భారత్‌పై చైనా Hybrid warfare: ఏ డేటా కలెక్ట్ చేస్తారు? మనకెందుకింత ఆందోళన?

  • Published By: murthy ,Published On : September 14, 2020 / 07:00 PM IST
భారత్‌పై చైనా Hybrid warfare: ఏ డేటా కలెక్ట్ చేస్తారు? మనకెందుకింత ఆందోళన?

Updated On : September 14, 2020 / 7:21 PM IST

China Hybrid warfare: చైనాకు చెందిన జెన్‌వా డేటా టెక్నాలజీ కంపెనీ,Hybrid warfareలో ఇప్పుడు తామే టాప్ అని చెబుతోంది. అసలు Hybrid warfare అంటే? దీని ద్వారా ఏమేం చేయొచ్చు? భారత్‌కు సంబంధించి ఇది ఎలాంటి చట్టాలను ఉల్లంఘిస్తోంది? జెన్‌వా కంపెనీ గూఢచర్యం వెనకున్న టార్గెట్ ఏంటి?

భారత్‌పై.. చైనా కంపెనీల గూఢచర్యం బైట్‌కి రావడంతో ఈ Hybrid warfare ఇప్పుడు హాట్ టాపిక్‌.దేశంలోని ప్రముఖులపై నిఘా పెట్టి వారి కదలికలను గమనించడం, వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం చైనా రికార్డ్ చేయడంతో కలకలం .