Home » Author »murthy
దేశంలో అన్ లాక్4 ప్రక్రియ మొదలైన తర్వాత సెప్టెంబర్ 1వ తేదీనుంచి కేంద్రం మరికొన్ని సడలింపులు ఇవ్వటంతో వ్యాపార కార్యకలాపాలు ఊపందుకున్నాయి. కొద్ది రోజల్లో మెట్రో రైలు సేవలు, ప్యాసింజర్ రైలు సేవలుకూడా ప్రారంభం కానున్నాయి. కానీ హైదరాబాద్ సిటీల
గణపతి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి తిది. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరించెదరు. మొదటిది వరదచతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తరువాత వచ్చే చతుర్థిరోజున చేసే వ్రతంను వరదచతుర్థి అని, పౌర్ణమి తర�
భాద్రపద మాసంలోని కృష్ణపక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం. మహాలయ పక్షం…ఈ పక్షములో పితరులు అన్నాన్ని , ప్రతిరోజూ జలమును కోరుతారు. తండ్రి చనిపోయిన తిథి రోజున , మహాలయ పక్షములలో పితృతర్పణములు , యధావిధిగా శ్రాద్ధవిధులు నిర్వర్తిస్తే , పితృదే�
శ్రాద్ధాదులలో, మహాలయ పక్షాలలో దీనిని పఠించితే పితరుల కృప లభిస్తుంది. పితృదేవతా విజ్ఞానంతో కూడిన ఈ స్తుతి ఇంట్లో ఉంటే చాలు – పితృకృప చేత ఆ యిల్లు ఆనందైశ్వర్య నిలయమవుతుంది. పుష్టికారకమైన ఈ స్తుతి శ్రాద్ధంలో భోక్తల ముందు చదవడం కూడా శ్రేష్ఠం. ఇ�
మహాలయ పక్షం అంటే ఏమిటి ? మహాలయ అమావాస్య ఎప్పుడొస్తుంది ? మహాలయ పక్షం 2020వ సంవత్సరం, సెప్టెంబర్ 2 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 17 తేదీ మహాలయ అమావాస్యతో పూర్తవుతుంది . మహాలయ పక్షంలో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి , మీ పితృదేవత�
తమిళనాడులో ఘోరం జరిగింది. 17 ఏళ్ల బాలికపై ముగ్గురు యువకులు ఏడాదికాలంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. దాంతో బాలిక గర్భం ధరించింది. అత్యాచారం కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. 17 ఏళ్ల బాలికి 10 వతరగతి ఫె�
Crime News: పంజాబ్ లోని ఆరుగురు పోలీసు అధికారులు ఒక మహిళా ఎక్సైజ్ అధికారిని రోడ్డుపై కారులో వెంబడించి వేధించారు. అదేంటని అడిగిన ఆమె బావను కాల్చి చంపారు. బటాలాలో మద్యం సేవించిన ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ శాఖ మహిళా అధికారి అ�
అనంత చతుర్దశి పర్వదినం సందర్భంగా శ్రీ అనంత పద్మనాభ స్వామిని స్మరించుకుని ధన్యులమవుదాము. శ్రీమహావిష్ణువు దశావతారాలతో పాటు పలు రూపాలు ధరించాడు. కాలాత్మకుడిగా, ఆది మధ్యాంత రహితుడిగా ఆ శ్రీహరి అనంతుడయ్యాడు. అనంత నారాయణుడిగా నాభిలో పద్మం ధరి�
తమిళనాడు మాజీ సీఎం జయలలిత నెచ్చెలి… చిన్నమ్మ శశికళ టైం ఏ బాగోలేదు… రేపో మాపో బెంగుళూరు పణప్పర అగ్రహార జైలు నుంచి విడుదలై చెన్నై వచ్చి చక్రం తిప్పుదామనుకుంటున్న శశికళకు చెందిన రూ. 300 కోట్ల ఆస్తులను ఐటీ శాఖ అధికారుల జప్తు చేశారు. 2003-2005 లో ఓ సెల�
భాద్రపద మాసంలో శుద్ధ చతుర్థశిని అనంతపద్మనాభ చతుర్థశి అంటారు. అందుకే అనంతపద్మనాభస్వామి వ్రతాన్ని భాద్రపద మాసంలో శుక్ల చతుర్థశి రోజున ఆచరించాలి. ఈ రోజున పాలకడలిపై మహాలక్ష్మీ సమేతుడైన శేషతల్ప శాయిగా కొలువైన శ్రీ మహావిష్ణువును పూజించడం హింద
సాధారణ ప్రజల పేరుతోనో, సెలబ్రిటీల పేరుతోనో, లేదా వారి బంధువులు లాగా సోషల్ మీడియాలో నకిలీ ఎకౌంట్లు సృష్టించి సైబర్ నేరగాళ్లు మోసం చేయటం మనం ఇన్నాళ్లూ చూస్తూ ఉన్నాం. కానీ పోలీసు అధికారి పేరుతోనే ఫేస్ బుక్ లో నకిలీ ఖాతా తెరిచి అతని ఫ్రెండ్స్ , �
విధి నిర్వహణలో పోలీసులు ఒకో సారి ప్రాణాలకు సైతం తెగించి పోరాడాల్సి వస్తోంది. కొన్ని సంఘటనలు సినిమా టిక్ గా అనిపించినా పోలీలుసు ధైర్యంతో పోరాడుతూనే ఉంటారు. కడప జిల్లా పులివెందులలో అచ్చు సినిమా సీన్ లో జరిగినట్టే జరిగింది శుక్రవారం నాడు. అక్�
ప్రతి మాసంలోను రెండు పక్షాలు ఉంటాయి .. ఒక్కో పక్షంలో ఒక ఏకాదశి ఉంటుందనే విషయం అందరికీ తెలిసిన విషయమే. ప్రతి ఏకాదశి కూడా విశేషమైన ఫలితాన్ని కలిగి ఉంటుంది. అలా వచ్చే భాద్రపద శుక్ల ఏకాదశిని ‘పరివర్తన ఏకాదశి’ అంటారు. ఈరోజు ఆగస్టు 29,2020 ‘పరివర్�
అన్నదమ్ములిద్దరూ ఒకేలా ఉండటం అతనికి కలిసొచ్చింది. తమ్ముడి విద్యార్హతల సర్టిఫికెట్లతో విద్యుత్ శాఖలో ఉద్యోగం పొందిన అన్న బాగోతం 12 ఏళ్ల తర్వాత వెలుగు చూసింది. అప్పటికీ తమ్ముడు ఫిర్యాదు చేయబట్టి ఈ విషయాన్ని అధికారులు కనుగొన్నారు. పుష్కర కాల�
ఇద్దరు వాహనదారుల మధ్య వివాదం ఒక వ్యక్తి ప్రాణాలు మీదికి తెచ్చింది. ఢిల్లీలోని వికాస్పురి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఢిల్లీ ఉత్తర ప్రాంతం పంఖా రోడ్డులో నివాసం ఉంటున్న చేతన్ గురువారం రాత్రి బైక్పై వెళ్తుండగా నజాఫ్గఢ్ రోడ్డులో కారు ఢీకొట
విజయవాడలో టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం ఓ పేకాట శిబిరంపై దాడి చేశారు. దాడిలో మాజీ ఎమ్మెల్యేతో సహా విజయవాడ, గుంటూరులకు చెందిన పలువురు ప్రముఖులు పట్టుబడ్డారు. పట్టుబడిన వారిలో డాక్టర్లు, పెద్ద వ్యాపారవేత్తలు ఉన్నారు. https://10tv.in/mobile-phones-lorry-robbed-by-thieves-in-c
సెప్టెంబరు 19 నుండి 27వ తేదీ వరకు జరుగనున్న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను కోవిడ్ కారణంగా ఆలయంలో ఏకాంతంగా నిర్వహించనున్నట్లు టిటిడి ఛైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. అక్టోబర్లో నిర్�
ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలో దళిత యువకుడి శిరోముండనం ఘటన మరువక ముందే విశాఖ జిల్లా పెందుర్తిలో శుక్రవారం మరో ఘటన చోటు చేసుకుంది. సుజాతనగర్ కాలనీలో నివాసం ఉంటున్న పర్రి శ్రీకాంత్ అనే ఎస్సీ యువకుడు అదే కాలనీలో నివాసం ఉ�
కరోనా అన్ లాక్ ప్రక్రియ మొదలైనప్పటికీ బార్లు తెరుచుకోకపోవటంతో మద్యం ప్రియులు వారాంతాల్లో ఎక్కడో ఒక చోట పార్టీలు ఏర్పాటు చేసుకుని స్నేహితులతో కలిసి కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారు. ముంబైలోని చండీవాలికి చెందిన వ్యాపారస్తుడు శశికాంత్ విశ్వక
కర్నూలు జిల్లా నంద్యాల లో ఆగస్టు 16 న సూసైడ్ చేసుకున్న ప్రముఖ డెంటిస్ట్ మాధవీలత కేసులో పోలీసులు సూసైడ్ నోట్ లోని వివరాలు బయట పెట్టారు. 20 ఏళ్లక్రితం కులాంతర వివాహం చేసుకున్న ప్రేమ జంట ఎంతో అన్యోన్యంగా ఇన్నాళ్లు కాపురం చేశారు. ఎటువంటి ఆర్ధిక ఇబ�