Home » Author »murthy
బంధువుతో వివాహేతర సంబంధం వద్దన్నందుకు ఒక భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన తూర్పు గోదావరిజిల్లా ఏజెన్సీలో జరిగింది. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన మారేడు మిల్లి మండలం కూడురులో కత్తుల సోమిరెడ్డి (39) భార్య భవానీతో కలిసి జీవిస్తున్న
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు భౌతికదూరం పాటిస్తుంటే, వెల్ నెస్ సెంటర్ పేరుతో గుట్టుగా ఆడవాళ్ల శరీరాలతో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నారు మరి కొందరు. జూబ్లీ హిల్స్ వెంకటగిరి, కటులా అవెన్యూలో తమటం శైలజ, పరమేశ్వరరావు అనే దంపతులు అవన�
ఫేస్ బుక్ లోవచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్ కు కన్ ఫర్మ్ చేశాడా యువకుడు. అప్పటినుంచి ఆయువతితో చాటింగ్ చేయటం మొదలెట్టాడు. చివరికి ఆమె చేసిన మోసానికి బలై గిలగిలా కొట్టకుంటున్నాడు. బెంగుళూరు లోని సుల్తాన్ పాళ్యంకుచెందిన 32 ఏళ్ల వ్యక్తికి ఫేస్ బుక్
భూ వివాదాల నేపధ్యంలో యువతిని ఎరగా పంపించి యువకుడిని హత్య చేసిన ఉదంతం తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది. పోలీసులు నిర్లక్ష్యం వల్ల ఆరు నెలల తర్వాత ఈ దారుణం ఆలస్యంగా వెలుగు చూసింది. కాట్రేని కోన మండలం చెయ్యేరుకు చెందిన రామకృష్ణ అనే యువకుడికి
కర్ణాటక రాష్ట్రంలో రోజు రోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో సీఎం యడియూరప్ప ప్రజలపై అసహనం వ్యక్తం చేశారు. కరోనా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండకపోతే రాష్ట్రంలో తిరిగి లాక్ డౌన్ విధిస్తానని హెచ్చరించారు. తిరిగి లాక్ డౌన్ విధించ�
మైనర్ బాలికను ముద్దు పెట్టుకున్న కేసులో ఒక వ్యక్తికి 5 ఏళ్లు జైలు శిక్ష విధించింది ముంబై లోని స్థానిక కోర్టు. ముంబై లోని ఆర్థర్ రోడ్ జైలులో ఉన్న 30 ఏళ్ల నిందితుడిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించిన కోర్టు శిక్ష ఖరారు చేసింది. లాక్ డౌన్ మ�
“అవును” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ పూర్ణ. సోషల్ మీడియాలో ఆమెపై అసభ్యంగా పోస్టులు పెడుతూ ఆమెను బెదిరించిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. పూర్ణ అసలు పేరు షామ్నాకాశిం. ఆమె పుట్టింది, పెరిగింది, చదివింది అంత�
వ్యాపారస్తులు తమ వస్తువులు అమ్ముకోటానికి వివిధ ప్రచారాలునిర్వహిస్తుంటారు. ఇక సండే మార్కెట్ లో వాళ్లైతే చెప్పక్కర్లేదు…మాటల గారడీతో వినియోగ దారులను ఆకర్షించి అమ్మకాలు జరుపుతుంటారు. ఇంకోందరు చిత్ర విచిత్ర ప్రయోగాలు చేసి మార్కెట్ కు వచ్�
సుమన్ కవిత..ప్రధాన పాత్రల్లో, ఆలం సందీప్, ప్రమీల హీరోహీరోయిన్లుగా, బొంతు శ్రీనివాస్ దర్శకత్వంలో, ఏ.వి.భాస్కర్ నిర్మిస్తున్న నువ్వు నేను ఒక్కటైతే సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఏ.వి.భాస్కర్ మాట్లా
అప్పు ఇచ్చిచావుకొని తెచ్చుకున్న చందంగా మారింది ఒక రిటైర్డ్ ఉద్యోగి పరిస్ధితి. రాజకీయ నాయకుడికి అప్పుఇచ్చి…డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకు ఆ వ్యక్తిని హతమార్చాడా నాయకుడు. కడపజిల్లా ఎర్రగుంట్ల మున్సిపాలిటీ పరిధిలో ఈ దారుణం జరిగింది. �
కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తర తెలంగాణ, జిల్లాల్లో రాగల 36 గంటల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కోస్తా, రాయలసీమల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయి. రాయలసీమలో జూన్ 26న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి లోని �
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ పరీక్ష సమాధాన పత్రాల రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్, సమాధాన పత్రాల స్కానింగ్ కాపీలు పొందేందుకు ఆన్లైన్ దరఖాస్తు గడువును జూన్ నెల 30 వ తేదీ వరకు పొడిగించారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ ఈ మేరకు బుధవ
‘వైయస్సార్ కాపు నేస్తం’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఈరోజు ప్రారంభించారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో కంప్యూటర్ బటన్ నొక్కి పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన జిల్లాల్లోని లబ్ధిదారులతో వీడియో కా�
వైసీపీ నాయకుడు ప్రముఖ పారిశ్రామిక వేత్త పీవీపీ ఒక భూ వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో 3 కేసులు నమోదయ్యాయి. 40 మంది అనుచరులతో తన ఇంటిపై పొట్లూరి వరప్రసాద్ దాడి చేశారని కైలాష్ విక్రం అనే వ్యక్తి బంజారా హిల్స్ పోలీసు
పెళ్లికాని ప్రసాద్ లే లక్ష్యంగా సమాజంలో కొంత మంది మహిళలు యువకులను మోసం చేస్తున్నారు. పెళ్లి పేరుతో మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్ ద్వారా పరిచయం అయిన యువతి …. ఒక టెక్కీనుంచి 16 లక్షల రూపాయలు కాజేసింది. మోస పొయానని తెలుసుకుని పోలీసులనాశ్రయించాడ
నాలుగు వందల కోట్ల రూపాయల ఐఎంఏ స్కాంలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కోంటున్న కర్ణాటకకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి బీఎం విజయశంకర్ ఆత్మహత్య చేసుకున్నారు. బెంగుళూరు జయనగర్లోని తన ఫ్లాట్ లో జూన్ 23 మంగళవారం, రాత్రి ఆయన ఉరి వేసుకున్నట్లు కుటుంబ సభ�
తమిళనాడులో లాకప్ డెత్ జరిగింది. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రాత్రి 9 గంటల తర్వాత షాపు తెరిచారనే కారణంతో ఒక కలప వ్యాపారిని తూతుక్కుడి పోలీసులు అరెస్ట్ చేశారు. తండ్రి అరెస్టు విషయం విచారించేందుకు స్టేషన్ కు వెళ్లిన అతడి కుమారుడిని కూడా పో�
కరోనా వైరస్ సోకకుండా ప్రజలంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని లాక్ డౌన్ పాటిస్తూ ఇళ్లల్లో ఉంటే సైబర్ నేరగాళ్లు కోవిడ్ టెస్టుల పేరుతో ప్రజలను దోచేయటం మొదలెట్టారు. మీకు కొవిడ్ -19 పరీక్షలు ఉచితంగా చేస్తున్నామని చెప్పి మెయిల్స్ పంపిస్తున్నారు.
ప్రతి లోక్సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేసే యోచనలో ఉన్నట్టు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి చెప్పారు. ఆయన నిన్న సచివాలయం నుంచి పలు సంక్షేమ కార్యక్రమాలు, అభివృధ్ది పధకాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు జేసీలు, ఎస్పీలు ఉన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన పేదలకు నూటికి నూరుశాతం ఇళ్లపట్టాలు పంపిణీ చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పేదలకు ఇళ్ళపట్టాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని జూలై8న సీఎం ప్రారంభించనున్నారు. మంగళవారం ఆయన తాడేప