Home » Author »murthy
ఒడిషాలో దారుణం జరిగింది. రూ.500 లు దొంగిలించాడనే ఆరోపణలోతో ఒక మహిళ 14 ఏళ్ల బాలుడ్ని చితక్కొట్టింది, ఆ దెబ్బలకు బాలుడు కన్నుమూశాడు. ఒడిషాలోని మయూర్ భంజ్ జిల్లాలోని కరంజియా పోలీసు స్టేషన్ పరిధిలోని కియపనోపోషి గ్రామంలో నివసించే రాజన్ బెహరా (14) అనే �
Crime News పంజాబ్ లోని లూధియానాకు చెందిన ఇద్దరు సోదరులు తమ తల్లి మాజీ భర్తను కొట్టి చంపారు. వారి అభీష్టానికి విరుధ్దంగా కలిసి జీవిస్తున్నారనే కోపంతో కొడుకులు ఈఘాతకానికి ఒడిగట్టారు. లూధియానాకు చెందిన గుర్మెల్ సింగ్ (57), షిందర్ కౌర్ లు 35 సంవత్సరాల క్�
Crime News జీతాలు అడిగిన మహిళా ఉపాధ్యాయుల పట్ల దారుణంగా ప్రవర్తించిన స్కూల్ యాజమాన్యం చర్యలు ఆలస్యంగా వెలుగు చూశాయి. జీతాలు అడిగిన మహిళా ఉపాధ్యాయులను వేధించటమే కాక టాయిలెట్స్ లో స్పై కెమెరాలు ఏర్పాటు చేసి అశ్లీల వీడియోలు తీసినట్లు బయట పడింది. మీ�
Hyderabad Crime News గ్రహాలు ,జాతకాలు, దోషాలు, పూజలు, జపాలు దేవుడ్ని నమ్మే భక్తులందరూ ఇవన్నీ నమ్ముతారు. అలా నమ్మిన మహిళ ఒక జ్యోతిష్యుడి చేతిలో మోస పోయింది. ఆమె జాతంకలో దోషాలు ఉన్నాయని పూజలు చేయకపోతే భర్తకు ప్రాణ గండం ఉందని చెప్పి ఆమె మెడలో తాళి కట్టి మోసం చ�
Crime News తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా కురుండంకోడు పంచాయతీ పరిధిలోని గ్రామంలో దారుణం జరిగింది మద్యానికి బానిసైన భర్త, భార్యపై అనుమానం తో హత్య చేశాడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకోవటంతో ఇద్దరు పిల్లలు అనాధలయ్యారు. కురుండంకోడు పంచాయతీ పరిధిలో న
వివాహేతర సంబంధాల మోజులో పడి కాపురాలు కూలిపోతున్నాయని తెలిసినా కొందరు చేజేతులా తమ కాపురాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. భర్త ఉద్యోగ రీత్యా వేరే ప్రాంతానికి వెళితే ఇంట్లో ఉన్న మామగారితో అక్రమ సంబంధం పెట్టుకుంది కోడలు. తీరా భర్తకు దొరికే సర�
AP Crime News చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో వన్యప్రాణుల ను వేటాడు తున్న ఇద్దరిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు,. వారి వద్ద నుంచి నాటు తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. ఎర్ర చందనం స్మగ్లర్ల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్ ఫోర్స్ కు సిబ్బ�
Crime news వివాహేతర సంబంధాల మోజులో ఎంతకైనా తెగిస్తున్నారు ప్రజలు. ప్రియుడు మోజులో పడి కట్టుకున్న భర్తను హత్యచేసింది ఓ ఇల్లాలు. వరంగల్ జిల్లా నెక్కోండ మండలం గేటుపల్లికి చెందిన బాదావత్ దుర్యత్ సింగ్(40) వరంగల్ పోలీసు డిపార్ట్ మెంట్ లో హోం గార్డుగా పన
Hyderabad crime news హైదరాబాద్ లోని స్ధానిక పత్రికలో పనిచేసే ఒక జర్నలిస్ట్ వివాహితపై అనుచితంగా ప్రవర్తించటంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి మండలం మాచర్ల గ్రామానికి చెందిన గోరేటి శివప్రసాద్(35) వనస్ధలిపురంలో నివాసం �
Telangana Crime News అత్తింటి ఆరళ్లకు కొత్త కోడలు బలి…. అత్తింటి వేధింపులు భరించలేక కోడులు ఆత్మహత్య… సాధారణంగా ఇలాంటి వార్తలు అడపా దడపా చదువుతూ ఉంటాం, కానీ అత్తింటి వారి వేధింపులు భరించలేక అల్లుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. వరం�
AP crime news అక్రమ సంబంధాల మోజులో కాపురాల్లో చిచ్చు పెట్టకుంటున్నారు కొందరు మహిళలు. ప్రియుడి మోజులో పడి తాళి కట్టిన భర్తను ఒక్క దెబ్బకు హత్య చేసింది అనంతపురానికి చెందిన మహిళ.జిల్లాలోని దొడగట్ట గ్రామానికి చెందిన శ్ర్రీనివాస్ చౌదరి9 సంవత్సరాలక్రి�
tamilnadu crime news తమిళనాడులో దారుణం జరిగింది. 16 ఏళ్లబాలికపై పెంపుడు తండ్రి, ప్రియుడు అత్యాచారం చేసి గర్భవతిని చేసారు. కడలూరు జిల్లాలో 16 ఏళ్ల బాలిక కడుపు నొప్పిగా ఉందని చెప్పటంతో ఆమె పెంపుడు తండ్రి(60) నంగలూరు ప్రభుత్వం ఆస్పత్రికి తీసుకు వెళ్లాడు. అక్కడ �
Crime News: అహమ్మాదాబాద్ లో నివసించే ఓ 50 ఏళ్ల తండ్రి రెండో పెళ్లి చేసుకోవాలను కున్నాడు. అందుకు కొడుకు అభ్యంతరం చెప్పాడు. దీంతో ఆ తండ్రి కొడుకును కొరికి గాయపరిచాడు. దరియాపూర్ ఏరియాలో నివసించే నయీముద్దీన్ షేక్ (50) గత మూడు సంవత్సరాలుగా కుటుంబాన్ని పట్ట�
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న మూణాళ్లకే పెళ్లా మంటే మొహం మొత్తింది. పెళ్ళాన్ని వదిలించుకోవాలనుకున్నాడు. విడాకులివ్వకుండా పూర్తిగా ఆమెను దూరం చేయాలనుకున్నాడు. పోలీసోడు కదా…. హత్య చేస్తే దొరికి పోతామని తెలుసు… ఏంచేయాల�
Will coronavirus end: 1918నాటి స్పానిష్ ఫ్లూ ఎంతగా భయపెట్టిందో ఇంకా ప్రపంచానికి గుర్తుంది. ఈ coronavirus స్పానిష్ ఫ్లూ కన్నా తక్కువకాలంలోనే అంటే రెండేళ్లలోనే కట్టడి అవుతుందని ఆశిస్తోంది World Health Organisation అంటోంది. మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ Bill Gates ఐతే, వచ్చే యేడాది చివరినాటికి �
ఏడడుగులు నడిచి అగ్ని సాక్షిగా భర్త కట్టిన తాళిని ఎగతాళి చేస్తున్నారు కొందరు మహిళలు. పడక సుఖం కోసం ఎంతటి దారుణానికైనా పాల్పడుతున్నారు. వావి వరసలు మర్చిపోతున్నారు. వయస్సు బేధం మర్చిపోతున్నారు. కేవలం పడక సుఖం కోసం వావీవరసలు మరిచి బరితెగిస్తు�
దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. కన్నాట్ ప్లేస్ మార్కెట్ కు సమీపంలోని ఫైవ్ స్టార్ హోటల్ లో ఒక మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఢిల్లీలోని హై సెక్యూరిటీ జోన్ లో ఉండే ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో టికెట్ బుకింగ్ ఎగ్జిక్యూటి
కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ తో స్కూళ్లు, కాలేజీలు మూతబడటంతో..అధిక శాతం విద్యా సంస్ధలు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాయి. అయితే ఆన్ లైన్ క్లాసుల వల్ల కొన్ని అనర్థాలు కూడా జరుగుతున్నాయి. పిల్లలకు అవసరంమైన స్మార్ట్ ఫోన్లు కొనివ్వలేని త�
డబ్బునోళ్లను టార్గెట్ చేసుకుని వారితో పరిచయాలు పెంచుకుని లైంగికంగా వారిని రెచ్చకొట్టి….తన అందంచందాలతో లొంగదీసుకుని…. వారితో సన్నిహితంగా ఉన్నప్పుడు వీడియోలుతీసి…. వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్న మహిళ ఉదంతం తెలంగాణలో వెలుగు చూసింది. భ�
కేరళలోని ఎర్నాకుళంలో జిల్లాలోని మలయటూర్ వద్ద సామవారం భారీ పేలుడు సంభవించింది. మలయటూర్లోని క్వారీలో రాళ్ళను పేల్చటానికి పేలుడు పదార్ధాలుఉంచే భవనంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో ఇద్దరూ వలస కూలీలు మరణించారు. మరణించిన వారిని తమిళనాడుకు చెంది�