Home » Author »Narender Thiru
నోయిడా పట్టణంలో సూపర్ టెక్ ట్విన్ టవర్స్ పేరుతో 40 అంతస్తులున్న రెండు బిల్డింగ్స్ నిర్మించారు. అయితే, ఇవి అక్రమ నిర్మాణాలని తేలింది. దీనిపై భారత సుప్రీంకోర్టు కూడా విచారణ జరిపి, ఈ అక్రమ నిర్మాణాల్ని కూల్చివేయాలని ఆదేశించింది.
కార్పొరేట్ వ్యవహారాల శాఖ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను స్వీకరించిన తర్వాత, ఈడీ ఈ కేసుపై విచారణను ప్రారంభించింది. ఈడీ విచారణలో సంస్థపై ఉన్న ఆరోపణలు అన్నీ నిజమైనవేనని తేలింది. అలాగే సంస్థ డైరెక్టర్లు ఇచ్చిన అడ్రస్లు కూడా తప్పని తెలిసింది.
కొన్నేళ్లుగా టిబెట్కు చెందిన బౌద్ధ గురువు దలైలామా ఇండియాలోని ధర్మశాలలో ఉంటున్న సంగతి తెలిసిందే. బుధవారం దలైలామా పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు చెప్పారు. ఫోన్లో మాట్లాడటంతోపాటు, ట్విట్టర్ ద్వారా కూడా ప్రధాని శుభాకాంక్
విమాన సర్వీసులు నడిపేందుకు కావాల్సిన ఏఓసీ (ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికెట్)ను గురువారం పొందినట్లు ఆకాశ ఎయిర్ వెల్లడించింది. ఇదో స్టార్టప్ కంపెనీ. తక్కువ ఖర్చుతో కూడిన విమన సర్వీసులు అందించే లక్ష్యంతో ఈ సంస్థ ప్రారంభమైంది.
హైదరాబాద్లోని సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో పబ్లిక్ న్యూ సెన్స్, చీటింగ్, రోడ్ అబ్స్ట్రాక్షన్ కింద ఫేక్ బాబాపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 420, 290, 341 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
తను ముఖ్యమంత్రిగా ఉన్న మహా వికాస్ అఘాడి (శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ) ప్రభుత్వం మూడు చక్రాల బండి అని, అయితే దీన్ని ఇప్పుడు షిండే తీసుకుని నడుపుతున్నాడని ఉద్ధవ్ వ్యాఖ్యానించాడు. పరోక్షంగా షిండే ఒక ఆటో డ్రైవర్ అనే అర్థం వచ్చేలా ఈ వ్యాఖ్య చేశాడు.
గురువారం ఆయన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో బాలిలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య నెలకొన్న అనేక అంశాలపై చర్చించారు. భారత్-చైనా మధ్య సంబంధాలు మూడు అంశాలపై ఆధారపడి ఉన్నాయన్నారు.
ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తిరుమంజనం కారణంగా మంగళవారంనాడు నిర్వహించే అష్టదళపాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది.
థానె మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన 66 మంది శివసేన కార్పొరేటర్లు షిండే క్యాంపులో చేరిపోయారు. థానె మున్సిపాలిటీకి చెందిన 66 మంది తిరుగుబాటు కార్పొరేటర్లు బుధవారం రాత్రి ముఖ్యమంత్రి షిండేను కలిశారు.
ఈవీ చార్జింగ్ స్టేషన్ లేని బిల్డింగులకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించారు. నోయిడాలో ఈ కొత్త చట్టానికి సంబంధించి ‘బిల్డింగ్ మ్యాన్యువల్ 2010’లో గత మే 3న మార్పులు చేశారు. అంటే దీని ప్రకారం ప్రతి బిల్డింగులో చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలి.
ఇప్పటికే మంత్రులుగా ఉన్న స్మృతి ఇరానీ, జ్యోతిరాధిత్యా సింధియాలకు కేటాయిస్తూ మోదీ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర మహిళా, శిశు అభివృద్ది శాఖా మంత్రిగా కొనసాగుతున్న స్మృతి ఇరానీకి మైనారిటీ వ్యవహారాల శాఖను అదనంగా అప్పగించారు.
తాజాగా రాజ్యసభకు ఎంపికైన నలుగురూ దక్షిణాది వారే కావడం గమనార్హం. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, తమిళనాడు నుంచి ఇళయరాజా, కర్ణాటక నుంచి వీరేంద్ర హెగ్డే, కేరళ నుంచి పీటీ ఉషను ఎంపిక చేశారు.
దేశంలో సరిపడా వంట నూనెల ఉత్పత్తి జరగడం లేదు. మన దేశ అవసరాల్లో దాదాపు 60 శాతం వంట నూనెల్ని విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. కొన్ని నెలలుగా అంతర్జాతీయ మార్కెట్లో నూనెల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో మన దేశంలో కూడా ధరలు అందుబాటులో లేకుండా ప�
గుజరాత్, పోరుబందర్ సముద్ర తీర ప్రాంతానికి 93 నాటికల్ మైళ్ల దూరంలో ఎమ్టీ గ్లోబల్ కింగ్ అనే వాణిజ్య నౌక సముద్రంలో మునిగిపోయింది. దీనిపై సమాచారం అందుకున్న ‘ద ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐజీసీ)’ నౌకలో చిక్కుకున్న వారిని రక్షించే చర్యలు చేపట్టింది.
58 ఏళ్ల రాయ్సుద్దీన్ భార్య, అతడికి కొంతకాలంగా దూరంగా ఉంటోంది. దీంతో ఫేస్బుక్లో మహిళల ప్రొఫైల్స్ వెతకడం ప్రారంభించాడు. అందులో మొబైల్ నెంబర్స్ కనిపించే మహిళా అకౌంట్ల ఫ్రొఫైల్స్ నుంచి నెంబర్లు సేకరించాడు.
మా చుట్టుపక్కల దేశాలకు, ప్రపంచానికి హామీ ఇస్తున్నాం. వేరే దేశాన్ని లక్ష్యంగా చేసుకునేందుకు మా నేలను వాడుకోవడానికి ఏ దేశానికీ అనుమతించం. ఇతర దేశాలు కూడా మా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని కోరుతున్నాం.
తాజా నిర్ణయం ప్రకారం 18-59 ఏళ్ల వయసు కలిగిన వారు రెండో డోసు తీసుకున్న ఆరు నెలలలు లేదా 26 వారాల తర్వాత బూస్టర్ డోసు తీసుకోవచ్చు. ఇంతకుముందు 9 నెలల తర్వాతే బూస్టర్ డోసు తీసుకునేందుకు అనుమతి ఉండేది. తాజాగా మూడు నెలల గడువు తగ్గించారు.
అనేక ఉత్పత్తుల కోసం విదేశాలపై ఆధారపడకుండా, దేశీయంగానే తయారు చేయాలనేది దీని ఉద్దేశం. ఈ కార్యక్రమంలో భాగంగా బొమ్మల తయారీని దేశంలోనే చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమం వల్ల దేశంలోకి మూడేళ్లలో బొమ్మల దిగుమతులు 70 శాత�
దాదాపు 20 మంది అధికారులు ఈ దాడుల్లో పాల్గొన్నట్లు సమాచారం. బెంగళూరుతోపాటు ఢిల్లీ, సిక్కిం, గోవా, పంజాబ్, తమిళనాడుల్లో ఉన్న సంస్థకు చెందిన 40 కార్యాలయాల్లో కూడా దాడులు జరిగినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా జరిగిన ఈ దాడుల్లో దాదాపు 200 మంది సిబ్బం�
జనవరి 28 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఈ ఫెస్టివల్ జరుగుతుంది. దేశనలుమూల నుంచే కాకుండా విదేశీయులు కూడా ఈ ఫెస్టివల్కు హాజరయ్యే అవకాశం ఉంది. ఢిల్లీ కల్చర్, ఫుడ్, షాపింగ్ వంటివి దీని ద్వారా ప్రజలు ఎక్స్పీరియెన్స్ చేయొచ్చు. ఈ ఫెస్టివల్ ద్వారా ఎందరో యువత�