఆస్పత్రులు,వైద్యులు ప్రజల ప్రాణాలు కాపాడుతుంటే… పోలీసులు అందరికీ రక్షణగా ఉన్నారు. చాలామంది ఉద్యోగాలు, వర్క్ ఫ్రం హోం చేస్తున్నా….. �
వారికి ఆస్తులు లేవు….. అంతస్తులు లేవు…..వారిద్దరిదీ ప్రేమ వివాహాం..ఫుట్ పాత్ జీవితాలు…. అయినా ప్రేమించి పెళ్ల చేసుకున్నారు… మద్యం మహమ్మారి వారి జీవితాన్ని కాటేసింది. మద్యానికి బానిసైన భర్త తాగటానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను కిరాతకం�
సెప్టెంబర్ నెలలో కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగునున్నాయి. 19వ తేదీన ధ్వజారోహణంతో ప్రారంభమై, 27న శ్రీవారి చక్ర స్నానం, ధ్వజావరోహణంతో ముగుస్తాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ నెలలో జరిగే విశేష పర్వదినాలను టీటీడీ విడుదల
కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ తో అనేకమంది రోడ్డున పడ్డారు. ఉపాధిలేక ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లిన వారు కొందరు. ఇదే సమయంలో ఈజీ మనీ కోసం లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు జీడిమెట్ల పోలీసులు. జీడిమెట్ల పోలీ
మహిళలపై పోలీసులు చేస్తున్న అకృత్యాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి… ఒక కాలేజీ విద్యార్ధినిని లోబరుచుకుని ఆమెతో సుఖాలు అనుభవించి, పెళ్లి మాట ఎత్తేసరికి బ్లాక్ మెయిల్ చేయటం మొదలు పెట్టిన కానిస్టేబు�
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మైనర్ బాలికలు, మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. 10 రోజుల వ్యవధిలో ఇద్దరు మైనర్ బాలికలు హత్యాచారానికి గురికావటం ఆందోళన కలిగిస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్దితి క
జీతం విషయంలో గొడవపడి యజమానిని హత్య చేశాడో ఉద్యోగి. ఉత్తర ప్రదేశ్లో ని షామ్లీకి చెందిన తస్లీమ్ (21) అనే యువకుడు ఢిల్లీ లో ఒక డైరీ ఫాం లో పని చేస్తున్నాడు. గతంలో హోటల్ లో పనిచేసిన తస్లీమ్ కరోనాలాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయాడు. దీంతో డైరీ ఫాం న�
నిజామాబాద్ లో దారుణం జరిగింది. ఓ మహిళపై 12 మంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిజామాబాద్ లోని కలెక్టరేట్కు సమీపంలో సోమవారం అర్ధరాత్రి ఈ దారుణం సంఘటన చోటు చేసుకుంది. ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన ఓ మహిళ రెండ్రోజుల క్రితం రోడ
పెళ్ళికి ముందు ఒకరిని ప్రేమించి, వేరోకరితో తాళి కట్టించుకున్న యువతికి పెళ్లి జరిగిన 3 గంటల్లోనే అది మూడు గంటల ముచ్చట అయ్యింది. ఈ ఘటన సినిమా టిక్ గా అనిపించినా…..కరీంనగర్ జిల్లా హుజూరా బాద్ లో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన చర్చనీయాంశం అయ్యింది.
సమాజంలో మహిళలకు అన్యాయం జరిగితే పోలీసు స్టేషన్ కు వెళ్లి కంప్లయింట్ ఇస్తాం. కానీ పోలీస్ స్టేషన్ హెడ్ అయిన సబ్ ఇన్సెక్టర్ నే మోసం చేస్తే ఆమె డీజీపీ కి ఫిర్యాదు చేసింది. ప్రేమిస్తున్నానని చెప్పి వెంటపడి, తీరా లైంగికంగా కలిశాక పెళ్ళిమాటేత్తే �
హైదరాబాద్ పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో నమోదైన అత్యాచార కేసు తెలుగు సినిమా క్రైం స్టోరీని తలపిస్తోంది. కేసు విచారణలో తలెత్తే అనేక సందేహాలతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. 11 ఏళ్లుగా తనపై 143 మంది అత్యాచారం చేశారని మిర్యాలగూడకు చెందిన యువతి చే�
గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. కామంతో కళ్లు మూసుకు పోయిన యువకుడు వరసకు చెల్లెలు అయ్యే బాలికపై అత్యాచారం చేశాడు. జిల్లాలోని అచ్చంపేట మండలంలోని ఓ గ్రామంలో చిలకా షడ్రక్(23) అనే యువకుడుఅదే గ్రామానికి చెందిన 11 ఏళ్ళ బాలికపై కన్నేశాడు. ఆగస్ట్21, శు�
చైనాలో పుట్టి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి కేసులు మొదలై ఇప్పటికి దాదాపు 8నెలలు కావస్తున్నా కొన్ని దేశాల్లో ఇంతవరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదంటే నమ్ముతారా! అవును ఇది నిజం. అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాల
పోలీసు వ్యవస్థకు మచ్చతెచ్చే పని చేసి ఉన్న ఉద్యోగం లోంచి సస్పెండ్ అయ్యాడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన పొందూరు ఎస్సై కొల్లి రామకృష్ణ. తండ్రి మీద కేసు పెట్టకుండా ఉండాలంటే తన ఇంటికి వచ్చి కోరిక తీర్చాలంటూ మహిళను వేధించిన కేసులో జిల్లా ఎస
వివాహేతర సంబంధాలతో కుటుంబాలు దెబ్బతింటున్నాయని తెలిసికూడా వాటిపై మోజు పెంచుకుని బంగారం లాంటి కుటుంబాల్ని నాశనం చేసుకుంటున్నారు కొందరు. అగ్ని సాక్షిగా తాళి కట్టిన భర్త తన ఎదుటే ప్రియురాలితో కాపురం చేస్తుంటే…. చూసి భరించలేని ఇల్లాలు రెం