Home » Author »murthy
టీవీలో ప్రకటనలలో నటించటానికి కొత్త వ్యక్తులను పరిచయం చేస్తామని చెప్పి ఇద్దరు వ్యక్తులు ఒక మహిళపై అత్యాచారం చేసారు. టీవీల్లో కనపడాలనే తపనతో మహిళలు ఇలాంటి మోసగాళ్ల చేతిలో మోస పోతూనే ఉన్నారు. పంజాబ్ లోని మొహలీ కు చెందిన ఒక మహిళకు సినిమాల్లోన�
మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో ఇద్దరు మహిళలు ఓ డాక్టరతో గడుపుతామని చెప్పి దగ్గరయ్యారు. అనంతరం రూ.60 లక్షలు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేయచటం మొదలెట్టారు. వీరి టార్చర్ తట్టుకోలేని డాక్టర్ పోలీసుల సాయంతో వారిని అరెస్ట్ చేయించాడు. కోల్హాపూర్ లో క్లి
illegal affair woman: కుటుంబ పోషణ కోసం పెళ్లాం పిల్లలను వదిలి భర్త సింగపూర్ లో కష్టపడుతుంటే…..తమిళనాడులో భార్య తన ప్రియుడితో రాసలీలలు ఆడుతోంది. తన రంకు బాగోతాన్ని భర్తకు చెపుతానన్న ఇంటి ఓనరమ్మను ప్రియుడి తో హత్య చేయించింది. తమిళనాడులోని నాగై జిల్లా సీర
Bihar Widow : బీహార్ లోని పాట్నాలో దారుణం జరిగింది. బహదూర్ చక్ ఏరియాకు చెందిన ధర్మషీలా దేవి(23) అనే మహిళ కు ఇప్పటికి 3 సార్లు పెళ్లి అయ్యింది. నాలుగో సారి పెళ్లి చేసుకోవాలి అనుకుంది. అందుకు అడ్డుగా ఉన్న దివ్యాంగుడైన కన్న కొడుకును నీట ముంచి హత్య చేసింది. �
Spa owner’s wife accuses him of assaulting her, having extra-marital affair,Vadodara : గుజరాత్ లోని వడోదరా లో స్పా నిర్వహిస్తున్న వ్యక్తిపై అతని భార్య పోలీసులుకు ఫిర్యాదు చేసింది, తన భర్త వ్యాపార విస్తరణలో భాగంగా వేరోక మహిళతో అక్రమ సంబంధం కలిగి ఉన్మాడని.. తనపై దాడి చేసి కొట్టాడని ఆరోపిస్తూ ఫి�
DRDO scientist: మగవకు దాసోహం కాని వాళ్లు ఎవరూ ఉండరు. ఎంత గొప్ప వారైనా పరాయి స్త్రీ పొందు కోసమో, స్నేహం కోసమో పరితపిస్తూ ఉంటారు. ఆడదాని ఓరకంటి చూపులు సులభంగా లోంగిపోతారు మగవారు. అలాంటి వారిని తమ వలలో వేసుకుని సులభంగా డబ్బు సంపాదించే ఆడవాళ్లు సొసైటీలో నే
vikarabad deepika kidnap case:వికారాబాద్ లో కిడ్నాప్ కుగురైన దీపిక కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు తన కొడుక్కి పెళ్లైన విషయమే తెలియదన్నారు అఖిల్ తండ్రి. అఖిల్ దీపిక లు విడాకుల విషయమై శనివారం ఇరువురూ కోర్టుకు హజరయ్యారు. అదే రోజు సాయంత్రం దీప�
woman gangraped on moving bus: ఎన్ని చట్టాలు తెచ్చినా మహిళలపై అత్యాచారాలు మాత్రం ఆగటం లేదు. మూడు నెలల క్రితం జూని 19 న యూపీలోని ప్రతాప్ ఘడ్ నుంచి నోయిడాకు వెళ్తున్న స్లీపర్ బస్సలో 25 ఏళ్ల మహిళను కత్తులతో బెదిరించి డ్రైవర్, క్లీనర్ అత్యాచారం చేశారు. ఆ ఘటన మరువక ముం�
live in relation woman: దేశ రాజధాని ఢిల్లీలో ఎస్సైగా పని చేస్తున్న వ్యక్తి తన భార్యతో గొడవల కారణంగా విడిగా ఉంటున్నాడు. ఒంటరిగా ఉంటున్న ఈ సమయంలో గత సంవత్సర కాలంగా మరోక మహిళతో సహజీవనం చేస్తున్నాడు. వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవటంతో ఆవేశంలో రివాల్వర�
karnataka minor girl: బెంగుళూరులో దారుణం జరిగింది. ఒక బీజేపీ నేత మైనర్ బాలిక ఆ నేత బెడ్ రూం లో శవమై తేలింది. తుమకూరు నగరం ఆదర్సనగర్ లో జడ్పీ సభ్యుడు, బీజేపీ నాయకుడు రామాంజినప్ప ఇంట్లో మృతురాలు (17) అనుమానాస్పదరీతిలో బెడ్ రూంలో శవంగా పడి ఉంది. ఈ ఫోటోలో సోషల్ మీ�
photographer killed in ananthapuram:ఆడ,మగ స్నేహం అది గౌరవంగా, సక్రమంగా గడిచినంత కాలం బాగానే ఉంటుంది. కానీ అది ఏ బలహీనమైన క్షణానైనా అక్రమ సంబంధంగా మారిందంటే దాని వల్ల ఉత్పన్నమ్యయ్యే పరిస్ధితులతో కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. అనంతపురం జిల్లాలో ఒక ఫోటోగ్రాఫర్ అక్
వివాహేతర సంబంధాలు కుటుంబాల పరువును బజారుకీడుస్తున్నాయి. పచ్చని కాపురాల్లో చిచ్చు రేపుతున్నాయి. కలకాలం కలిసి ఉండాల్సిన జీవితాల్లో శోకాన్ని నింపుతున్నాయి. వివాహేతర సంబంధాలతో కుటుంబ పోషణ మరిచిన భర్తలకు భార్యలు దేహశుద్ది చేస్తున్న ఘటనలు ఉమ�
Hyderabad Crime News హైదరాబాద్ లో జరిగిన హేమంత్ పరువు హత్యలో అవంతి తల్లి తండ్రులే విలన్లని తెలుస్తోంది, అవంతి హేమతం వివాహంతో అవమానంతో రగిలిపోయారు ఆమె తల్లి తండ్రులు లక్ష్మారెడ్డి అర్చన. బావమరిది యుగంధర్ రెడ్డితో లక్ష్మారెడ్డి నెల క్రితమే ప్లాన్ చేసార
వ్యభిచారం క్రిమినల్ నేరం కాదని ……వయోజన మహిళకు తన వృత్తిని ఎంచుకునే హక్కు ఉందని తెలుపుతూ నిర్బంధంలో ఉన్న ముగ్గురు సెక్స్ వర్కర్లను తక్షణమే విడుదల చేయాలని ముంబై హై కోర్టు సంచలన తీర్పు చెప్పింది. సెప్టెంబర్ 25 గురువారం జ�
హైదరాబాద్ లో జరిగిన పరువు హత్య కేసుకి సంబంధించి…హేమంత్ ని కాంప్రమైజ్ అవుదామని చెప్పి పిలిచి చంపేశారని అతని సోదరుడు సుమంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బు అహంతోనే తన అన్నను చంపారని…. తన సోదరుడ్ని చంపిన 12 మందిని తన ముందు కూర్చో పెట్టాలని సుమం
శాస్త్రాలు చెప్పే బల్లి వెళ్లి కుడితి తొట్టిలో పడ్డట్టైంది ఓ జ్యోతిష్యురాలి పరిస్ధితి. వివిధ కష్టాలతో తనను సంప్రదించే క్లయింట్లకు రెమిడీలు చెప్పి జపాలు పూజలు చేయించే జ్యోతిష్యురాలు కు ఇప్పడు టైం బాగోలేదు. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెం�
మద్రాసులో ఏఎంఐఈ చదవుకుంటూ తనకున్న సంగీత పరిజ్ఞానంతో మద్రాసులో జరిగే సంగీత కార్యక్రమాల్లో పాటలు పాడుతూ బహుమతులు అందుకుంటున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మొదటి సారిగా 1966 లో శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న సినిమాతో తన సినీ ప్రస్ధానాన్ని మొదలెట్టారు. �
“అనాయాసేన మరణం వినా ధైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరం.” అని భక్తులు ఈశ్వరుడ్ని ప్రార్ధిస్తారు. కానీ ఈ కోరిక బాలుకు తీరలేదు. అనాయాసేన మరణం కలగాలని ఆయన కోరుకున్నారు. చావంటే తెలియకుండా కన్నుమూయాలి…. ఓపికున్నంత వరకు పాటల�
SPBalasubrahmanyam తెలుగు వారి ఆరాధ్య స్వరం మూగబోయింది. సుస్వరాల స్వరార్చన చేసిన గొంతు మూగబోయింది. భారతీయ సంగీతం తన ముద్దు బిడ్డను కోల్పోయింది. ఐదు దశాబ్దాలకు పైగా,16 భాషల్లో 40 వేలకు పైగా పాటలకు జీవం పోసిన గాన గాంధర్వుడు , పద్మ భూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ సిటీ బస్సులు శుక్రవారం, సెప్టెంబర్ 25 నుంచి రొడెక్కనున్నాయి. నగరంలో 25 శాతం బస్సలు నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా లాక్ డౌన్ మొదలైన తర్వాత నుంచి హైదరాబాద్ నగరంలో ఆర్టీసి సిటీ బస్సు సేవలు నిలిపివేశారు. దాదాపు 18