Home » Author »murthy
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన పద్మ మృతదేహం హైదరాబాద్ నార్కెట్పల్లి వద్ద లభ్యమైంది. అత్యంత దారుణంగా పద్మను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. మచిలీపట్నం వాణి జనరల్ స్టోర్స్లో పనిచేస్తున్న పద్మ. ఎవరూ లేకపోవడ�
గ్రేటర్ నోయిడాలో భయానక ఘటన జరిగింది. భార్య కోరికలను తీర్చలేని భర్త ఆమెను దారుణంగా సుత్తితో కొట్టి చంపేశాడు. భార్యను హత్య చేసిన తర్వాత నేరుగా ఒక పత్రికా కార్యాలయానికి వెళ్లి ఈవిషయం చెప్పాడు. వారు పోలీసులకు సమాచారం అందించటంతో, పోలీసులు నింద
తన సోదరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో ఒక వ్యక్తిని గొంతుకోసి హత్య చేసిన ఘటన ఉత్తర ఢిల్లీలో జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. వారిద్దరూ ఒక నెయిల్ పాలిష్ పరిశ్రమలో పని చేస్తున్న సహోద్యో
మణిపూర్ లోని చురాచంద్ పూర్ జిల్లాలో బ్యాంకు ఉద్యోగిని కాల్చి చంపి దుండగులు రూ.1.15 కోట్లు దోచుకున్నారు. తన విధుల్లో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగి అరంబం రంజన్ మైటీ (37) 16 ఏటీఎంలలో డబ్బు నింపటానికి వెళుతుండగా చుర్ చందా పూర్ శాఖ బయట సెప్ట�
హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై హిజ్రాలు ఇటీవల ఒక యువకుడిని చితక బాదారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సెప్టెంబర్1న జరిగిన గణేష్ నిమజ్జనం తిలకించేందుకు వచ్చిన ట్రాన్స్ జెండర్స్ తో ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. విసు�
ఆమెకు 32 ఏళ్లు, అతనికి 19 ఏళ్లు…. వాళ్ల ప్రేమకు వయస్సు అడ్డురాలేదు. ప్రేమ పేరుతో శారీరకంగా కలవటానికి వయస్సు అడ్డు రాలేదు….కానీ పెళ్లి చేసుకోమనే సరికి మాత్రం కుర్రాడు ముఖం చాటేశాడు. హైదరాబాద్ బాలాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఎర్రకుంట లో నివాస�
Crime News: తాళి కట్టిన భార్యను వదిలేసి, మాయమాటలతో అమ్మాయిలను లైంగికంగా దోచుకుంటూ, వారి జీవితాలతో ఆటలాడుకుంటున్నవ్యక్తికి… భార్య, ఆమె కుటుంబ సభ్యులుతగిన బుధ్ధి చెప్పారు. కరీంనగర్ కు చెందిన సంపత్ అనే వ్యక్తి ఓ షాపింగ్ మాల్ లో పని చేస్తున్నాడు. తనత
గుంటూరు జిల్లా..బెల్లంకొండ మండలం RR సెంటర్ లో ప్రేమ జంట ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. చిత్తూరు జిల్లా కు చెందిన శైలజ(17).. మంగళగిరి కి చెందిన యువకుడు పవన్ కుమార్ (20) లు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.. ఇరువురు టిక్ టాక్ ద్వారా ప్రేమించుకు�
కడప జిల్లాలో దారుణం జరిగింది. మానవత్వం మంట కలిసి పోతోంది. దానికి ఇటీవల కాలంలో ఎన్నో సంఘటనలు చూస్తున్నాం. ఇలాంటి కోవకు చెందిన సంఘటనే కడప జిల్లా ముద్దనూరు మండలంలో చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రంకు చెందిన డ్రైవర్ గా పనిచేసే ఒక వ్యక్తిని దొంగత�
పంజాబ్ లోని లూధియానాలో దారుణం జరిగింది. 16 ఏళ్ల యువతిపై 14 ఏళ్ల యువకులు సామూహిక అత్యాచారం చేశారు. ఒకరి ఇంట్లో సహాయకురాలిగా పనిచేసే, యువతి తన పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ దారుణం జరిగింది. రాత్రి పూట ఒంటరిగా వెళ్తున్న ఆమెను గమనిం
అక్రమ సంబంధాల మోజులో కాపురాలు కూలగొట్టుకుంటున్న కుటుంబాలు సమాజంలో పెరిగిపోతున్నాయి. కట్టుకున్న వాడితో హాయిగా కాపురం చేసుకోక మరోకరిపై మోజుతో వివాహాన్ని విఛ్చినం చేసుకుంటున్నారు. సభ్యసమాజం తలదించుకునే ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. అన్న�
తాళి కట్టిన భార్యను హత్య చేసి దాన్నుంచి తప్పించుకునేందుకు కట్టుకధలు అల్లాడో ప్రబుధ్దుడు. ఢిల్లీలోని డీఎల్ఎఫ్ ఫేజ్ 3లోని నాథూపూర్ గ్రామంలో నివసించే పాశ్వాన్ తన భార్య నిక్కీ కుమారిని(20) 2019 మార్చిలో వివాహాం చేసుకున్నాడు. అప్పటినుంచి వారిద్దరూ
లాక్ డౌన్ టైంలో అవసరం కోసం తీసుకున్న ల్యాప్ టాప్ వ్యవహారం ఒక వ్యక్తికి ప్రాణం మీదకు తెచ్చింది. కాల్పులు, కత్తిపోట్లకు గురైన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఢిల్లీలోని తిమాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో నివసించే నరేష్ అనే వ్యక్తి తన �
దేశ రాజధాని ఢిల్లీ లో దారుణం జరిగింది. తనభార్యతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నవ్యక్తిని….. అ్డడుకున్నందుకు భర్తను హత్య చేశాడో వ్యక్తి. ఢిల్లీలోని ఛత్తర్ పూర్ మెట్రో స్టేషన్ సమీపంలోని కాలనీలో సాగర్ కుటంబం నివాసం ఉంటోంది. సాగర్ ఇంటికి సమీపంలో ఉ�
టూరిస్ట్ వీసాపై భారత్ వచ్చి బృందావనంలో నివాసం ఉంటున్న ఒక సంగీతం మస్టార్ ఉక్రెయిన్ కు చెందిన మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ లోని కరాచీ కి చెందిన ఆనంద్ కుమ�
ఖమ్మం నగరంలోని ఒకటో డివిజన్ కార్పోరేటర్ ప్రజాగ్రహానికి గురయ్యారు. ఆయనపై ఆగ్రహించిన ప్రజలు కార్పోరేటర్ వాహనాన్ని తగుల బెట్టారు. ఒకటో డివిజన్ కార్పోరేటర్ ధరావత్ రామ్మూర్తి నాయక్ పై జనం తిరగబడ్డారు. కైకొండాయ గూడెంనకు చెందిన అనంద్ తేజ(23) ఆగస్ట
కృష్ణా జిల్లా నూజివీడు లోని కరూర్ వైశ్యా బ్యాంకు ఏటీఎంలో ఓ దుండగుడు చోరీకి యత్నం చేసాడు. నూజివీడు పట్టణ పోలీసు స్టేషన్ దగ్గర ఉన్న శ్రీనివాస సెంటర్లోని కరూర్ వైశ్యా బ్యాంకు ఏటీఎంలోమంగళవారం రాత్రి చోరీకి దుండగుడు విఫలయత్నం చేశాడు. ఈ క్రమంలో �
మత్తు పదార్ధాల వాడకంతో శాండల్ ఉండ్ ఇప్పుడు కంపు కొడుతోంది. గుట్టు చప్పుడు కాకుండా స్మగ్లర్ల నుంచి మత్తు పదార్థాలను కొనుగోలు చేసి వినియోగిస్తున్న శాండల్వుడ్కు చెందిన ప్రముఖ నటులు, సంగీత కళాకారుల పేర్లను డ్రగ్స్ డీలర్ అనికా, మత్తుపదార
హైదరాబాద్ మహా నగరంలో సెప్టెంబర్ 7వ తేదీ నుంచి మెట్రో రైలు సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. 21వ తేదీనుంచి పెళ్ళిళ్లు… అంత్యక్రియలను 100 మందితో నిర్వహించుకోవచ్చు. 30వ తేదీ వరకు కంటైన్మెంట్ జోన్లు కొనసాగుతాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అన్ల
వరంగల్ రూరల్ జిల్లాలో ఈ తెల్లవారు ఝూమున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారును ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు మరణించారు. బుధవారం తెల్లవారుజామున దామెర మండలం పసరగొండ క్రాస్ రోడ్ వద్ద లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్ట�