Home » Author »nagamani
న్యూస్ పేపర్లలో ప్యాకింగ్ చేసిన ఆహార పదార్థాలు తింటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టే.ఇళ్లల్లో కూడా కొంతమంది మహిళలు స్నాక్స్ తయారు చేసేసమయంలో నూనెలో వేగించాక వడలు,బజ్జీలు వంటివి వేపిన తరువాత తీసి వాటిలో నూనె పీల్చుకోటానికి న్యూస్ పేపర
హైకోర్టుకు నారా లోకేశ్
డాక్టర్ మరణించటానికి మహీంద్రా కారు కారణం అంటూ చేసిన ఆరోపణలపై మహీంద్రా కంపెనీ వివరణ ఇచ్చింది.
నేడు విచారణకు నోచుకోని చంద్రబాబు క్వాష్ పిటిషన్
ఈయన అడగడు.. ఆయన ఇవ్వడు..10 ఏళ్లుగా ఇదే తంతు నడుస్తోంది రాష్ట్రంలో అంటూ సెటైర్లు వేశారు. నిజంగా దొరకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమైతే..5 ఏళ్లలో మోడీ వచ్చిన ప్రతిసారి మొహాలు ఎందుకు చాటేశారు?అంటూ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు.
హైదరాబాద్ నగరంలో మరో మాల్ అందుబాటులోకి వచ్చింది. కుకట్ పల్లిలోని కేబీహెచ్ బీ కాలనీలో లులు మాల్ ను మంత్రి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేశ్ ను A14గా పేర్కొంటు సీఐడీ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో లోకేశ్ ముందుస్తు కోసం హైకోర్టును ఆశ్రయించారు.
స్కిల్ డెవలప్ మెంట్ లో అవినీతి జరిగిందనే ఆరోపణలు చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ అయితే చేశారు గానీ ఇంత వరకు ఎటువంటి ఆధారాలు సేకరించలేకపోయారని..ఎటువంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసి నిర్బంధించారు..ఇలాంటి ఘటనలు నేను ఎక్కడా చూడలేదు అని అన�
చంద్రబాబు, బెయిల్, కస్టడీ పిటీషన్లపై విచారణ పాస్ ఓవర్ అయ్యింది. చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసు విషయంలో ఏసీబీ కోర్టులో ఈరోజు విచారణ జరగాల్సి ఉండగా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి చంద్రబాబు,సీఐడీ లాయర్లకు కీలక సూచనలు చేశారు.
ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన రిట్ పిటీషన్ ను వేరే బెంచ్ కు బదిలిచేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. ‘నాట్ బిఫోర్ మీ’ అంటూ న్యాయమూర్తి ఉండవల్లి అరుణ్ కుమార్ పిటీషన్ ను వేరే బెంచ్ కు బదిలీ చేయాలని ఆదేశించారు.
జగన్ కు రిటర్న్ గిప్టు తప్పకుండా ఇస్తా..పక్కాగా ఇస్తా అంటూ లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు.
చంద్రబాబుతో ములాకత్ తరువాత భువనేశ్వరి ప్రజల్లో తిరుగుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ కు నిసనలు చేసే కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. దీంట్లో భాగంగా ఈరోజు భువనేశ్వరి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. రాజమండ్రిలోని ఓ చర్చిలో ప్రా�
రోడ్డెక్కిన అంగన్ వాడీలపై అంత కర్కశమా?
చంద్రబాబు అరెస్ట్పై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీలో నన్ను అరెస్ట్ చేసే సత్తా లేదా: లోకేశ్
ఓ డాక్టర్ తాను హాయిగా నిద్రపోవానికి ఇద్దరు పసిబిడ్డల్ని చంపేశాడు. తాను హాయిగా ఏసీ వేసుకుని నిద్రపోవటానికి ఇద్దరు శిశువుల ప్రాణాలు బలిపెట్టిన విషాద ఘటన చోటుచేసుకుంది.
అసలు వేయిన రింగు రోడ్డుకు నన్ను ఏ14గా చేర్చారు. యువగళం పాదయాత్ర పేరు వింటేనే జగన్ భయపడిపోతున్నారు.
చంద్రబాబు అరెస్ట్ అయితే తిరునాళ్లతో తప్పిపోయిన పిల్లాడిలో లోకేశ్ తిరుగుతున్నారంటూ ఎద్దేవా చేశారు. తండ్రి కోసం బిత్తర చూపులు చూస్తున్నాడని తమ పేర్లు రెడ్ బుక్ లో రాస్తున్నానంటూ బీరాలు పలికిన లోకేశ్ ఇప్పుడు తండ్రి బెయిల్ కోసం తిరుగుతున్నా
చంద్రబాబు అరెస్ట్ అయ్యాక తన యువగళం పాదయాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చిన లోకేశ్ తిరిగి పాదయాత్రను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారనే విషయాన్ని పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్దమయ్యారు లోకే�
జనం రోడ్డెక్కితే సిఎం జగన్ జడుసుకుంటున్నారు అంటూ నారాలోకేశ్ ఎద్దేవా చేశారు.నిరసనల మాట వింటే ఉలిక్కి పడుతున్నారు.