Home » Author »murthy
తెలిసీ తెలియని వయస్సులో పుట్టే ప్రేమలతో పిల్లలు ఆత్మహత్యలు చేసుకుని కన్నవాళ్ళకు గర్భ శోకాన్ని మిగులుస్తున్నారు. ప్రేమ…వ్యామోహం….ఆకర్షణ… వీటి మధ్య కల వ్యత్యాసాన్ని గుర్తించలేని యువత తీసుకునే తొందరపాటు చర్యతో జీవితాన్ని ముగిస్తున్
china student visa cuts: అమెరికాలో చైనా విద్యార్థుల వీసాల రద్దు నిర్ణయంపై డ్రాగన్ కంట్రీ తీవ్రంగా స్పందించింది. దాదాపు వెయ్యి మందికిపైగా విద్యార్థులు, పరిశోధకుల వీసాలను అమెరికా రద్దు చేయడాన్ని తప్పుపట్టింది. వీసాలు రద్దు రాజకీయ కక్ష మాత్రమేకాదు, జాతి వ�
Rhea Chakraborty: సుశాంత్ సింగ్ గర్లఫ్రెండ్, మాదక ద్రవ్యాల కేసులో నిందుతురాలు రియా చక్రవర్తికి బెయిల్ను ముంబై కోర్టు నిరాకరించింది. రియా సోదరుడు Showik Chakraborty డ్రగ్ సిండికేట్లో కీలక సభ్యుడున్న వాదనతో ఏకీభవించిన కోర్టు అతనికీ నో చెప్పింది. బెయిల్ ఇవ్వకూడ�
రాజస్ధాన్ లోని చిత్తోర్ ఘర్ కు చెందిన 30 ఏళ్ల వ్యక్తి ఉత్తర ప్రదేశ్ కు చెందిన 13 ఏళ్ల బాలికను కొన్నాడు. ఆమెను బలంతంగా పెళ్ళి చేసుకుని లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఎట్టకేలకు బాలిక చైల్డ్ హెల్ప్ లైన్ కు ఫోన్ చేయటంతో ఆ రాక్షసుడి బారినుంచి బయటప
CBI enquiry on Antarvedhi radham: అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ రథం దగ్ధం కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ డీజీపీని ఆదేశించారు. అంతర్వేది రథం అగ్నికి అహుతైందన్న అంశాన్ని ముఖ్యమంత్రి సీరియస్గా ఉండటంతో, కేసు దర్యాప్తును ఏ
కాకినాడ రూరల్ మండలం కొవ్వూరులో దారుణం జరిగింది. తాళి కట్టిన భార్యని డంబెల్ తో కొట్టి చంపబోయాడు కాకినాడకు చెందిన ఆర్టీసీ ఉద్యోగి శ్రీను. డంబెల్తో భార్యను కొట్టే ముందు శ్రీను….. కుమార్తెను 100కు ఫోన్ చేసుకో అని చెపుతూ భార్య తలపై డంబెల్తో కొ�
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం ఏర్గట్లలో దారుణం జరిగింది. భూ కబ్జాదారులు పట్టపగలే రెచ్చిపోయారు. ఒక్కసారిగా గుంపుగా వచ్చి సాఫ్ట్వేర్ ఇంజినీర్పై దాడికి దిగారు. అడ్డు వచ్చిన అతని తల్లిపై కూడా దాడి చేశారు. ప్రభుత్వ స్థలం గురించి ఆర్
Antharvedi RADHAM :తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలోని శ్రీలక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో ఈనెల 6న స్వామి వారి రథం అగ్నికి ఆహుతైంది. ఊహించని ఘటనతో భక్తకోటి నివ్వెరపోయింది. హిందూ ధార్మిక సంఘాలైతే ఆగ్రహంతో రగిలిపోయాయి. రథానికి మంటలు అంటుకోవడం, దగ్ధం కావడం అ�
విశాఖ జిల్లా పెందుర్తి శ్రీకాంత్ శిరోముండనం కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. కేసులో ప్రధాన నిందితులు నూతన్ నాయుడు, అతని భార్య మధుప్రియ, ఇందిర, వరహాలు ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని 2 రోజుల పాటు ప్రశ్నించనున్నారు. బాధితుడ�
Antarvedi radham: అంతర్వేది రథదగ్ధం ఆసరగా మతకల్లోలాలను రేపడానికి కొన్ని వర్గాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు అంబటి రాాంబాబు. సమీపంలోని మరో మతప్రార్ధనామందిరం మీద రాళ్లేయడం సమంజసం కాదు, దాన్ని ఎవరూ అంగీకరించబోరని అన్నారు.లక్ష్మీనరసింహస్వామికూడా �
టీవీ నటి శ్రావణి సూసైడ్ కేస్లో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. టిక్టాక్ను అడ్డుపెట్టుకొని దేవరాజ్ అమ్మాయిలను వేధించినట్లు పోలీసులు గుర్తించారు. పలువురు అమ్మాయిలతో దేవరాజ్ ప్రేమాయణం నడిపినట్టుగా గుర్తించారు. ఒకరికి తెలియకుండా మ�
Bigg Boss Telugu 4: బిగ్బాస్ ఫోర్త్ సీజన్ ఆడియన్స్కు విసుగు తెప్పిస్తోంది. ఒక్క గంగవ్వ తప్పితే వినోదాన్ని పంచే కంటెస్టెంట్స్ కరువయ్యారు ఈ సీజన్లో. హీటెక్కించే అందగత్తెలైతే ఈ సీజన్లో ఉన్నారు , వాళ్ల పెర్ఫామెన్స్ పూర్ అని మూడు ఎపిసోడ్లకే జనం ఫిక్స్ అయ�
World’s largest camera:Sandford University పరిశోధకులు కొంతమంది ప్రపంచంలోనే తొలిసారి first 3,200-megapixel digital photo తీశారు. అదీ సింగిల్ షాట్లో. imaging sensorsల సాయంతో ఈ అద్భుతం చేశారు. చీలీలోని టెలిస్కోప్లో world’s largest digital cameraని సిద్ధం చేసి అమర్చుతారు. అక్కడ నుంచి అంతరిక్షవింతలను చాలా క్లారిటీతో ఫ�
తమిళనాడులోని కళ్శకురిచ్చి జిల్లాలో దారుణం జరిగింది. ఇడ్లీ బాగోలేదని చెప్పిన బాలిక… ఓ మహిళ కొట్టిన దెబ్బలకు తనువు చాలించింది. కళ్ళకురుచ్చి జిల్లా త్యాగదుర్గం సమీపంలోని మెల్ విళి గ్రామానికి చెందిన రోసారియో, జయవాణి దంపతులకు రెన్సీమేరీ (5) �
Kangana Ranaut vs Shiv Sena: రియా చక్రవర్తి అరెస్టుతో సుశాంత్ మరణంపై రాజుకున్న వివాదానికి తాత్కాలికంగా తెరపడిందని అందరూ అనుకునేలోపే, ముంబై నగరాన్ని మరో అంశం టెన్షన్ పెట్టింది. బుధవారం నాటి కంగనా రనౌత్ ఎపిసోడ్ ముంబైలో ఉద్రిక్తతలు పెంచింది. కంగనా రనౌత్ ని
TV actress Sravani : టీవీ ఆర్టిస్ట్ శ్రావణి సూసైడ్ కేసు గంటకో మలుపు తిరుగుతోంది. తాజాగా కేసులో తెరపైకి RX100 సినిమా నిర్మాత ఆశోక్ రెడ్డి పేరు వెలుగులోకి వచ్చింది. టిక్టాక్లో పరిచయమైన దేవరాజ్రెడ్డి వేధింపులు తట్టుకోలేక జూన్లోనే అతనిపై శ్రావణి ఎస్ఆ�
వివాహేతర సంబంధాలు కుటుంబాలను విఛ్చిన్నం చేస్తున్నఘటనలు చూస్తున్నప్పటికీ ప్రజలు వాటిపట్ల ఆకర్షితులటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా తరుచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా మహిళల్లో ఈ తరహా ప్రవృత్తి ఎక్కువవుతో�
గుజరాత్ లోని అహ్మాదాబాద్ పోలీసులు ఇటీవల ఒక మహిళను ఆమె ప్రియుడ్ని అరెస్ట్ చేశారు. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసేందుకు రూ.5లక్షలకు ఒప్పందం కుదుర్చుకుంది ఆ మహిళ. అహమదాబాద్ లోని మనేక్ బాగ్ ప్రాంతంలో నివసించే ప్రమోద్ పటేల్ (43) కింజల్ పటేల్(25) అనే
Telangana Revenue act 2020: సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కొత్త రెవెన్యూ చట్టం తహశీల్దార్లు, ఆర్డీవోల అధికారాల్లో కోత పెట్టింది. కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చాక ప్రస్తుతమున్న ఎమ్మార్వోలంతా జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా వ్యవహరించనున్నారు. వ్యవసాయ భూముల�
ఉద్యోగుల ఈపీఎఫ్ ఎకౌంట్లలో 2019-20 యేడాదికి 8.5శాతం వడ్డీని జమ చేయడానికి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ EPFO నిర్ణయించింది. కాకపోతే ఓ షరతు. ఇప్పుడు ఆర్దిక ఇబ్బందుల వల్ల, మొత్తం 6కోట్ల చందాదారులకు ముందు 8.15శాతం చెల్లించి, మిగిలిన 0.35 శాతాన్ని డిసెంబర్ లో చెల్ల�