Home » Author »murthy
coronavirus on door handle : ఏది ముట్టుకున్నా కరోనా వస్తుందంటూ ఒకటే భయం. డోర్ తీయడానికి కూడా అనుమానం. అంత భయం అక్కర్లేదని అంటున్నారు అమెరికా సైంటిస్ట్లు. లైట్ స్విచ్లు, డోర్ హ్యాండిల్స్, ఏటీఎం కీబోర్డు లాంటిచోట్ల వైరస్ అనవాళ్లు ఉన్నా, అవి ఒకరికి కరోనా తీసుక�
coronavirus: కరోనా గురించి ఇది నిజంగా మంచి వార్తే. మనకొచ్చే జలుబు కరోనా నుంచి మనల్ని రక్షిస్తుందని తేల్చిచెబుతున్నారు సైంటిస్ట్లు. జలుబు తరచు రావడానికి కారణం rhinovirus. దానివల్లే బాడీలో యాంటీవైరల్ వ్యవస్థ యాక్టీవ్ అవుతుంది. అంటే బాడీకి రక్షణకవచం తయారై�
Trump’s covid 19: అమెరికా అధ్యక్షడి చిరుతిళ్లే కొంపముంచాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఆయన తినేవన్నీ ఫాస్ట్ ఫుడ్స్. అదేమీ అరోగ్యకరంకాదు. అమెరికా ప్రెసిడెంట్కి కరోనా లక్షణాలు తీవ్రంగా కనిపించడానికి కారణాలు రెండు. ఒకటి ఫాస్ట్ఫుడ్. రెండోది ఒబిసి�
Eat Chicken Every Day: తెలుగు రాష్ట్రాల్లో ముక్కలేనిదే ముద్ద దిగదు. రోజూ ఏంటి ప్రతిపూటా చికెన్ బిర్యానీ తినమన్నా, చికెన్ కర్రీవేసుకోమన్నా ఎక్కువ మంది హ్యాపీ. మనకు తక్కువ ధరకు దొరికే ప్రొటీన్, కోడేకదా. చికెన్రేట్ తక్కువ. కిలో రూ.200లకే అటూ ఇటు. భవిష్యత్తులోన
Melania Trump’s COVID-19: తనకు కోవిడ్ వచ్చిందని మెలానియా ట్రంప్ ట్వీట్లో చెప్పారు. చాలామంది అమెరికన్స్కు వచ్చినట్లే నాకు, ప్రెసిడెంట్కు పాజిటీవ్ వచ్చింది. ఇద్దరం ఇంట్లోనే క్వారంటైన్లో ఉన్నామని మెలానియా వెల్లడించారు. ఆమెకు కోటన్నర మంది ట్విట్టర్ ఫ�
Crime News: అల్లరి చేస్తున్న పిల్లవాడ్ని మందలించాల్సింది పోయి…. ఓ యువతి సైకోలా మారి, దారుణంగా హతమార్చింది. చాకుతో శరీర భాగాలను కోసి పేగులను మెడలో వేసుకుని రక్తం తాగటం చూసిన గ్రామస్తులు హడలిపోయారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్�
Crime News : చిత్తూరు జిల్లా, రామసముద్రం మండలంలో మైనర్ బాలిక ధైర్య సాహాసాలు ప్రదర్శించింది. తనపై అత్యాచార యత్నం చేయబోయిన కామాంధుడిపై కొడవలితో దాడి చేసి తప్పించుకుంది. మండలంలోని తిరుమలరెడ్డి పల్లెకి చెందిన రెడ్డెప్ప కు నలుగురు పిల్లలు. నాలుగవ సం�
Another Tonsuring Case: విశాఖలో సినీ నిర్మాత నూతన్ నాయుడ ఇంట్లో శిరోముండనం కేసు మరువక ముందే పశ్చిమ గోదావరి జిల్లాలో మరో శిరోముండనం కేసు నమోదయ్యింది. తీసుకున్న అప్పు తీర్చటంలేదని నలుగురు వ్యక్తులు, అప్పతీసుకున్న వ్యక్తికి శిరోముండనం చేసిన ఘటన వెలుగు చూస�
Gujarat Girl:దేశంలో హత్రాస్ ఘటన మరువక ముందే గుజరాత్ లో మహిళలపై జరిగిన అత్యాచార ఘటనలు కలకలం రేపుతున్నాయి. మహిసాగర్ జిల్లాలో మహిళపై జరిగిన అత్యాచారం… జామ్ నగర్ లో 15 ఏళ్ళ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారంతో రాష్ట్రంలో మహిళల భద్రత ప్రశ్నార్ధకమైందని వ�
పశ్చిమ బెంగాల్ కు చెందిన బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ ముఖ్య అనుచరుడు, టిటాగర్ మునిసిపాలిటీ కౌన్సిలర్ మనీష్ శుక్లా దారుణ హత్యకు గురయ్యారు. పోలీస్ స్టేషన్ కు సమీపంలోనే దుండగులు అతి దగ్గర నుంచి ఆయనపై కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ కాల్పుల్లో మనీష్ �
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక బోలెడన్నీ యాప్ లు, సైట్ లు ప్రజల్ని ఎంటర్టైన్ చేస్తున్నాయి. వాటిలో డేటింగ్ యాప్ లు, ప్రెండ్ షిప్ యాప్ లు ఇలా పలు రకాలు ఉన్నాయి. ఇన్ని రకాల యాప్ ల ద్వారా ఎక్కడెక్కడి వారో పరిచయం అవుతున్నా కానీ…. బ్రిటన్ లోని నా�
గ్యాంగ్ స్టర్ నయూమ్ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కోంటున్న 25మంది పోలీసు అధికారులకు సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది. నయూంతో 25 మంది పోలీసు అధికారులకు సంబంధాలున్నట్లు… అతని నేరాలకు వీరు సహకరించారని ఆరోపణలు ఉన్నాయి.
Hyderabad Crime News : హైదరబాద్ లో విషాదం జరిగింది. Soft Ware Company Employee రమ్యకృష్ణ ఆత్మహత్య చేసుకుంది. రంగారెడ్డి జల్లా నార్సింగ్ పోలీసు స్టేషన్ పరిధిలోని హైదర్ షా కోట్ లక్ష్మీనరసింహ కాలనీలోని సామ్రాట్ అపార్ట్ మెంట్ లో నివసించే రమ్యకృష్ణ అనే సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద�
అక్రమ సంబంధాల కారణంగా జరిగిన హత్యల్లో చెన్నై మొదటి స్దానంలో నిలిచింది. దేశంలోని 19 మెట్రోపాలిటన్ నగరాల్లోని 2 మిలియన్లకుపైగా జనాభా ఉన్న వాటిలో గతేడాది తీసిన గణాంకాల ప్రకారం చెన్నై మొదటి స్ధానంలో ఉందని NCRB లెక్కలు చెపుతున్నాయి. 2019 లో వివాదాల కా�
సిరిసిల్ల పట్టణం సాయినగర్లోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో టాస్క్ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడి చేసి నలుగురిని అరెస్ట్ చేశారు. నిందితులు ఇల్లు అద్దెకి తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా సమాచారం. జిల్లా ఎస
Crime News: పంజాబ్ లోని చండీఘడ్ లో దారుణం జరిగింది. 13 ఏళ్ల బాలికపై 18 ఏళ్ళ కజిన్ అత్యాచారం చేశాడు. దీంతో బాలిక గర్భం ధరించింది. ఈ విషయం ఎవరికీ తెలియకూడదని మైనర్ బాలిక గర్భం ధరించటం ఇష్టం లేని యువకుడి తల్లి తండ్రులు బాలికకు అబార్షన్ చేయించాలని పట్టు బట�
Crime News:డెహ్రడూన్ పోలీసులకు ఓ చిత్రమైన కేసు వచ్చింది. నన్ను rape చేయడానికి నా భర్త, అతని ఫ్రెండ్ కి అనుమతి ఇచ్చాడు. ఇందుకోసం మా ఆయన వాళ్ల ప్రెండ్ దగ్గర 10వేలు తీసుకున్నాడని 22 ఏళ్ల భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇది జరిగింది సెప్టెంబర్ 22న. అఘాయిత్యా�
జువైనల్ జస్టిస్ చట్టం అమలుపై ఏపీ డీజీపీ కార్యాలయంలో గురువారం అక్టోబర్ 1న , రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నిర్వహించారు. జ్యూమ్ యాప్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ మహేశ్వరి గారు, న్యాయమూర్తులు విజయలక్ష్మి గారు, గంగారావు గార�
చిత్తూరు జిల్లా నగరి వద్ద చోరీకి గురైన రూ.8 కోట్ల విలువైన సెల్ ఫోన్లను చిత్తూరు జిల్లా పోలీసులు దాదాపు నెల రోజుల వ్యవధిలో రికవరీ చేయగలిగారు. దోపిడీ చేసిన మధ్య ప్రదేశ్ కు చెందిన కంజర్ భట్ ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసారు. చిత్తూరు జిల్లా �
కరోనా బారిన పడినా ఏపీ ప్రభుత్వం తరుఫున బలమైన వాదనలు వినిపిస్తున్న అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర రెడ్డి వాదనలు విన్న వారికి కళ్లు చెమ్మగిల్లాయి. డీఈడీ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్ల వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయ