Home » Author »nagamani
విమానంలో అస్వస్థతకు గురైన పాపను ఐఏఎస్ అధికారి కాపాడారు. దీంతో పాప కోలుకుంది. పాప తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు.
భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళలు స్త్రీల ఆయుర్దాయం ఎక్కువట. పురుషుల కంటే మహిళలే ఎక్కువ కాలం జీవించగలరని గణాకాలు చెబుతున్నాయి.
బీఆర్ఎస్ ఓట్ల కోసం ఎన్టీఆర్ ని వాడుకుంటుందని..ఎన్టీఆర్ సమాధిని తొలగించాలని చూసింది కేసీఆర్ అంటూ ఆరోపించారు.డోమస్టిక్ ఎయిర్ లైన్స్ కి ఎన్టీఆర్ పేరు తొలగించి అవమానించారని అన్నారు. ఇప్పుడు ఓట్ల కోసం ఎన్టీఆర్ పేరును వాడుకుంటోంది అంటూ మండిపడ్�
ఏడాది పొడవునా వర్షం కురిసే ఈ ప్రాంతం .. ప్రపంచానికి 20శాతానికి పైగా ఆక్సిజన్ అందించే అమెజాన్ అడవులు ఎండిపోతున్నాయి. దీంతో అడువుల్లో జీవిస్తున్న ఎన్నో రకాల అరుదైన జాతులకు మృత్యుకేళిగా మారుతోంది. వర్షం తగ్గిపోవటం వేడి పెరుగటంతో అరుదైన జీవులు �
ఆ గ్రామంలో ఓ జాతికి చెందిన పక్షులు నిర్మించుకునే గూళ్లకు ప్రసిద్ధి చెందింది. ప్రతీ ఏటా ఆ గ్రామంలో ఉండే ఒకే ఇంటి కింద తమ గూళ్లను నిర్మించుకోవటం ఆ గ్రామానికి ఓ ప్రత్యేకతగా నిలుస్తోంది. అంతేకాదు ఈ గూళ్లను చూడానికి పర్యాటకు రావటం మరో విశేషం.
ఓ జంట తన బిడ్డకు పేరు పెట్టే విషయంలో జరిగిన గొడవ ఏకంగా కోర్టెకెక్కింది. తాను నిర్ణయించిన పేరే పెట్టాలని గొడవ పడ్డారు. దీంతో న్యాయమూర్తి రంగంలోకి దిగారు. సమస్యను చక్కగా పరిష్కరించారు.
టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. విచారణకు రావాలని సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
అదొక అరుదైన పండు. తిందామంటే దొరకదు.కానీ దొరికితే తినాల్సిందే. ఎందుకంటే ఈ పండు చాలా ఆరోగ్య సమస్యలకు పరిష్కరం అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
గురివింద గింజలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమట. ఒకప్పుడు బంగారాన్ని ఈ గురువిందలతోనే తూసేవారు. పూస ఎత్తు రెండు పూసల ఎత్తు అనేవారు కంసాలులు. బంగారం కొలిచేందుకు ఉపయోగించే ఈ గింజలను లక్ష్మిదేవి స్వరూపంగానూ భావిస్తారు.
ఓ చెట్టును నరికినందుకు ఓ బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ భారీ వృక్షాన్ని 16 ఏళ్ల బాలుడు రాత్రికి రాత్రే నరికేశాడు. దీంతో పోలీసులు ఆ బాలుడ్ని అరెస్ట్ చేశారు. ఆ చెట్టు చరిత్ర అటువంటిది మరి.
మహిళా రిజర్వేషన్ల చట్టం లిప్ స్టిక్ వేసుకుని బాబ్డ్ హెయర్ వేసుకునే మహిళలకే ఉపయోగపడతాయి అంటూ ఆర్జేడీ నేత అబ్దుల్ బారీ సిద్ధిఖి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
తెలంగాణ ప్రజలు కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని..కుటుంబ పాలన కావాలో దళితుల పాలన కావాలో తేల్చుకోవాలని సూచించారు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేఏపాల్.
ఆ భవనాన్ని చూస్తే నోరు ఊరిపోతుంది..ఇలా కట్ చేసి అలా తినేయాలనిపిస్తుంది..
స్కూల్ టీచర్లు పిల్లలకు పాఠాలు చెప్పకుండా ఇన్ స్టా రీల్స్ చేస్తున్నారు. విద్యార్ధుల్ని పట్టించుకోకుండా ఇన్ స్టా రీల్స్ చేస్తుండటంతో పాఠాలు అటకెక్కాయి. పైగా రీల్స్ లైక్ చేసి షేర్ చేయాలని విద్యార్ధుల్ని టీచర్లు బెదిరిస్తున్నారు.
తన కూన కనిపించపోవటంతో తల్లిపిల్లి అల్లాడిపోయింది. ఎక్కడెక్కడో వెదికింది. ఎట్టకేలకు పిల్లికూన కనిపించిది. పిల్లి కూన కనిపించగానే ఆ తల్లిపిల్ల ఎక్స్ ప్రెష్ ఎంతగానో ఆకట్టుకుంటోంది.
సూర్యుడు నీలం రంగులో కనిపించి కనువిందు చేశాడు. ఇదేంటీ బ్లూ మూన్..బ్లడ్ మూన్ గురించి విన్నాం చూశాం. కానీ సూర్యుడు నీలం రంగులోకి మారటమేంటీ అని ఆశ్చర్యం కలుగుతుంది.
అక్టోబర్ 1 నుంచి 2వేల నోటుతో లావాదేవీలు బంద్
అక్టోబర్ 1న కృష్ణా జిల్లా నుంచి ప్రారంభం కానున్న యాత్ర
విశాఖ బీచ్కి కొట్టుకొచ్చిన భారీ చెక్క పెట్టె
విశాఖ బీచ్ లోకి ఓ భారీ చెక్క పెట్టె కొట్టుకొచ్చింది. 100 టన్నుల బరువున్న ఈ చెక్కపెట్టె బ్రిటీష్ కాలం నాటిదిగా భావిస్తున్నారు.