Home » Author »murthy
Temple priest burnt alive : రాజస్ధాన్ లో ఘోరం జరిగింది. ఆలయ నిర్వహణ కోసం ఇచ్చిన భూవివాదంలో కొందరు వ్యక్తులు ఆలయ పూజారిని సజీవ దహనం చేసిన ఘటన వెలుగు చూసింది. రాజస్ధాన్ లోని జైపూర్ కు 177 కిలోమీటర్ల దూరంలోని కరౌలీ జిల్లాలోని ఓ గ్రామంలో రాధాకృష్ణ ఆలయంలో ధూప దీప నై�
Gold smuggling at Chennai airport : చెన్నై విమనాశ్రయంలో కస్టమ్స్ అధికారుల తనిఖీలు ముమ్మరం కావటంతో దుబాయ్ నుంచి వచ్చిన విమాన ప్రయాణికులు తాము స్మగ్లింగ్ చేస్తూ తీసుకువచ్చిన బంగారాన్ని విమానంలో సీట్ల వదిలిపెట్టి వెళ్లిపోతున్నారు. గత రెండు రోజులుగా దుబాయ్ నుంచి
UP Man Beheads Wife : ఇంట్లో భార్యా,భర్తల మధ్య జరిగిన ఘర్షణలో కోపోద్రిక్తుడైన భర్త భార్య తల నరికేశాడు. భార్య తల తీసుకుని నేరుగా పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ఉత్తరప్రదేశ్లోని బాందా జిల్లా,నీతానగర్ లో నివసించే చిన్నార్ యాదవ్, విమల(35) దంపతులకు కొన్న
Hyderabad Crime News : ఉద్యోగం కోసం సౌదీ వెళ్లిన భర్త అత్తమాటలు విని కుటుంబం గురించి పట్టించుకోవటంలేదనే కోపంతో ఓ కోడలు అత్తపై దాడి చేసినఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. మల్లేపల్లిలోని ఫిరోజ్ గాంధీ నగర్ లో నివసించే ఉబిద్ ఖాన్ కొన్నేళ్ళ క్రితం ఉద్యోగం కోస�
Chhattisgarh: పోలీసులకు ఇన్ ఫార్మర్లుగా మారి మావోయిస్టులకు ద్రోహం చేస్తున్న పార్టీకి చెందిన 25 మంది గిరిజనులని ప్రజా కోర్టులో శిక్షించినట్లు మావోయిస్టు దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటి ప్రకటించింది. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి వికల్ప్ పేరుతో గుర�
Yoga Enthusiast From US Raped : భారతదేశంలోని మహిళలకే కాదు…విదేశాల నుంచి వచ్చిన మహిళలకు దేశంలో భద్రత కరువైందనిపిస్తోంది కొన్ని సంఘటనలు చూస్తే … యూఎస్ నుంచి వచ్చి, ఉత్తారఖండ్ లో జీవిస్తున్న ఒక పర్యాటకురాలిపై ఒక వ్యక్తి పలుమార్లు అత్యాచారం చేసినట్లు బాధితు�
5 Year Old girl Raped By Uncle : ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. 5 ఏళ్ల చిన్నారిపై మావయ్య వరసయ్యే 35 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేశాడు. అత్యాచారం చేయటం వల్ల బాలికకు విపరీతంగా రక్తస్రావం జరిగింది. అది ఆపటానికి కిరాతకుడు బాలిక మర్మాంగాల్లో ఇంజన్ ఆయిల్ పోసాడు. ఉత్తర ప్�
Karnataka Honour Killing : హైదరాబాద్ లో జరిగిన పరువు హత్య మరువక ముందే కర్ణాటక రాష్ట్రంలో జరిగిన పరువు హత్యకలకలం రేపుతోంది. కోరుకున్నవాడిని పెళ్లి చేసుకోవటమే పాపంగా పెద్దలు ఈ ఘాతకాలకు ఒడిగడుతున్నారు. కర్ణాటకకు చెందిన ఓ ముస్లిం యువతి, లక్ష్మీపతి అనే యువకుడు
Delhi Most Wanted Criminals Encounter : దేశ రాజధాని ఢిల్లీలో గురువారం తెల్లవారు ఝూమున ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల్లో పేరు మోసిన నేరస్ధులు నలుగురికి గాయాలయ్యాయి. ఇరువైపులా 50 రౌండ్లు కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. బేగంపూర్ పోలీసు స్టేషన్ పరిధి, డీప్ విహా�
odisha:ఒడిశా రాజధాని భువనేశ్వర్లోని పెట్రోల్ బంకు లో బుధవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. రాజ్భవన్కు సమీపంలో ఉన్న ఐవోసీఎల్ పెట్రోల్ బంకులో జరిగిన ఈ ఘటనలో 9 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆస్పత్ర�
అహమ్మదాబాద్ లోని నవవదాజ్ ప్రాంతంలో నివసిస్తున్న 32 ఏళ్ల వివాహిత అత్తమామలు వేధిస్తున్నారని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆడపిల్ల పుట్టిందనే కారణంతో భర్త తనను వదిలేసి అమెరికా వెళ్లిపోయాడని అప్పటి నుంచి అత్త మామలు వేధిస్తున్నారని ఆమె త�
MP:మధ్యప్రదేశ్ లోని రేవాజిల్లాలో దారుణం జరిగింది. ఒంటరిగా ఉన్న 36 ఏళ్ల వితంతువు పై ఆరుగురు కామాంధులు సామూహిక అత్యాచారం చేశారు. ఆమె ప్రతిఘటించటంతో తీవ్రంగా గాయపరిచారు. గాయాలపాలైన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మధ్యప్రదేశ్ లోని రేవ�
uttar pradesh:మనుషుల్లో ఈజీ మనీ కోసం…. సుఖాల కోసం నేరాలు చేయటం తేలిక అయిపోయింది. ఒకసారి తప్పుచేసి ఆ తప్పు చేయటానికి మరో తప్పు చేయటానికి కూడా నేరస్ధులు వెనుకాడటం లేదు. టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయి…వ్యవస్ధలు బలోపేతమైన ఈ రోజుల్లో నేరాలు చేయటం “అ
పిల్లలన్నాక సరదాలు ఉంటాయి. వాటిలో చాలావరకు పెద్దలు తీరుస్తూనే ఉంటారు, కానీ పిల్లల భద్రత దృష్ట్యానో మరో కారణం చేతో కొన్ని వాయిదా వేస్తూంటారు. యూపీలోని నోయిడాకు చెందిన ఒక 20 ఏళ్ల యువకుడు కారు కొనుక్కోవాలనుకున్నాడు. తల్లి తండ్రులు అందుకు ఒప్పు�
దేశంలో మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తీసుకువచ్చి సత్వరం బాధితులకు న్యాయం చేసేలా..నిందితులకు శిక్షలుపడేలా చేస్తున్నా మహిళలు, బాలికలపై అత్యాచారాలు వేధింపులు ఆగటంలేదు. ఓ బీజేపీ ఎమ్మెల్యే మేన కోడళ్లని ముగ్గురు MNC కంపెనీల్లో పని చేసే ఉద్యోగులు
up:ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ జిల్లాలో ఇటీవల జరిగిన సామూహిక హత్యాచార ఘటన మరువక ముందే…. అదే జిల్లాకు చెందిన మరో బాలిక అత్యాచారానికి గురై మరణించటం కలకలం రేపింది. హత్రాస్ జిల్లాకు చెందిన మరో బాలిక పొరుగున ఉన్న అలీగఢ్ జిల్లాలో మేన మామ కోడుకు చేత
Child Pornography Crime News : దేశంలో కరోనా లాక్ డౌన్ సమయంలో కేరళ రాష్ట్రంలో చైల్డ్ పోర్నోగ్రఫీ చూసిన 268 మందిపై కేసులు నమోదు చేసినట్లు కేరళ పోలీసులు తెలిపారు. వీరిలో 41 మందిని అరెస్ట్ చేశారు. కేరళ సైబర్ క్రైమ్ సెల్ వారి లెక్కల ప్రకారం లాక్ డౌన్ సమయంలో సైబర్ నేరాల�
aiadmk dalit mla:తమిళనాడులో అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రేమ వివాహం సంచలనం రేపింది. కులాంతర వివాహాం కావటం, ఇద్దరి మధ్య దాదాపు 15 ఏళ్లపైన వయస్సు వ్యత్యాసం ఉండటంతో వధువు తరుఫువారు అభ్యంతరం చెపుతున్నారు. ఎమ్మెల్యే తమను బెదిరించి వివాహాం చేసుకున్నాడని.. మనస్�
Telangana: ఖమ్మంజిల్లాలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై అత్యాచారం చేసి….. ప్రతిఘటించిందని ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు కట్టు కధలు అల్లి ఆస్పత్రిలో చేర్పించాడు ఆ కామాంధుడు. కామాంధ�
Water sharing row between Telangana and Andhra: కొద్ది రోజులుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నదీజలాల్లో వాటాలపై వివాదం. దీనిపైనే మంగళవారం కేంద్రం అపెక్స్ కౌన్సిల్ భేటీ ఏర్పాటు చేసింది. కేంద్రం జలవనరుల శాఖామంత్రి గజేంద్రసింగ్ షెకావత్ రెండు రాష్ట్రాల మధ్య వివాదంపై సామర