Home » Author »nagamani
ఒకే రోజున ఆరుసార్లు ఆగిపోయిన గుండె డాక్టర్ల చికిత్సతో తిరిగి కొట్టుకుంది.
తెలంగాణ హోమ్ శాఖా మంత్రి మహమూద్ అలీ సహనం కోల్పోయారు. సెక్యురిటీ గార్డ్ పై చేయి చేసుకున్నారు.
బెంగళూరులో పనిచేసే ఐటీ ఉద్యోగులు తెలంగాణకు వచ్చి పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారని అన్నారు. అటువంటివారిని ఇక్కడికి వచ్చేలా తెలంగాణ ఐటీ అభివృద్ధి చెందుతోందన్నారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజాపై మాజీ మంత్రి,టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలపై నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ తీవ్రంగా మండిపడ్డారు. బండారు సత్యనారాయణ రోజాకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
మోత మోగిద్దాం అంటూ ఢమరుకం, డోలు వాయిస్తూ, విజిల్ వేయగా తాజాగా ‘లైట్లు ఆర్పేదాం’అంటూ పిలుపునిచ్చింది టీడీపీ.
తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. ఓ హోటల్ లో జంట హత్యలు తీవ్ర కలకలం రేపాయి. హత్య చేసిన వ్యక్తిని యువరాజుగా గుర్తించారు.
లంచం తీసుకున్న ఓ ప్రభుత్వ ఉద్యోగిని హైకోర్టు నిర్ధోషిగా ప్రకటించింది. అంతేకాదు అతను తీసుకున్న లంచం చాలా చిన్నది అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.
మధుమేహం మనుషుల ఆయుర్ధాయాన్ని తగ్గించేస్తోందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మేలుకోకుంటే ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు.
అది ప్రపంచంలోనే మొట్టమొదటి జైలు. ఆ జైలులోప్రపంచంలోనే అత్యంత కరడు కట్టిన నేరస్థులు ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ జైలు దెయ్యాలు ఉన్నాయని అంటుంటారు.
వన్యప్రాణి నిపుణుడు, జీవశాస్త్రవేత్త అయిన గాలంటే ఓ అడవిలోని వాగులో మోకాలి లోతు నీటిలో నిలబడి వీడియో తీస్తుండగా పిడుగు పడింది.
లైవ్ వీడియో చేసే సమయంలో పిచ్చి పిచ్చి పనులు చేసి ప్రాణాలమీదకు తెచ్చుకుంటుంటారు. ఓ యూట్యూబర్ చేసిన ఓ ప్రయోగం బెడిసి కొట్టి దాదాపు అదే పరిస్థితి వచ్చేలా చేసింది.
దాడులు జరుగుతాయనే భయంతోనే పనిచేస్తున్నాం అంటూ పలు మీడియా సంస్థలు సుప్రీంకోర్ుట చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ కు లేఖ రాశాయి. ‘మీడియాపై దర్యాప్తు సంస్థ అణచివేతను అంతం చేయడానికి’ న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవాలని సంస్థలు అభ్యర్థించాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఏడాదికి లక్ష మందికిపైగా పాముకాటు వల్ల మరణిస్తున్నారని గణాకాలు చెబుతున్నాయి. వీటిలో ఎక్కువ శాతం భారత్ లో జరుగుతున్నాయని తెలుస్తోంది. ఏ పాము కరిస్తే..మనిషి నాడీ వ్యవస్థమీద పనిచేస్తుంది. కండరాలను పనిచేయకుండా చేసి ప్రాణాలు త
వైద్యారంగంలో వచ్చిన పెను మార్పులు. ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్నాయి. టెక్నాలజీ తీసుకొచ్చిన అద్భుతాలు ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నాయి..అటువంటి మరో అద్భుతాన్ని కనుగొన్నారు పరిశోధకులు.
టూటౌన్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ తన భార్య, ఇద్దరు పిల్లలను చంపి తరువాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు.
నిర్మల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన
వైసీపీ vs జనసేన.. పెడన మంటలు
ఎన్నికల వేళ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
బంగారం, వజ్రం కంటే ఖరీదైనది. ఆభరణాల్లో అమరిస్తే పచ్చని ప్రకృతి అంత అందంగా నిగారింపుగా కనిపిస్తుంది. కంటికి కనువిందు చేసే అరుదైన ఖనిజం. ఒక్కటి దక్కాలన్నా కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిందే.
ఆరోగ్యంగా ఉండే మనిషి గుండె నిమిషానికి 60 నుంచి 100సార్లు కొట్టుకుంటుంది. హార్ట్ బీట్ పెరిగింది అంటూ కాస్త ప్రమాదంలో పడినట్లే. కానీ ఓ బుజ్జి జీవి గుండె మాత్రం ఏకంగా నిమిషానికి 1500 కంటే ఎక్కువ సార్లు కొట్టుకుంటుందట.