Home » Author »murthy
సూది కోసం సోది కెళితే రంకు యవ్వారం బయటపడ్డట్టు… మొగుడు నన్ను వదిలేసి విదేశాలకు చెక్కేసాడని ఫిర్యాదు చేస్తే ….ఆమె గారి అసలు బాగోతం అంతా బయట పడింది. ఆరేళ్లలో ఒకరికి తెలియకుండా ఒకరిని నలుగురిని పెళ్లి చేసుకుని అందరినీ మోసం చేసింది. ఈ కిలేడీ
కోడలిగా ఇంటికి వచ్చిన వదిన అత్తమామలతో గొడవ పడటం నచ్చని ఒక మరిది ఆత్మహత్య చేసుకున్నాడు. పంజాబ్ లోని చండీఘర్ రాష్ట్రంలో ఈ దుర్ఘటన జరిగింది. టిబ్బా పోలీసు స్టేషన్ పరిధిలో వ్యాపారం నిర్వహించే 21 ఏళ్ళ యువకుడు శనివారం ఆత్మ హత్య చేసుకున్నాడు. అతని బ
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జూలై 31న వర్చువల్ విధానంలో జరుగనున్న వరలక్ష్మీ వ్రతం ఆన్లైన్ టికెట్లను టిటిడికి చెందిన గోవింద మొబైల్ యాప్ ద్వారా కూడా బుక్ చేసుకునే అవకాశాన్ని టిటిడి కల్పించింది. ఆండ్రాయిడ్ ఫోన
కరోనా వైరస్ బీద బిక్కి అనే తేడా లేకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక రూపంలో మనుషుల శరీరాల్లోకి ప్రవేశిస్తోంది. తాజాగా అగ్రరాజ్యం అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రియాన్కు కరోనా పాజిటివ్గా నిర�
విశాఖలో మరో దారుణం వెలుగు చూసింది. చిన్నారులను అక్రమ రవాణా చేస్తోన్నట్టు ముఠాను పోలీసులు గుర్తించారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఎండీ ఆధ్వర్యంలో ఈ ముఠా నడుస్తున్నట్టు ఖాకీలు తేల్చారు. ముఠాగుట్టు రట్టు చేశారు. విశాఖ నగరంలోని జిల్లా పరిషత్ దగ్గర �
గ్యాంగ్ వార్ ఘటనతో బెజవాడ పోలీసులు దూకుడు పెంచారు. రౌడీషీటర్స్, రౌడీ మూకలపై ఉక్కుపాదం మోపుతున్నారు. బెజవాడలో ఒక్కొక్కరిగా రౌడీ షీటర్ల ఎరివేత కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికే పలువురిని నగర బహిష్కరణ చేసిన పోలీసులు..మరికొందరి భరతం పట్టే పన�
తూర్పుగోదావరి జిల్లాలో సబ్ ఇన్స్పెక్టర్ల సస్పెషన్లు పోలీస్శాఖలో కలకలం రేపుతున్నాయి. కాసులకు కక్కుర్తిపడి కొందరు.. అధికార పార్టీ నాయకుల మెప్పుకోసం మరికొందరు చేస్తోన్న ఓవరాక్షన్పై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేస్తున్నారు. గడిచిన
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో సీబీఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అనుమానితులుగా భావిస్తున్నవ్యక్తులకు నోటీసులు పంపించారు. గత 10 రోజులుగా నగరంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఉండి విచారణ చేపట్టిన అధికారులు ఈ రోజు తమ మకాం �
దశాబ్దాల తరబడి అయోధ్య రామమందిర స్ధల వివాదంలో హిందూ ముస్లింల మధ్య కోర్టుల్లో కేసులు నడిచివప్పటికీ ఆగస్టు 5న జరిగే రామ మందిరం శంకు స్ధాపనకు దేశం నలుమూలలనుంచి ముస్లింలైన రామ భక్తులు అయోధ్యకు తరలి వస్తున్నారు. రామమందిర నిర్మాణం హిందూ,ముస్లిం �
పెళ్లి సంబంధాల పేరుతో మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్లలో పేరు రిజిష్టర్ చేసుకుని యువతులను మోసం చేస్తున్న యువకుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ఒక యువతినుంచి రూ.17 లక్షలు కాజేయటంతో ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుక�
కూతురులా చూసుకోవాల్సిన కోడలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ఓ మావగారు. విషయం తెలిసిన కొడుకు, మానుకోమని తండ్రిని హెచ్చరించాడు. మాట వినకపోవటంతో కన్నతండ్రని కూడా చూడకుండా కిరాతకంగా హత్య చేశాడు. తమిళనాడులోని ధర్మపురి జిల్లా కృష్ణాపురంలో ఈ �
ప్రేమలో పడిన 19 ఏళ్ల అమ్మాయి తండ్రి నుంచి కోటిరూపాయలు కొట్టేయటానికి సినీ ఫక్కీలో కిడ్నాప్ డ్రామా ఆడింది. ధ్రిల్లర్ సినిమాను తలపించేలా సాగిన డ్రామా ఎపిసోడ్ లో పోలీసులు రంగంలోకి దిగి విచారించే సరికి ఇందతా నాటకమని తేలటంతో కధ అడ్డం తిరిగింది. �
ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం గ్యాంగ్ స్టర్స్ మీద ఉక్కుపాదం మోపింది. గత కొద్ది రోజులుగా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఏరివేత కార్యక్రమం చేపట్టేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగింది. ఎన్కౌంటర్లపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నప్పటిక�
మ్యాట్రిమోనీ వెబ్ సైట్ లో నకిలీ ఎకౌంట్ రిజిష్టర్ చేసి పెళ్లి కాని యువకుడిని మోసం చేసిన మహిళ ఉదంతం వెలుగు చూసింది. అప్పటికే ఆమెకు రెండు వివాహాలు కాగా ఇప్పుడు విదేశాల్లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్న ప్రకాశం జిల్లా యువకుడిని మోసం చ
ఓం సర్పరాజాయ విద్మహే నాగరాజాయ ధీమహి తన్నో అనంత ప్రచోదయాత్ ప్రతి ఏటా శ్రావణమాసంలో ఐదవరోజు… శుద్ధ పంచమి రోజును నాగ పంచమిగా జరుపుకుంటారు. బ్రహ్మదేవుడు, ఆదిశేషువును అనుగ్రహించిన రోజు అన్నమాట.”నాగులచవితి” మాదిరిగానే ”నాగ పంచమి” నాడు నా
భర్తనుంచి విడిపోయిన కూతురిని పెట్టుకుని, మగదిక్కులేక ఒంటరిగా జీవిస్తున్న మహిళ కుటుంబానికి తోడుగా ఉంటానని మోసం చేసిన యువకుడిపై కేసు నమోదైంది. మాయమాటలతో వారిని లోబరుచుకుని వారిపై లైంగికంగా దాడి చేయటమే కాక, వారి వద్ద నుంచి లక్షలాది రూపాయలు క
కరోనా సోకిందంటేనే ప్రజలు భయ బ్రాంతులకు గురవుతున్నారు. ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు. వారు ఉన్న గదికి చుట్టపక్కల కూడా ఎవరూ రావటం లేదు. అంతగా ప్రజలు భయపడుతున్నారు. కృష్ణా జిల్లాలో ఒక వ్యక్తి మరణిస్తే అతను కరోనాతో మరణించాడన�
పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి నక్లెస్ గిఫ్టు గా ఇచ్చి ఇంప్రెస్ చేయడానికి చైన్ స్నాచర్ గా మారాడు ఓ యువకుడు. తాను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఓ యువకుడు. పెళ్లి చేసుకోవాలంటే డబ్బు కావాలి. తేలికగా డబ్బు సంపాదించే మార్గం ఏముందా అని ఆలోచించాడు. అంతే
ట్యూషన్ కోసం ఇంటికి వచ్చిన విద్యార్ధిపై అత్యాచారం చేసిన ఉపాధ్యాయుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. అహ్మదాబాద్ లో కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న 21 ఏళ్ల ట్యూటర్ వద్ద ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న 12 ఏళ్ళ విద్యార్ధి చేరాడు. లాక్ డౌన్ కారణంగా
తాళి కట్టిన భార్యకు తెలియకుండా రెండో వివాహాం చేసుకున్నాడో దుర్మార్గుడు. ఇది తెలిసి భార్య, భర్తను నిలదీస్తే ఇంటి నుంచి గెంటేశాడు. దీంతో ఆ మహిళ తన కుమార్తెతో కలిసి ఈస్ట్ పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించింది. ఈ ఘటన తిరుపతి పెద కాపు వీధిలో జరిగింది. �