Home » Author »murthy
పెళ్లై భర్తకు దూరంగా ఉంటున్న మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇద్దరూ కొన్నాళ్లనుంచి సహజీవనం కూడా చేస్తున్నారు. ఇంతలో ఏమైందో ఏమో ప్రియురాలిపై అనుమానం పెరిగింది. తనతో కాక మరోకరితో కూడా ఆమె సన్నిహితంగా మెలుగుతున్నట్లు ప్రియుడు అనుమానించ�
దేశంలో నానాటికీ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు నేపధ్యంలో సామాన్యుడికి చౌకైన కరోనా మందును అందిస్తోంది సన్ ఫార్మా. ఫావిపివరవిర్ డ్రగ్ ఫ్లూగార్డ్ (200 మి.గ్రా)ను మార్కెట్ లో విడుదల చేసినట్లు సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఒక ప్రకట
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప్రతి రోజు నిర్వహించే శ్రీవారి కల్యాణోత్సవాన్ని భక్తుల కోరిక మేరకు ఆగస్టు 7వ తేదీ శుక్రవారం నుండి ఆన్ లైన్ విధానంలో నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. కరోనా వైరస్ వ్యాప్తి కార�
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ పాఠశాల విద్యార్థుల కోసం డిజిటల్ క్లాసులు నిర్వహించాలని , ఇందుకోసం దూరదర్శన్ ద్వారా పాఠాలు ప్రసారం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బుధవారం ప్రగతి భవన్
కరోనా లాక్ డౌన్ కారణంగా అన్ని వ్యాపార సంస్దలు దాదాపు 2 నెలలపాటు పాక్షికంగా మూసి వేయబడ్డాయి. అన్ లాక్ ప్రక్రియ మొదలయ్యాక ఒక్కోక్కటిగా మళ్లీ వ్యాపారాలు ప్రారంభించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాత్రి పూట కర్ఫ్యూ కూడ ఎత్తివేశారు. సినిమా హాళ్లు,
తూర్పు గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. వివాహితపై ముగ్గురు కామాంధులు అత్యాచారం చేశారు. ఈ విషయం బయటకు చెపితే చంపేస్తామని చెప్పి బెదిరించటంతో బాధితురాలు రెండు నెలలపాటు తనకు జరిగిన అన్యాయాన్ని భరించింది. చివరకు తల్లి తండ్రుల సహకారంతో పోలీస�
కరోనా కష్టకాలం.. ఎందరో జీవితాలను అతలాకుతలం చేసేస్తోంది. వైరస్ సోకి కొందరు కన్నుమూస్తుంటే …ఆర్ధిక నష్టాలు తట్టుకోలేక మరి కొందరు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. కరోనా లాక్ డౌన్ కాలంలో వ్యాపారంలో నష్టాలు రావటంతో అనంతపురం ధర్మవరం కు చెందిన వ�
ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నప్పుడు వారిపట్ల తల్లితండ్రులు సరైన శ్రధ్ద వహించాలి. లేకపోతే ఆ చిన్నారి మనస్సుల్లో దురభిప్రాయం ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్ధితులను సరిదిద్దేందుకు మెట్రో నగరాల్లో వ్యక్తిత్వ ,కుటుంబ వికాస నిపుణులు ఉంటారు. ముంబై మహా�
కుటుంబంలోని కుమారుడు, తల్లి ఒకే రోజు కన్నుమూసిన విషాదఘటన వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో జరిగింది. నర్సంపేటలో ఓ యువకుడు(35) భార్యా ఇద్దరు ఆడపిల్లలు తల్లితో కలిసి జీవిస్తున్నాడు. అతను మద్యానికి బానిసయ్యాడు. ఇటీవల అతని తల్లి(61) అనారోగ్యానికి గుర�
పాప్ సింగర్ స్మిత కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఒళ్లు నొప్పులుగా ఉండటంతో అనుమానం వచ్చి టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలిందన్నారు. “నిన్న నిజంగా దుర్దినం.. ఒళ్లు నొప్పులుగా ఉండటంతో , బహుశా ఎక్కువ�
ఇంటి వెనుక ఉన్న గుప్త నిధులు తవ్వి తీయటానికి 5 నెలల పసికందును బలి ఇవ్వమని చెప్పాడు ఓ మంత్రగాడు. సమయానికి అదంతా బూటకమని ఒక వ్యక్తి అడ్డుపడటంతో చిన్నారి ప్రాణాలతో బతికి పోయింది. తమిళనాడులోని తిరునల్వేలిలో ఒక కుటుంబం సొంత ఇల్లు కట్టకోవాలనుకుం�
విజయవాడ గొల్లపూడిలో మైనర్ బాలికను కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసులో కోర్టు సంచలన తీర్పు చెప్పింది. నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ జిల్లా కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. నిందితుడు 2019 నవంబర్ 10న ద్వారకా అనే మైనర్ బాలికను కిడ్నాప్ చేసి హత�
వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాలు, తాత్కాలికమే అని తెలిసినప్పటికీ క్షణికమైన సుఖాల కోసం వెపర్లాడుతూ… జీవితాన్ని ఇబ్బందుల పాల్జేసుకుంటున్నారు కొంత మంది మహిళలు. భద్రాద్రి కొత్త గూడె జిల్లాలో ఇదే జరిగింది. భద్రాద్రి కొత్త గూడె జిల్లా ములకపల
వివాహేతర సంబంధాలతో కాపురాలు కూలిపోతున్నా ప్రజలువాటివైపే ఆకర్షితులవటం ఆందోళన కలిగించే విషయం. హాయిగా కాపురం చేసుకుంటున్న కుటుంబంలోకి మధ్యలో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. నేర నేపధ్యం కలిగదిన అతడి మోజులో పడిన భార్య కట్టుకున్న భర్తనే జైలుకు పంప�
కరోనా వైరస్ వ్యాప్తి చెందటంతో ప్రజలు గడప దాటాలన్నా భయ పడుతున్నారు. ఇంటి సమీపంలో వారం వారం జరిగే సంతలకు వెళ్లాలన్నా జంకుతున్నారు. ఒక వేళ ఆ సంతలలో జనసమూహం ఎక్కువ ఉంటే పోలీసు వారి హడావిడి ఎక్కువవటంతో అక్కడకు ఎవరూ వెళ్లటం లేదు. దీంతో ఇంటి వద్దకే
ఆగస్టు 5 న అయోధ్యలో జరిగే రామమందిరం భూమి పూజ కార్యక్రమానికి పిలుపులు మొదలయ్యాయి. హిందూ ముస్లింల మధ్య సోదర భావాన్ని పెంపొందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మొదటి ఆహ్వాన పత్రికను అయోధ్య భూ వివాద కేసులో ముస్లింల తరుఫున వాదించిన న్యాయవాదుల్
భారతదేశంలో దేవతలకు, దేవుళ్లకు, స్వాములకు, బాబాలకు, మంత్రగాళ్లకు కొదవలేదు. సంప్రదాయాలకు నిలయమైన మన దేశంలో చిత్ర విచిత్ర మైన ఆలయాలు ఉన్నాయి. స్ధలమహత్యంతో భక్తులను రప్పించుకుంటున్నాయి. భక్తులు వందలకొలది కిలోమీటర్లు ప్రయాణించి ఆయా దేవీ, దేవుళ�
ఔను వాళ్లిద్దరికీ పెళ్ళయ్యింది… కానీ ఆమె తన భర్తను విడిచి పెట్టింది. అతడు తన భార్య నుంచి విడాకులు తీసుకున్నారు. వీళ్లిద్దరి మనసులు కలిశాయి. ఒక్కటయ్యారు. కానీ అతడిని అనుమానం అనే పెనుభూతం వెంటాడింది. తనతో సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసి ప�
కరోనా వైరస్ వచ్చి ప్రజలను బాధలకు గురిచేసినా కొన్ని మంచి అలవాట్లు ప్రజలకు నేర్పింది. పరిశుభ్రంగా ఉండటం, పరిసరాలు శుభ్రం చేసుకోవటం, మాస్క్ ధరించటం వంటి వాటికి ప్రజలు అలవాటు పడ్డారు. పలు ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నారు. బయటకు వెళ్లి వచ్చిన వెంట
రాఖీ పౌర్ణమి సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలోని అక్కాచెల్లెళ్లు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తోబుట్టువుల మధ్య ప్రేమానుబంధాలకు ప్రతీకగా నిలిచే పండుగ రక్షాబంధన్ అని, ఒకరికి ఒకరు రక్షణగా ఉంటామని బాస చేసుకునే పర్వ�