Home » Author »murthy
Telangana new revenue act 2020: కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం.. తెలంగాణలోని ప్రతి ఇంచు కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం.. తెలంగాణలోని ప్రతి అంగుళం భూమిని సర్వే చేయించనుంది ప్రభుత్వం. ప్రతి సర్వే నెంబర్కు కోఆర్డినేట్స్ ఏర్పాటు చేయనున్నారు. ప్రతి భూమికి అక్షాంశాలు, �
India-China border Chushul: ఈ సెక్టార్ చుట్టూ చైనా, భారత్ యుద్ధతంత్రం నడుస్తోంది. సరిహద్దుల్లో చుషుల్ సెక్టార్కు ఉన్న ప్రాధాన్యం కారణంగానే 1962 యుద్ధంలో కూడా చైనా గురిపెట్టింది . జవాన్ల ప్రాణ త్యాగంతో చుషుల్ ను ఇండియా కాపాడుకోగలిగింది . ఇప్పుడు అదే చైనా చుషు�
ప్రతి ఏటా తన పుట్టిన రోజుకు తండ్రి ఇచ్చే విస్కీ బాటిల్ దాచి పెట్టి 28ఏళ్ల తర్వాత వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో ఇల్లు కొనుకున్నాడో యువకుడు. ఇంగ్లాండ్ లోని టౌంటన్ కు చెందిన మాథ్యూ రాబ్సన్ అనే యువకుడు 1992 లో జన్మించాడు. అతని తండ్రి పీట్ ప్రతి ఏటా మా�
జార్ఖండ్ లోని ఒక ఆశ్రమంలో మహిళా సాధువుపై నలుగురు దుండగులు అత్యాచారం చేశారు. గొడ్డా జిల్లాలోని పాత్వారా గ్రామంలో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక ఆశ్రమంలోకి సోమవారం రాత్రి నలుగురు దుండగులు ప్రవేశించారు. వారు బలవంతంగా ఆశ్రమంలోకి ప్రవేశించి అక్
మౌనరాగం నటి శ్రావణి: టిక్ టాక్ పరిచయం ఓ సీరియల్ నటి ప్రాణాలు తీసింది. ముందు మంచిగానే పరిచయం అయిన వ్యక్తి తర్వాత వేధింపులకు గురి చేయటంతో బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్యకు పాల్పడింది. తనకెవరూ లేరంటూ మాయమాటలు చెప్పిపరిచయం పెంచుకున్న వ్యక్తి చి�
కరోనా వైరస్ కామాంధులకు భలే కలిసొచ్చింది. మొన్నటికి మొన్న ఒక కామాంధుడు మాస్క్ పై మత్తు మందు చల్లి మైనర్ బాలికపై అత్యాచారం చేస్తే….. కేరళలో 19 ఏండ్ల యువతిపై కరోనా అంబులెన్స్ డ్రైవర్ లైంగిక దాడి చేసాడు. ఈ రెండు ఘటనలు మర్చిపోకముందే…. కేరళలో �
తెలుగు టీవీ సీరియల్స్ నటి శ్రావణి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ మధురానగర్ లోని తన ఇంట్లో మంగళవారం రాత్రి ఆమె ఉరి వేసుకుని చనిపోయారు. మనసు మమత. మౌనరాగం వంటి సీరియల్స్ లో శ్రావణి నటించారు. లాక్ డౌన్ తర్వాత తిరిగి సీరీయల్స్ నిర్మాణం జరుగతుం�
Vijayasai Reddy tweets: మళ్లీ ట్వీట్ లతో బాబుపై విరుచుకుపడ్డారు విజయసాయి రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పక్షపాత బుద్ధి ఇటీవలి కాలంలో వెంట వెంటనే బయట పడుతోందన్నారు అన్నారు. అంతర్వేదిలో రధం దగ్దం ఘటనపై చంద్రబాబు ట్వీట్ చేయడాన్ని వ
ఇండిగో ఎయిర్ లైన్స్ లో పనిచేస్తున్న ఎయిర్ హోస్టెస్ ద్వారా తమకు కరోనా సోకుతుందనే భయంతో ఒక ఎయిర్ హోస్టెస్ ను…. ఆమె నివసించే కోలనీ వాసులు బహిష్కరణకు గురిచేశారు. కోల్ కతా సమీపంలోని హౌరా, షిబాపూర్ లో ఈ దారుణం జరిగింది. గత రెండేళ్లుగా ఇండిగో ఎయిర�
ఒక కత్తికి రెండు వైపులా పదునుంది అన్నట్లుగా జయప్రకాష్ రెడ్డి ఏ పాత్రలో అయినా ఒదిగిపోయేవారు. అటు కామెడీ అయినా..ఇటు విలనిజం ఐనా సరే… స్టార్ హీరోలతో తలపడగలిగే విలనిజం, ఏ క్యారెక్టర్ లో అయినా ఒదిగి పోగలిగే పనితనం, ఎదుట ఎంత పెద్ద హీరో ఉన్నా……
మొదటి భర్తతో మనస్పర్ధలు రావటంతో విడాకులు తీసుకున్న మహిళ రెండో పెళ్లి చేసుకోవాలనుకుంది. రెండో పెళ్లి కోసం వచ్చిన సంబంధం వరుడికి తనకిది మొదటి పెళ్లని అబధ్ధం చెప్పింది. మొదటి భర్త ద్వారా పుట్టిన కుమార్తెను తల్లివద్ద దాచి రెండో భర్తతో కాపురం �
బ్యాంకుల నుంచి తీసుకున్నరుణాలు ఎగ్గొట్టటానికి కొంత మంది దేశాలు విడిచి పారిపోతుంటే…. మరికొందరు బ్యాంకు అధికారులపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. బ్యాంకు రుణం తీర్చమని అడగటానికి వచ్చిన అధికారులకు సరైన సమాధానం చెప్పకపోగా అధికారులపై అ�
ఈ ఏడాది మార్చిలో పరీక్షరాసేందుకు ఫీజు కట్టి పరీక్షకు హాజరు కాలేక పోయిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్దులను ఉత్తీర్ణులను చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై ఇటీవల ఇంటర్ బోర్డు అధికారులు ప్రభుత్వావికి ప్రతిపాదన పంపించారు. ప్రభు
అణగారిన కులాల ఆత్మగౌరవం నిలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర బీసీ కమిషన్ ప్రతిపాదన మేరకు సీఎం కేసీఆర్ అభివృద్ధికి దూరంగా ఉన్న 17 కులాల వారిని బీసీ జాబితాల్లో చేర్చేందుకు అనుమతించారు. ఈ మేరకు సోమవారం జర�
కరోనా రక్షణ కోసం ధరించే ఫేస్ మాస్క్ పై మత్తు మందుచల్లి……మైనర్ బాలిక మానం దోచేసిన కాంట్రాక్టర్ ఉదంతం పంజాబ్ లో వెలుగు చూసింది. జిరాక్ పూర్ పట్టణంలో వివిధ పనులకు లేబర్ ను సమకూర్చే కాంట్రాక్టర్ సంత్ రాజ్ యాదవ్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాధిత
కుటుంబ కలహాలతో విడిపోయిన భార్య పెట్టిన కేసు వాపసు తీసుకోమని…. లేకపోతే నీ వ్యక్తిగత చిత్రాలు యూ ట్యూబ్ లో పెడతానని బెదిరిస్తున్న సినీ రచయితపై పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారా హిల్స్, రోడ్డు నెంబరు12 లోని ఎన్బీటీ నగర్ లోనివసించే సినీ రచయిత �
ఈ రోజుల్లో గర్ల్ ప్రెండ్ లేని మగవాడు ఉన్నాడంటే వాడ్ని ప్రజలు వింతగా చూస్తారు. గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఆమెను తీసుకుని లాంగ్ డ్రైవ్ లు వెళుతున్న కుర్ర్రాళ్లు సొసైటీలో కోకొల్లలు. కొల్ కత్తాలో గర్ల్ ఫ్రెండ్ ని లాంగ్ డ్రైవ్ కి తీసుకు వెళ్ళిన యువకుడు �
అక్రమ సంబంధాల మోజులో పచ్చటి సంసారాల్లో చిచ్చురేపుకుంటున్నారు కొందరు. అందుకోసం ఎదుటి వారి ప్రాణాలు తీయటానికి కూడా వెనుకాడటం లేదు. వారిని హతమార్చేందుకు ప్రోఫెషనల్ కిల్లర్స్ కంటే దారుణమైన ప్లాన్ చేస్తున్నారు. అది టీవీ సీరియల్స్ ప్రభావమో మర�
లైంగిక వేధింపుల ఆరోపణల ఎదుర్కోంటున్న బీజేపీ ఎమ్మెల్యే పై ఉత్తరాఖండ్ పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. మొత్తానికి అధికార పార్టీ ఎమ్మెల్యే చేసిన లైంగిక దోపిడీ పై ఒక మహిళ చేసిన పోరాటం సఫలీకృతమయ్యింది. బీజేపీ ఎమ్మెల్యే తనపై రెండేళ్లుగా అత్యాచార
తాగుడు మనిషిని ఎంతటి పతనానికైనా దిగజారుస్తుంది. తాగిన మైకంలో తప్పులు చేసిన కామాంధులు ఎందరో ఉన్నారు. హర్యానాలో తాగిన మైకంలో స్నేహితుడితో కలిసి కన్నకూతురిపై అత్యాచారం చేయబోయిన తండ్రి ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. సినిమా కధలాగా అనిపించినా �