Home » Author »Narender Thiru
జీతాల పెంపు కోరుతూ, యాజమాన్యంపై నిరసనగా భారీ స్థాయిలో ఉద్యోగులు సిక్ లీవ్ పెట్టారు. అందులోనూ హైదరాబాద్, ఢిల్లీకి చెందిన సిబ్బందే ఎక్కువగా సిక్ లీవ్ పెట్టినట్లు తాజాగా ఒక నివేదిక తెలిపింది.
శ్రీలంక, ఆ దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన ఉంది. మేం శ్రీలంక ప్రజలకు అండగా ఉంటాం. వాళ్లు ఈ క్లిష్ట పరిస్థితుల్ని దాటేందుకు సహకరిస్తాం. అదనంగా మరో 3.8 బిలియన్ డాలర్ల సహాయం అందిస్తాం.
రెండు రోజుల క్రితం అమర్నాథ్లో కుంభ వృష్టి కురిసిన సంగతి తెలిసిందే. దీని వల్ల వరద ముంచెత్తి 17 మంది మరణించగా, వంద మందికిపైగా గాయపడ్డారు. మరికొంతమంది గల్లంతయ్యారు. ప్రస్తుతం అక్కడ రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి.
లష్కర్ ఎ తయిబా, జైషే మహ్మద్, హిజ్జుల్ ముజాహిద్దీన్ తీవ్రవాద గ్రూపులకు చెందిన తీవ్రవాదులే ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి అనేక తీవ్రవాద సంస్థలు నాలుగేళ్లలో 700 మంది యువతను తమ గ్రూపుల్లో చేర్చుకున్నాయి.
మహిళను హత్య చేశాడన్న కారణంతో ఒక వ్యక్తిని సజీవ దహనం చేశారు గ్రామస్తులు. ఈ ఘటన నాగోన్ జిల్లాలో ఇటీవల జరిగింది. గిరిజన ప్రాంతమైన ఇక్కడ కార్బి తెగ వారు ఎక్కువగా ఉంటారు. ఇటీవల రాంజీ బర్దోలోయ్ అనే వ్యక్తి, కొత్తగా పెళ్లైన ఒక మహిళను మరో నలుగురితో క�
అనేక రాష్ట్రాల్లో ఆదివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే మూడు రోజులపాటు ఇలాంటి పరిస్థితే ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో బుధవారం వరకు ఇదే స్థాయిలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలి
ఈ ప్రాంతంలో చిక్కుకున్న బాధితుల్ని రక్షించేందుకు కేంద్ర బలగాలు ప్రయత్నిస్తున్నాయి. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసుల (ఐటీబీపీ)తోపాటు ఇండియన్ ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ దళాలుసహా మొత్తం ఆరు బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.
ఇందర్జిత్ కౌర్ అనే భారత సంతతి మహిళ బ్రిటన్లో వేరే వాళ్లకు బదులుగా డ్రైవింగ్ టెస్టులకు హాజరయ్యేది. ఒకరి తరఫునో.. ఇద్దరి తరఫునో కాదు.. ఏకంగా 150 మంది అభ్యర్థుల తరఫున డ్రైవింగ్ టెస్టుకు హాజరైంది. బ్రిటన్ మొత్తం వేరేవాళ్లకు బదులుగా ఆమె టెస్టులకు
‘ద ఫారెన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా)’ నిబంధనలు ఉల్లంఘించి విదేశాల నుంచి నిధుల సేకరణ, దుర్వినియోగం వంటి చర్యలకు పాల్పడ్డందుకుగాను ఈడీ జరిమానా విధించింది. అక్రమాలకు పాల్పడ్డందుకు షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది.
తమిళనాడులోని తేని జిల్లా, అండిపట్టి ప్రభుత్వ పాఠశాలలో ఈ పరిస్థితి తలెత్తింది. కొద్ది రోజులుగా విద్యార్థుల్లో జలుబు, జ్వరం వంటి కరోనా లక్షణాలు ఉండటంతో పాఠశాల నిర్వాహకులు జిల్లా అధికారులకు సమాచారం అందించారు.
విస్సన్నపేట శివారు రంగబోలు గెడ్డ, పడమటమ్మ లోవ ప్రాంతాల్లోనే కొంతకాలంగా పెద్ద పులి సంచరిస్తోంది. ఇటీవల ఒక దూడను పులి సగం తిని వదిలేసింది. ఆ లేగదూడ కళేబరాన్ని తినడానికి గురువారం రాత్రి మళ్లీ పులి వచ్చినట్లు తెలిసింది.
పార్టీ గుర్తు విషయంలో చర్చ జరుగుతోంది. చట్ట ప్రకారం పార్టీ గుర్తును ఎవరూ తీసుకెళ్లలేరు. అది శివసేనతోనే ఉంటుంది. ఈ విషయంలో ఆందోళన అక్కర్లేదు. న్యాయ నిపుణులను కలిసిన తర్వాతే ఈ మాట చెబుతున్నాను అని వివరించారు.
పోలీస్ స్టేషన్ల ఆధునికీకరణ కోసం కేటాయించే నిధుల శాతం కూడా తగ్గిపోతోంది. ఇప్పటికీ పోలీసు నియామకాల్లో 30 శాతం రిజర్వేషన్లు ఉన్నప్పటికీ 10.5 శాతం మాత్రమే మహిళా పోలీసులు ఉన్నారు. అందులోనూ 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఐదు శాతం కంటే తక్కువ �
పన్నేండేళ్ల బాలిక స్కూల్కు వెళ్లిన తర్వాత ఒక నోట్బుక్ మరిచిపోవడంతో, తీసుకొచ్చేందుకు మధ్యలో ఇంటికి బయల్దేరింది. బాలిక నడుచుకుంటూ వెళ్తుండగా కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఒక అడ్రస్ కావాలని అడిగారు. బాలిక సమాధానం చెప్పేలోపే, కారులో కిడ్న�
జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లతోపాటు అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, ఇతర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
గత నెల చివరి వారంలో ఈ ఘటన జరిగింది. వెంటనే అప్రమత్తమైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంది. ఏ పరిస్థితి ఎదరైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా అన్ని వ్యవస్థల్ని యాక్టివేట్ చేసింది. చైనా విమానం దూసుకొచ్చిన విషయాన్ని భారత ఆర్మీ, చైనా
ఈ ఘటన ఛండీఘడ్లోని సెక్టార్ 9 పరిధిలో గల క్యార్మెల్ గల్స్ కాన్వెంట్ స్కూల్లో శుక్రవారం ఉదయం జరిగింది. స్కూల్ ఆవరణలోనే చాలా ఏళ్లనాటి రావి చెట్టు ఉంది. ఇది 250 ఏళ్ల నాటి చెట్టు. దాదాపు 70 అడుగుల ఎత్తు ఉంటుంది.
ఉత్తర ప్రదేశ్ నుంచి ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. శుక్రవారం ఆయన తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ నాయకులు, మాజీ ఎంపీలు, తెలంగాణ నేతలు, పార్టీ కార్యకర్తలు పాల�
దీని ప్రకారం ఒక అక్వేరియమ్లో పెంగ్విన్స్, ఓట్టర్స్కు తక్కువ ధరలో దొరికే చేపలు పెడుతున్నారు. అయితే, అవి మాత్రం వీటిని తినేందుకు నిరాకరిస్తున్నాయి. హకోనే-ఎన్ అక్వేరియమ్ నిర్వాహకులు ఇంతకుముందు పెంగ్విన్లు, ఓట్టర్స్కు జపనీస్ హార్స్ మ్యాకె�
ఎన్నికల సందర్భంగా ఒక పోలింగ్ బూత్లో అక్కడ విధుల్లో ఉన్న అధికారికి, రాజ్ బబ్బర్కు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం క్రమంగా పెరగడంతో ఎన్నికల అధికారిపై రాజ్ బబ్బర్ దాడికి పాల్పడ్డాడు.