Home » Author »Narender Thiru
ఉదయం పూట బాలుడు చంబల్ నదిలో స్నానం చేస్తున్నాడు. ఈ సమయంలో ఒక మొసలి బాలుడిని లోపలికి లాక్కుని వెళ్లి, తినేసింది. అక్కడే ఉన్న కొందరు ఈ దృశ్యాన్ని చూసి షాక్ అయ్యారు. వెంటనే బాలుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
రెండు రోజుల నుంచి ప్రత్యూషకు వాట్సాప్లో అసభ్యకరమైన మెసేజులు పంపుతూ, నిరంతరంగా కాల్స్ చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. తీవ్రంగా వేధించడంతో మనస్థాపానికి గురైన ప్రత్యూష ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
ఇటీవల ఇండిగో విమాన సంస్థ క్యూట్ చార్జి కూడా విధించింది. ఒక ప్రయాణికుడు తన టిక్కెట్పై ఉన్న క్యూట్ చార్జికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతేకాదు.. దానికి ఒక ఫన్నీ క్యాప్షన్ కూడా ఇచ్చాడు.
తోటలు నీట ముగనడం, తోటలకు వెళ్లలేని పరిస్థితి ఉండటంతో కూరగాయలు సేకరించడం కష్టమవుతోంది. అలాగే వానలు, వరదల కారణంగా రవాణా కూడా సక్రమంగా జరగడం లేదు. ఈ కారణంగా కూరగాయలు సేకరించి, మార్కెట్లకు తరలించే పరిస్థితి లేదు.
ఆనం మీర్జా ఇప్పటికే పలు రంగాల్లో తన ప్రతిభ చాటుకున్నారు. లేబుల్ బజార్, కుక్ ఇట్ యువర్సెల్ఫ్, దావత్-ఇ-రంజాన్ వంటి వ్యాపారాల నిర్వహణతో ఆనం సక్సెస్ సాధించారు. తాజాగా తన సొంత మీడియా నిర్వహణా సంస్థ అయిన ‘ఎక్స్ట్రా మీడియా’ ప్రాజెక్టులో భాగంగా కొ�
టాటా గ్రూప్ నుంచి 2004లో టీసీఎస్ మాత్రమే పబ్లిక్ ఇష్యూకురాగా, ఆ తర్వాత ఐపీఓకు వస్తున్న సంస్థ ఇదే. త్వరలోనే ఐపీఓ ప్రక్రియ ప్రారంభించబోతున్నట్లు గత వారమే ఒక నివేదిక వెల్లడించింది. ఐపీఓ వ్యవహారాలు చూసేందుకు సిటీ గ్రూప్ సంస్థను టాటా నియమించుకున్�
భారత భద్రతా దళాలకు ఈ ప్రాంతంలో తీవ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో జమ్ము కాశ్మర్ పోలీస్, ఇండియన్ ఆర్మీ, సీఆర్పీఎఫ్ కలిసి సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి.
ఇటీవల శివసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన నేపథ్యంలో ఉద్ధవ్ థాక్రే ఆధ్వర్యంలోని ప్రభుత్వం కూలిపోయింది. అనంతరం జరిగిన పరిణామాల రీత్యా షిండే ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. వీటన్నింటినీ సవాల్ చేస్తూ ఉద్ధవ్ వర్గం సుప్రీంకోర్టు�
సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో మోదీ నాలుగు సింహాల జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించారు. దీన్ని పూర్తిగా కాంస్యంతో నిర్మించారు. ఇది 6.5 మీటర్ల ఎత్తు, 4.4 మీటర్ల వెడల్పు ఉంది. ఈ చిహ్నం బరువు 9,500 కిలోలు.
‘జనసేన’ అధినేత పవన్ కల్యాణ్ జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం రెండో విడత జనవాణి నిర్వహించారు. ఈ సందర్భంగా రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ పరిధిలోని తారకరామ నగర్లో వైసీపీ ఎంపీటీసీ భూ కబ్జా చేశారని ఒక కుటుంబం పవన్ క�
లీనాకు మద్దతుగా మహువా మాట్లాడుతూ ‘‘నాకు సంబంధించినంత వరకు కాళీ మాత మద్యం, మాంసాలను స్వీకరించే దేవత మాత్రమే. మీ దేవతను మీరు ఎలాగైనా ఊహించుకోవచ్చు. కొన్ని చోట్ల దేవతలకు మద్యాన్ని కూడా నైవేద్యంగా అందిస్తారు’’ అని మహువా మొయిత్రా వ్యాఖ్యానించి
కృష్ణజింక హత్యకు సంబంధించి మా వర్గం ఎప్పటికీ సల్మాన్ను క్షమించదు. అతడు ఈ విషయంలో బహిరంగ క్షమాపణ చెబితేనే క్షమిస్తాం అని లారెన్స్ చెప్పాడు. కృష్ణజింకను చంపాడనే కారణంతో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ను చంపేందుకు లారెన్స్ గ్యాంగ్ ప్రయత్నించ�
ఛత్తీస్ఘడ్కు చెందిన దీపాన్షు కాబ్రా అనే ఒక ఐపీఎస్ అధికారి తన ట్విట్టర్ అకౌంట్లో ఈ వీడియోను షేర్ చేశాడు. అందులో కొత్తగా పెళ్లైన ఒక జంట స్టేజ్పై ఆకట్టుకునే స్టెప్పులతో డాన్స్ చేసింది. 1994లో వచ్చిన ఖుద్దార్ అనే సినిమాలోని తుమ్సా కోయీ ప్యారా
సోమవారం ఉదయం నాలుగున్నర గంటలకు పహల్గాం నుంచి 3,010 మంది భక్తులు, బల్తాల్ బేస్ క్యాంపు నుంచి 1,016 మంది భక్తులు తమ యాత్రను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జూన్ 30న ప్రారంభమైన సంగతి తెలిసిందే.
ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఎలన్ మస్క్ ట్విట్టర్ను కచ్చితంగా కొనుగోలు చేయడమో లేక పోతే పరిహారం చెల్లించడమో చేసేలా ట్విట్టర్ కోర్టును ఆశ్రయించనుంది. వచ్చేవారం దీనిపై కోర్టులో కేసు నమోదు చేయాలని ట్విట్టర్ నిర్ణయించింది.
ఇందులో అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, ఆయన తనయుడు, మంత్రిగా కొనసాగిన ఆదిత్య థాక్రేను మినహాయించారు. స్పీకర్ ఎన్నికతోపాటు, అవిశ్వాస పరీక్షలో పార్టీ జారీ చేసిన విప్లను ధిక్కరించి ఎమ్మెల్యేలు ఓటు వేశారు.
ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం అనుమతి లేకుండా, చట్ట విరుద్ధంగా అటవీ ప్రాంతంలో చెట్లు నరికితే ఆరు నెలల వరకు జైలు శిక్ష విధించే వారు. అటవీ ప్రాంతంలోకి అక్రమంగా చొరబడ్డా, కలప దొంగిలించినా ఇదే శిక్ష అమలయ్యేది.
అనేక సార్లు చైనా సైన్యం దుందుడుకు చర్యలకు దిగుతోంది. ఈ నేపథ్యంలో చైనా సిబ్బందితో తరచూ మాట్లాడాల్సి వస్తోంది. అయితే, చైనా సైనిక అధికారుల్లో చాలా మందికి వాళ్ల మాతృ భాష అయిన మాండరిన్ తప్ప ఇంగ్లీష్, ఇతర భాషలు తెలియవు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కొందరు పారిశ్రామిక వేత్తలు, బొగ్గు మాఫియా నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. బీజేపీలో చేరితే రూ.40 కోట్లు ఇస్తామన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గోవా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు దినేష్ గుండు రావుకు చెప్పారు అని గిరీ
ఇది మన దేశం తయారు చేసిన పూర్తి తొలి స్వదేశీ నౌక. ఇప్పటికే ఇండియన్ నేవీ దగ్గర ఐఎన్ఎస్ విక్రమాదిత్య అనే మరో యుద్ధ విమాన వాహక నౌక ఉంది. ఇప్పటివరకు ఇలా సొంతంగా విమాన వాహక నౌకలు నిర్మించగలిగే సత్తా అమెరికా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, ఇటలీలకు మాత�