Home » Author »murthy
పెళ్లైన మహిళతో సోషల్ మీడియాలో చాటింగ్…. ఒక వ్యక్తి ప్రాణాలకు ముప్పు తెచ్చింది. ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన మహిళతో చాటింగ్ చేసిన వ్యక్తిని, ఆ మహిళ భర్త దారుణంగా హత్య చేసిన ఘటన మహారాష్ట్ర లోని పూణేలో జరిగింది. వారిద్దరి పరిచయం అయిన తర్వాత ఎప్పు
భార్యా భర్తల మధ్య ఉండాల్సిన సంబంధాలు రాను రాను ఆర్ధిక సంబంధాలుగా మారిపోతున్నాయి. జీవితాంతం తోడుగా ఉండాల్సిన వాళ్లు ఏవో కారణాలతో వారిని తుదముట్టిస్తున్నారు. వైవాహిక బంధానికే మచ్చ తెస్తున్నారు. హైకోర్టు లాయర్లుగా ప్రాక్టీస్ చేస్తున్న భార్
ప్రియుడిని హత్య చేసిన కేసులో ఉత్తర ఢిల్లీ పోలీసులు ప్రియురాలితో సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఉత్తర ఢిల్లీలోని వజీరాబాద్ లో సెప్టెంబర్11వ తేదీ, శుక్రవారం ఒక మృతదేహం పడి ఉందని స్ధానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్ధలానికి చేరుకున్న ప
ముంబైలో దారుణం జరిగింది. 16 ఏళ్ల మైనర్ బాలికను తల్లిని చేసాడు 18 ఏళ్ల యువకుడు. సోషల్ మీడియాలో పరిచయం అయి… బాలికతో స్నేహం చేసి ఆమెను గర్భవతిని చేశాడు. నిందితుడిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ముంబైలో నివసించే 16 ఏళ్ల బాలికకు 2 ఏళ్�
స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిన తర్వాత నేరాలు కూడా అదే స్ధాయిలో పెరిగాయేమో అనిపిస్తోంది. అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేస్తున్నారు కొందరు అకతాయిలు అకతాయిల వేధింపులతో మహిళలకు రక్షణ లేకుండా పోతోంద
16 ఏళ్ల మైనర్ బాలికను రేప్ చేసి, బ్లాక్ మెయిల్ చేశాడనే ఆరోపణలతో మధ్యప్రదేశ్ లోని సత్నాకు చెందిన 40 ఏళ్ల వ్యాపారవేత్తను పోలీసుల ఆదివారం అరెస్ట్ చేశారు. అతని అరెస్ట్ తో గతంలో చేసిన అకృత్యాలన్నీ బయటపడ్డాయి. ఇప్పటికే తమపైనా లైంగిక దాడులు చేసి బ్లా�
వివాహేతర సంబంధాలతో కుటుంబాలు పతనమవుతున్నాయని తెలిసీ ప్రజలు వాటి పట్లే ఆకర్షితులవటం బాధ కలిగిస్తోంది. కన్నతల్లే పడక సుఖం కోసం అల్లుడితో లైంగిక సంబంధం పెట్టుకోవటం చూసి తట్టుకోలేని కూతురు పోలీసులను ఆశ్రయించింది. బీహార్ లోని చాప్రా జిల్లాలో
చిత్తూరు జిల్లా సదుంలో దారుణం జరిగింది. తల్లి వివాహేతర సంబంధం కారణంగా అభం,శుభం తెలియని ఇద్దరు చిన్నారులు బలయ్యారు. జిల్లాలోని రామిరెడ్డిపల్లి పంచాయతి, ఒడ్డుపల్లికి చెందిన ఉదయ్ కుమార్(28)కు రామిరెడ్డిపల్లికి చెందిన వివాహిత హేమశ్రీతో వివాహే�
విజయవాడ నగరంలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. పట్టగపగలో ఒక ఇంట్లోకి చొరబడి సుమారు రూ.50 లక్షల రూపాయల విలువైన వస్తువులు నగదు అపహరించుకు పోయినట్లు తెలుస్తోంది. మొగల్ రాజపురంలోని మోడరన్ సూపర్ మార్కెట్ సందులో బ్యాంక్ కాలనీ మెయిన్ రోడ్డులో ఉన్న మాన
పెళ్లై 17 ఏళ్లైనా పిల్లలు పుట్టలేదనే మనస్తాపంతో ఒక ఇల్లాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయవాడ లోని జక్కంపూడి కాలనీలో జరిగింది. జక్కంపూడి కాలనీ బ్లాక్ నెంబర్ 92 లో నివాసం ఉండే కగ్గు తిరుపతమ్మ(32) పోతురాజు లకు 2003 లోవివాహం అయ్యింది. పోతురాజు పానిపూరి వ్
China is watching : Overseas Key Information Database (OKIDB). చైనా చేతిలో చిక్కిన విదేశీ ప్రభుత్వాల సమచార డేటాబేస్ ఇది. China ప్రభుత్వానికి సంబంధమున్న Zhenhua ఈ డేటా బేస్ ను సేకరించి చైనా చేతిలో పెట్టింది. china Communist Partyతోపాటు ప్రముఖుల అందిరి మీద నిఘా నేత్రమేసింది చైనా. ప్రముఖుల సమాచారం చేతిలో
బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్, శివసేన మధ్య తలెత్తిన రగడ ఇప్పట్లో చల్లారేలా కనిపించటంలేదు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటూ పరస్పరం దాడికి దిగుతున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో పాటు, కాంగ్రెస్ ప�
China Hybrid warfare: చైనాకు చెందిన జెన్వా డేటా టెక్నాలజీ కంపెనీ,Hybrid warfareలో ఇప్పుడు తామే టాప్ అని చెబుతోంది. అసలు Hybrid warfare అంటే? దీని ద్వారా ఏమేం చేయొచ్చు? భారత్కు సంబంధించి ఇది ఎలాంటి చట్టాలను ఉల్లంఘిస్తోంది? జెన్వా కంపెనీ గూఢచర్యం వెనకున్న టార్గెట్ ఏంటి? భా
Parliament Monsoon Session: 17 మంది లోక్ సభ, ఎనిమిది మంది రాజ్యసభ ఎంపీలకు కోవిడ్ పాజిటీవ్గా తేలింది. పార్లమెంట్ సమావేశాలకు హాజరవ్వాలంటే కోవిడ్ టెస్ట్లు కంపల్సరీ. అందులో భాగంగా ఎంపీలందికీ నిర్వహించిన టెస్ట్ల్లో 25 మందికి కరోనా వచ్చినట్లు తేలింది. కరోనా వచ్�
ap corona cases: గడిచిన 24 గంటల్లో ఏపీ కోలుకున్నట్లే కనిపిస్తోంది. మొత్తంమీద 61,529 శాంపిల్స్ పరీక్షించగా, 7,956 మందికి పాజిటీవ్గా తేలింది. అదే సమయంలో 9,764 మంది కోలుకొని ఇంటికెళ్లారు. ఇది శుభవార్త. కొద్దిరోజులుగా పాజిటీవ్ కేసులు పదివేలకు అటూ ఇటూ నమోదువుతున్నా, �
Rajya Sabha Deputy Chairman Harivansh: ఎన్డీయే తరపు అభ్యర్ధి హరివంశ్సింగ్ మూజువాని ఓటుతో రాజ్యసభ డిఫ్యూటీఛైర్మన్గా ఎన్నికైయ్యారు. అంతకుముం్గ హరివంశ్సింగ్ పేరును జేపీ నడ్డా ప్రతిపాదించారు. తమ అభ్యర్ధి కోసం నితీష్ కుమార్ అన్ని ఎన్డీయేపక్షాలతోపాటు, జగన్తోనూ మ
అమ్మాయి తరుఫు వారు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారనే కోపంతో అంతకు ముందు ఆమెతో చనువుగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు ఒక యువకుడు. ముంబైలోని, మలాద్ శివారులోని, పఠావ్ వాడీ కి చెందిన ముర్తుజా ముస్తాలి వోహ్రాకు గతేడాది…. గుజరాత్ కు చెం�
పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర దుర్ఘటన జరిగింది. కారు పంట కాలువ లోకి దూసుకు వెళ్లిపోయిన ఘటనలో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు ప్రాణాలు విడిచారు.తణుకు షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో ని పంట కాల్వలోకి సోమవారం ఉదయం కారు దూసుకువెళ్లటంతో ఒక మహిళా ఉద్యోగిని స�
ఉదయ్ నగర్ కు చెందిన యువతి హైదరాబాద్ బంజారా హిల్స్ ప్రాంతంలో చిరు వ్యాపారాలు చేసుకుని జీవనం సాగిస్తోంది. ఆమెకు రెండేళ్ల క్రితం దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్న శివశంకర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. ఇద్దరూ కల్స
10 celebrity pictures: ఈరోజు మిస్ కాకూడని సెలబ్రిటీ పిక్స్ https://10tv.in/rajput-kissing-kiara-advani-at-salman-khan-bash-has-gone-viral/