Home » Author »murthy
రాజస్థాన్ లో దారుణం జరిగింది. 5 రూపాయలు ఆశ చూపి 5 ఏళ్ల బాలికను ముగ్గరు బాలురు అత్యాచారం చేశారు. బారన్ జిల్లా టాంకీ మొహల్లాలలో నివసించే 5 ఏళ్ల బాలిక శుక్రవారం సాయంత్రం తన ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా..అదే గ్రామానికి చెందిన ఒక బాలుడు ఆమె వద్దకు వచ్చి
కోవిడ్ పరిస్ధితులు, కంటైన్మెంట్ జోన్ పరిస్ధితులు ఇప్పుడు దొంగలకు అనువుగా మారుతున్నాయి. కరోనా పేషెంట్ ఇంటికి దొంగతనానికి వచ్చిన దొంగలు, ఇల్లు దోచుకుపోతూ పోతూ..ఇంట్లోని మటన్ తో విందు చేసుకుని తిని మరీ వెళ్లారు. జార్ఖండ్ లోని జెంషెడ్ పూర్ లో న�
కరోనా ఏ రూపంలో మనిషిని కబళిస్తుందో అర్ధం కాని పరిస్దితి ఏర్పడింది. ఏ లక్షణాలు లేని మనుషులకేమో పాజిటివ్ వస్తోంది. కరోనా లక్షణాలతో ఇబ్బంది పడేవారకేమో నెగెటివ్ వస్తోంది. దీంతో ప్రజలు భయ బ్రాంతులకు లోనవుతున్నారు. పరీక్షల్లో పాజిటివ్ వచ్చే సరి�
చదువుకోడానికి హైదరాబాద్ వచ్చిన యువతికి… తనకి పెళ్ళికాలేదని మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకుని గర్భవతిని చేసాక ఆమెను వదిలి పారిపోయాడో వ్యక్తి. దీంతో ఆమె ఇరుగు పొరుగువారి సహాయంతో ఆస్పత్రిలో చేరి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తాళి కట్టినవ
కరోనా మహమ్మారితో ప్రజలంతా వణికిపోతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక చోట ప్రజలు దాని బారిన పడుతూనే ఉన్నారు. కరోనా వైరస్ తిరుమల తిరుపతి దేవస్దానాన్ని కుదిపేస్తోంది. ఇప్పటికే 15 మందికి పైగా అర్చకులకు కరోనా సోకింది. తాజాగా శ్రీవారి ఆల�
తన వదినతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే అనుమానంతో స్నేహితుడిని ఇంటికి పిలిచి హత్యచేసిన ఘటన రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మర్రి పల్లి గ్రామంలో జరిగింది. మర్రిపల్లి గ్రామానికి చెందిన ఈర్లపల్లి కృష్ణయ్య కుమారుడు ఈర్లపల్లి కిరణ్ (28) �
పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఒక సినీ సహాయ దర్సకురాలు తన ప్రియుడిపై బెంగుళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మారుతీ నగర్ లో నివాసం ఉండే 32 సంవత్సరాల సినీ సహాయ దర్శకురాలికి 2018 లో ఫేస్ బుక్ ద్వారా ఒక వ్యకి పరిచయం అయ్యాడు. అనంతరం వారిద్దరూ
కరోనా వ్యాక్సిన్ తయారీలో దేశంలోని అన్ని ఫార్మా సంస్థలకన్నా ముందున్న హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ తయారుచేసిన కొవాగ్జిన్పై హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. కొవాగ్జిన్ను దేశంలోని 12 ప్రదేశాల్లో తొలిదశలో 375 మందిపై ప్రయోగించినట్�
తీవ్రగాయాలపాలైన 70 ఏళ్ల వృద్దురాలిని కుటుంబ సభ్యులు ముంబైలోని రజావాడి ఆస్పత్రికి తీసుకు వచ్చారు. బాత్రూమ్ లో కాలు జారి కింద పడిపోయిందని తీవ్రగాయాలయ్యాయి…చికిత్స చేయాలని వారు కోరారు. డాక్టర్లు చికిత్సకు చేసే లోపే ఆమె మరణించింది. ఆమె ఒంటిప�
వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్న ఖైదీకి కోవిడ్ లక్షణాలు బయటపడ్డాయి. ఆ ఖైదీని ఆస్పత్రిలో చూపించటానికి తీసుకు వస్తే పోలీసుల కళ్లు గప్పి పరారయ్యాడు. హన్మకొండకు చెందిన ఖైదీ సయ్యద్ ఖైసర్ వరంగల్ సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అతనికి కరోనా లక�
మ్యాట్రిమోనీ సైట్లలో నకిలీ ప్రోఫైల్స్ క్రియేట్ చేసి విదేశాల్లో ఉన్న వరుల నుంచి డబ్బులు కొట్టేసిన మహిళ ఉదంతం హైదరాబాద్ లో వెలుగు చూసింది. ఆ మహిళ ఇదే విధంగా ఇప్పటికి పలువుర్ని మోసగించింది. గతంలో 4సార్లు అరెస్టైనా తీరు మార్చుకోలేదు. వీరిపై హైద
కుటుంబంలో కరోనా సోకిన వ్యక్తి ఒకరు కర్ణాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్ప నివాసం వద్దకు వచ్చి ఆస్పత్రిలో బెడ్ ఇప్పించమని ప్రాధేయపడ్డాడు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, తన కొడుక్కి జ్వరంగా ఉందని..ఆస్పత్రిలో బెడ్ లు దొరకటంలేదని బాధ పడుతూ తన భార్య ఇద�
17 ఏళ్ల మైనర్ బాలికను పిక్నిక్ పేరుతో తీసుకెళ్లి పెళ్లి చేసుకున్న యువకుడి ఉదంతం ముంబైలో వెలుగు చూసింది. ముంబై కు చెందిన 32 ఏళ్ల వ్యక్తి 17 ఏళ్ల బాలికను పిక్సిక్ కు వెళదామని చెప్పి ఉత్తర ప్రదేశ్ తీసుకు వెళ్ళాడు. అక్కడ ఆ బాలికను పెళ్లి చేసుకున్నా�
కరోనా వైరస్ మనుషుల్లో ప్రాణభీతిని పెంచింది. భగవంతుడా నాకేమి కాకుండా చూడు అని ప్రార్ధించే వాళ్లు ఎక్కువయ్యారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే భగవంతడిని వేడుకుంటున్నారు ప్రజలు. కరోనా వైరస్ బారినుంచి కాపాడమని పూజలు చేస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగ�
దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ నిబంధనలు అతిక్రమించి ఓ క్లబ్ లో నిర్వహిస్తున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. కోవిడ్-19 వ్యాపిస్తున్న తరుణంలో పెద్ద ఎత్తున యువతీ యువకులు గుమికూడటంపై పోలీసులు తీవ్రంగా స్పందించారు. పశ్చిమ్ విహార్ ప్రాంత�
ఢిల్లీ లో దారుణం జరిగింది. సెక్స్ మార్పిడి చేయిుంచుకున్న యువతిని ఆమె భర్త గొంతుకోసి పరారయ్యాడు. నాలుగేళ్ళ క్రితం ఒక యువకుడు సెక్స్ మార్పిడి ఆపరేషన్ చేయించుకుని యువతిగా మారాడు. సెక్స్ మార్పిడి చేయించుకున్న ఏడాదికి ఆ యువతిని ఉత్తర ప్రదేశ్ మ�
సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షా ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) విడుదల చేసింది. 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరిలో నిర్వహించిన ఈ పరీక్షల్లో 91.6 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇది 2019 కంటే 0.36
ప్రేమ విఫలమై, మానసిక ఆందళనకు గురై ఓ న్యూస్ ఛానెల్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. సిద్ధిపేట ప్రాంతానికి చెందిన పయ్యావుల రాములు కూతురు కళ్యాణి(26) నగరంలోని ఒక న్యూస్ ఛానెల్లో పని చేస్తోంది. ఆమె తన సోదరుడితో కలిసి బోలక్ పూర్లో నివాసం ఉంటోంది. కళ�
నగరంలో కార్పోరేటర్ భర్త చేసిన దౌర్జన్యానికి ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. బాధితుడి భార్య మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేయటంతో పోలీసులు స్పందించారు. బోడుప్పల్ నగరపాలక సంస్ధ పరిధి�
ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేనివారంటూ ఎవరూలేరు. నూటికి 90 శాతం పైగా ప్రజలు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. అందులో సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సప్ ను అందరూ ఉపయోగిస్తున్నారు. సమాచారం మార్పిడికి ఇప్పుడు ఇది అందరి మన్ననలు పొందింది. ప్రభుత్వ అధికార�